Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : అనీల్ అంబానికి చెందిన రిలయన్స్ ఇండిస్టీస్ (ఆర్ఇన్ఫ్రా) 2018 సెప్టెంబర్తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో 49 శాతం పతనంతో రూ.277 కోట్ల లాభాలతో సరిపెట్టుకుంది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.543 కోట్ల నికర లాభాలు సాధించింది. ఇదే సమయంలో రూ.5898 కోట్లుగా ఉన్న ఆదాయం క్రితం క్యూ2లో రూ.7207 కోట్లకు చేరింది. ఈ కంపెనీ విద్యుత్, రోడ్లు, మెట్రో రైళ్లు, రక్షణ తదితర రంగాల్లో వ్యాపారం కలిగి ఉంది. గురువారం బిఎస్ఇలో ఆర్ఇన్ఫ్రా సూచీ 0.30 శాతం పెరిగి రూ.351.70 వద్ద ముగిసింది.