Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మొబైల్ బ్రాండ్లలో ఒక్కటైన ఐటెల్ భారత మార్కెట్లోకి ఐటెల్ ఎస్42, ఎ44లను, ఎ44 ప్రో మోడళ్ళను విడుదల చేసింది. ఈ మూడు కూడా ఫింగర్ ప్రింట్ సెన్సర్లతో అందుబాటులో తెచ్చినట్లు ట్రాన్సిషన్ ఇండియా ఎమ్డి మార్కో మా తెలిపారు. ఎస్42, ఎ44ల ధరలను వరుసగా రూ. 8,499, రూ.5,799గా నిర్ణయించారు.