Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: పంట ఉత్పత్తులు గణనీయంగా తగ్గిపోతున్నాయి. ఖరీఫ్,రబీ సీజన్లలోనూ రైతు నష్టపోతూనే ఉన్నాడు. పెట్టిన పెట్టుబడులకు కనీస మద్దతు ధర లభించటంలేదు. ఈ ఏడాది వేరుశెనగ ఉత్పత్తి తగ్గింది. గతేడాది కన్నా ఈ ఏడాది కాస్త మెరుగ్గా కనిపించినా...గతంతో పోల్చుకుంటే తగ్గిందని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ గ్రాఫ్ను విడుదల చేసింది.