Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ:బంగారం, వెండి నైష్పత్తిక ధర మునుపెన్నడూలేని విధంగా పెరిగింది. ఇది 86కు చేరింది. సిల్వర్ ఇనిస్టిట్యూట్ తన 2019వ సంవత్సర ప్రపంచ నివేదికను తాజాగా విడుదల చేసింది. నైష్పత్తిక ధర 80 దాటితే అదే అధికమని భావిస్తారు. గతేడాది ఇది 82కుపైగా నమోదైంది. నైష్పత్తిక ధర అంటే ఒక్క ఔన్స్ బంగారం కొనడానికి ఎన్ని ఔన్స్ల వెండి అవసరమవుతుందో తెలిపేదే. వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు తమ ఫోరెక్స్ నిల్వల్ని పెంచుకునేందుకు బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేయడాన్ని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఇప్పటికే గుర్తు చేసింది.