Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • టాటూలతో జవాన్లకు నివాళి
  • పాకిస్థాన్ ను మూడు ముక్కలు చేయాలి : బాబా రాందేవ్
  • రేపు షియోమీ ఎంఐ 9 స్మార్ట్‌ఫోన్ విడుద‌ల
  • నర్సు సహకారంతోనే శిశువు అపహరణ
  • లక్ష్మి రాయ్‌ ‘వేర్‌ ఈజ్‌ ద వెంకటలక్ష్మీ’ ట్రైలర్‌
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Google+
  • Android
  • Pinterest
డాలరు దన్నుతో.. టీసీఎస్‌ జూమ్‌ | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి

డాలరు దన్నుతో.. టీసీఎస్‌ జూమ్‌

Fri 12 Oct 04:34:47.785187 2018

- 23 శాతం మేర పెరిగిన సంస్థ లాభం..
- రూ.4 తాత్కాలిక డివిడెండ్‌ ప్రకటన
- సంస్థలో కొత్తగా 10,227 కొలువులు
ముంబయి: దేశీయ సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) రెండో త్రైమాసికానికి అద్భుతమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. రూపాయి విలువ పతనమవుతూ డాలరు విలువ అంతకంతకు బలపడడం టీసీఎస్‌ సంస్థకు బాగా కలిసి వచ్చింది. ఈ నేపథ్యంలో జులై-సెప్టెంబరు మధ్య కాలానికి ఏడాది ప్రాతిపదికన సంస్థ లాభాలు 23 శాతం మేర ఎగిసి రూ.రూ.7,901 కోట్లగా నమోదైనట్టుగా టీసీఎస్‌ తెలిపింది. ముంబయి ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న ఈ కంపెనీ, గతేడాది రెండో త్రైమాసిక కాలంలో రూ.6,646 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. రెండో త్రైమాసికంలో సంస్థ రెవెన్యూలు రూ.36,854 కోట్లగా నమోదు అయింది. గతేడాది ఇవి రూ.30,541 కోట్లగా ఉన్నాయి. ఫలితాల ప్రకటనలో భాగంగా మదుప రులకు టీసీఎస్‌ సంస్థ బొనాంజాను ప్రకటించింది. ఒక్కో షేరుపై రూ.4 తాత్కాలిక డివిడెండ్‌ను జారీ చేయనున్నట్టుగా ప్రకటించింది. టీసీఎస్‌. కంపెనీ సభ్యులుగా రిజిస్టర్‌లో నమోదైన షేర్‌ హౌల్డర్స్‌కు లేదా షేర్ల లాభదా యక ఓనర్లుగా ఉన్న వారికి ఈ డివిడెండ్‌ను ఇవ్వనున్నట్టు తెలిపింది. రెండో త్రైమాసికపు కాలంలో నికరంగా సంస్థలోకి కొత్తగా 10,227 మంది ఉద్యోగులను చేర్చుకున్నట్టు టీసీఎస్‌ ప్రకటించింది. గడిచిన 12 క్వార్టర్‌లలో ఇదే అత్యధికమని తెలిసింది. దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 4,11,102 కు పెరిగినట్టుగా సంస్థ తెలిపింది. తమ కంపెనీ మహిళా ఉద్యోగులు 35.7 శాతంగా ఉన్నట్టు టీసీఎస్‌ వెల్లడించింది.

rw-adx

టాగ్లు :
  • -1,
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

rw-adx

సంబంధిత వార్తలు

అంకుర సంస్థలకు అనూహ్య ఊరట!
విటార బ్రెజా అమ్మకాలు బేష్‌: మారుతీ
మూడు ఉక్కు కర్మాగారాల్లో డిజిన్వెష్ట్‌మెంట్‌
ఎగిసి 'పడిన' స్టాక్‌ మార్కెట్లు..!
ఓలాలో సచిన్‌ బన్సల్‌ పెట్టుబడులు
ఫోర్టిస్‌ మోసం 2000 కోట్ల పైమాటే
ప్రభుత్వ ఉద్యోగులకు 3% డీఏ పెంపు..
ఆర్బీఐ నిధులు సర్కారు ఖజానాకు!
తనఖా షేర్లను విక్రయించొద్దు..
బలమైన బ్యాంకులు కొన్ని చాలు: జైట్లీ
అమర వీరుల బ్యాంకు రుణాలు మాఫీ: ఎస్‌బీఐ
దేశీయ షేరు మార్కెట్లకు 'ఉగ్ర' భయం!
9 కంపెనీలు @98 వేల కోట్ల నష్టం
ఆర్‌కామ్‌ దివాలా కేసు.. ఆడిట్‌ సంస్థలతో ఎస్‌బీఐ మంతనాలు
ఇండస్‌ టవర్‌లోని వాటాలు అమ్మకానికి సన్నాహాలు!
ఐడీబీఐలోకి ఎల్‌ఐసీ నిధులు..?
ఉక్కు దిగుమతులే..
బైబ్యాక్‌ల సీజన్ల సందడి
అంకురాలపై అనుమానపు వేధింపులు!
యువతే లక్ష్యంగా శాంసంగ్‌ కొత్త ఫోన్‌
పాకిస్థాన్‌పై వాణిజ్య యుద్ధం షురూ!
రైట్స్‌ ఇష్యూకు రానున్న జెట్‌ ఎయిర్‌వేస్‌
జవానుల కుటుంబాల్నిఆదుకుంటాం
గంటలో కోటి రుణమా.. అదెక్కడీ
ఆర్థికశాఖ పగ్గాలు చేపట్టిన జైట్లీ
మోటరోలా నుంచి అత్యాధునిక స్మార్ట్‌ఫోన్‌
భారత్‌లో 'స్మార్ట్‌'గా విస్తరిస్తాం: స్నైడర్‌
మరింత పెరిగిన వాణిజ్య లోటు
జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా నష్టం రూ.561 కోట్లు
వారాంతంలోనూ వదలని నష్టాలు!
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.