Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఫిన్టెక్ సంస్థ ఆరు ఫైనాన్స్ దేశంలోని 2 లక్షల మైక్రో సంస్థలకు రుణాలు పంపిణీ చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. వ్యవస్థీకత రుణాలు, వినూత్న మోడల్తో స్వారీ చేయడం వంటి అంశాల మూలంగా భారతదేశం యొక్క అభివద్ధి చెందుతున్న ఎంఎస్ఎంఇలను అట్టడుగు స్థాయినుండి పైకి తీసుకురావడానికి తాము ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది. 2014 సంవత్సరంలో ప్రారంభించిన ఆరు ఇప్పటి వరకు రూ.2,900 కోట్ల విలువైన ఋణాలను పంపిణీ చేసినట్లు ఆరు ఫైనాన్స్ వ్యవస్థాపకుడు సంజరు శర్మ పేర్కొన్నారు. ఇలా అన్నారు, సూక్ష్మ సంస్థలకు ఒక వినూత్న నమూనా ద్వారా రుణాలు అందిస్తున్నామన్నారు. 2 లక్షల రుణాల పంపిణీ సంఖ్య మైలురాయి చేరుకోవడం సంతప్తికరంగా ఉందన్నారు.