Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: మహీంద్రా అండ్ మహీంద్రా సోమవారం మార్కెట్లోకి ఎస్యువి థార్ 700ను విడుదల చేసింది. ఢిల్లీ ఎక్స్షోరూం వద్ద దీని ధరను రూ.9.99 లక్షలుగా నిర్ణయించింది. చివరి దశలో భాగంగా లిమిటెడ్ ఎడిషన్లో భాగంగా 700 యూనిట్లను మాత్రమే ఉత్పత్తి చేస్తున్నట్లు ఆ కంపెనీ తెలిపింది. దీనిపై ప్రత్యేకంగా మహీంద్రా గ్రూపు ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సంతకంతో దీన్ని ఆవిష్కరించారు.