Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఇఏ సుబ్రమణియన్
న్యూఢిల్లీ : సంక్షోభాల సమయంలో ఆర్ధిక ప్యాకేజీలను ఇష్టారాజ్యంగా ప్రకటించడానికి వీలు లేదని ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఇఏ) కష్ణమూర్తి సుబ్రమణియన్ తెలిపారు. దేశ పన్నులు జీడీపీ నిష్పత్తికి అనుగుణంగా ఉద్దీపనలు ఉండాలన్నారు. ప్రస్తుత విపత్తు వేళ ప్రభుత్వం జీడీపీలో దాదాపు 15 శాతం విలువైన ఉద్దీపనలుండాలని డిమాండ్లు వస్తున్నా యన్నారు.
ఇది సరైన విధానం కాదన్నారు. బ్రిటన్లో ప్రకటించిన ప్యాకేజీ ఆ దేశ జీడీపీలో 3.7 శాతం మేర మాత్రమే ఉందన్నారు.