Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: టెలికాం రంగ దిగ్గజ సంస్థ భారతీ ఎయిర్టెల్ డిసెంబ రుతో ముగిసిన త్రైమాసికానికి మెరుగైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. అక్టోబరు-డిసెంబరు మధ్య కాలంలో సంస్థ లాభం రూ.107 కోట్లకు చేరుకుందని భారతీ ఎయిర్టెల్ తెలిపింది. గత ఏడాది ఇదే కాలంలో సంస్థ లాభం దాదాపు రూ.83 కోట్లుగా నమోదు అయింది. డిసెంబరు త్రైమాసికానికి గాను సంస్థ ఏకీకృత ఆదాయం రూ.20,602 కోట్లుగా నిలిచింది.