Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ సాహిత్య అకాడమీ సౌజన్యంతో కథ, కవిత్వ సదస్సు ఏప్రిల్ 5న 2021న సోమవారం జరగనున్నది. జూపాక సుభద్ర, పెద్దింటి అశోక్ కుమార్, అన్నవరం దేవేందర్, నగునూరి శేఖర్, కె. ఆనందాచారి, డా|| కాంచనపల్లి, డా|| నలిమెల భాస్కర్, జూకంటి జగన్నాథం, గాజోజు నాగభూషణం, వారాల ఆనంద్, గులాబీల మల్లారెడ్డి, నారాయణ శర్మ, దాస్యం సేనాపతి, బి.వి.ఎన్. స్వామి బెజ్జారపు రవీందర్, బండారి అంకయ్య మొదలైన వాళ్ళు పాల్గొంటారని సమన్వయ కర్తలు తిరుపతి, సి.వి కుమార్ తెలిపారు.