Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగు రాష్ట్రాల్లోని ఔత్సాహిక కథా రచయితలకు 'ధరిత్రి సాహితీ మిత్రుల సంగమం, మహబూబ్ నగర్' వారి ఆధ్వర్యంలో శిరంశెట్టి కాంతారావు, పెద్దింటి అశోక్ కుమార్, పర్కపెల్లి యాదగిరి కథా రచనలో మెళకువలు, సూచనలు ఇస్తారు. ఇందులో పాల్గొన దలచిన వారు రెండు పేజీలకు మించని అముద్రిత కథను సెప్టెంబర్ 30వ తేదీలో వి.యస్.పాణి, ధరిత్రి సాహితీ మిత్రుల సంగమం, ప్రభుత్వ డిగ్రీ కాలేజి ఎదురు, మహబూబ్నగర్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం- 506101 చిరునామాకు పంపాలి. వివరాలకు : 9440423967