Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రస్తుత ఏడాది ఏప్రిల్ నెలలో రిటైల్లో ప్యాసింజర్ కార్ల అమ్మకాలు 86.97 శాతం, ద్విచక్ర వాహన విక్రయాలు 88.80 శాతం చొప్పున క్షీణించగా.. స్థూలంగా వాహన అమ్మకాలు 88.87 శాతం పతన మయ్యాయి. పూర్తి లాక్డౌన్ వల్ల ఏప్రిల్లో సున్నా అమ్మకాలు చోటు చేసు కున్నాయి. క్రితం మేలో మొత్తం వాహన అమ్మకాలు 2,02,697 యూనిట్లకు పరిమితమయ్యాయి. 2019 ఇదే నెలలో ఏకంగా 18,21,650 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. వాణిజ్య వాహన అమ్మకాలు ఏకంగా 96.63 శాతం క్షీణించి కేవలం 2,711 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఇంతక్రితం ఏడాది ఇదే నెలలో 80,392 వాణిజ్య వాహన అమ్మకాలు జరిగాయి.