Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: పంజాబ్ నేషనల్ బ్యాంకుకు (పీఎన్బీ) రూ.13 వేల కోట్ల పైగా కుచ్చుటోపి పెట్టిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడికి చెందిన రూ.148 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా అటాచ్ చేసింది. ముంబయి, సూరత్లలోని నీరవ్ ఆస్తులను మనీలాండరింగ్ చట్టం కింద అటాచ్ చేసినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న వాటిలో ఎనిమిది ఖరీదైన కార్లు, మెషినరీ, ఆభరణాలు, పెయింటింగ్స్తో పాటు కొన్ని స్థిరాస్తులు కూడా ఉన్నాయని ఈడీ వర్గాలు తెలిపాయి. మార్కెట్ విలువ ప్రకారం వీటి మొత్తం రూ.147.72 కోట్లు ఉన్నట్లు అది óకారులు వివరించారు. దేశ విదేశాల్లో నీరవ్కు చెందిన రూ.అటాచ్ చేసింది.