Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇటీవలే స్వర్గస్థులైన శ్రీమతి పీచర సునీతారావు పేరుతో ఆమె భర్త విజేందర్ రావు సాహితీ నిష్ణాతులకు అవార్డులు ఇవ్వాలని అనుకున్నారు. కవిత్వం, కథ విమర్శ మూడు విభాగాలకు ఒక్కొక్క విశిష్ట గ్రంథానికి 15000 నగదు, సత్కారం ఉంటుంది. ఈ అవార్డులకు గాను 2018 నుంచి ఇప్పటి వరకు వెలువడిన కవితా సంపుటి, కథా సంకలనాలు, విమర్శ గ్రంథాలు మూడు చొప్పున ఈ కింది చిరునామాకు పంపించ వలసిందిగా కోరుతున్నీం. పుస్తకాలు పంపించవలసిన చివరి తేది ఏప్రిల్ 12, 2021
కాంచనపల్లి గో.రా కన్వీనర్ అవార్డు కమిటి
అడ్రస్: టి మ్నన్మోహన్ రావు, ఇంటి నం. 1-5-431/2/16 రామేశ్వర్ నగర్ కాలనీ, జొన్నబండ, ఓల్డ్ అల్వాల్ 500010
సెల్ : 9848698699