Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'సిలివేరు సాహితీ కళాపీఠం' వారి నాలుగో వార్షికోత్సవం సందర్భంగా ఏప్రిల్ 4న జాతీయ కవి సమ్మేళనం, కళాకారులకు సన్మానం జరుగును. వేదిక అమీనాబాద్ గ్రామం, అనంతగిరి (మ||), సూర్యాపేట (జిల్లా).
- సిలివేరు లింగమూర్తి వ్యవస్థాపక అధ్యక్షులు,
సాహితీ కళాపీఠం, 9951061289