Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఐటీసీ యొక్క పండ్ల పానీయాల బ్రాండ్ బీ న్యాచురల్ విక్రయాల కోసం ఆమ్వే ఇండియాతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు ఐటీసీ ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో బి న్యాచురల్ ఫ్లస్ శ్రేణీ ఉత్పత్తులను ఆమ్వేలో విక్రయించనున్నారు. ఆరేంజ్, మిక్స్డ్ ఫ్రూట్ వేరియంట్లలో లభించే ఈ ఉత్పాదనలు రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయని పేర్కొంది. లీటర్ ప్యాక్ ధరను రూ.130గా నిర్ణయించినట్టు తెలిపింది.