Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: హ్యుందాయ్ మోటార్ ఇండియా దేశంలోనే సుదూర శ్రేణీ విద్యుత్ ఎస్యూవీ కొన గిన్నిస్ వాల్డ్ రికార్డులో నమోదయ్యింది. భారత్లో తయారైన ఈ కారు టిబెట్లోని 5,731 మీటర్ల ఎత్తుగల సవుల పాస్ శిఖారాన్ని నిర్విరామంగా ఎక్కడంతో ఈ గుర్తింపు లభించినట్లు ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ అవార్డు దక్కడం తమకు చాలా సంతోషంగా ఉందని హ్యుందాయ్ మోటార్ ఇండియా ఎండి, సీఈఒ ఎస్ఎస్ కిమ్ పేర్కొన్నారు.