Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారం 2020 ప్రధాన పురస్కారం విజేత 'సోల్ సర్కస్' కథ సంపుటి రచయిత వెంకట్ శిద్దారెడ్డి గారికి మార్చి 28 ఆదివారం ఉదయం 10 గంటలకు రంగినేని ట్రస్టు ఆవరణలో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వర్ధెల్లి మురళీ (సాక్షి దినపత్రిక సంపాదకులు), సభాధ్యక్షులుగా జూకంటి జగన్నాథం!, (ప్రముఖ కవి, రచయిత), జ్యోతి ప్రకాశనం : శ్రీమతి జిందం కళా చక్రపాణి, చైర్పర్సన్, పురపాలక సంఘం, సిరిసిల్ల, పురస్కార ప్రదాత: రంగినేని మోహన్రావు (ట్రస్టు అధ్యక్షులు), పురస్కార పరిచయం పెద్దింటి అశోక్కుమార్, (ప్రముఖ రచయిత) వందన సమర్పణ రంగినేని నవీన్ కుమార్ ,(కోశాధికారి,రంగినేని ట్రస్టు). హాజరవుతారు.