Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ సాహితీ కార్యశాల ఈ నెల 23, 24 తేదీల్లో హైదరాబాద్, బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞానకేంద్రం, గౌరి లంకేష్ ప్రాంగణంలో జరుగుతుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో ఆనందాచారి, కె.శ్రీనివాస్, కె.శివారెడ్డి, యాకూబ్, మెర్సి మార్గరేట్, మువ్వా శ్రీనివాసరావు, యం.వినుతారెడ్డి, తంగిరాల, మేడిపల్లి రవికుమార్, సీతారామ్, వల్లభాపురం జనార్ధన, పెద్దింటి అశోక్ కుమార్, శిరంశెట్టి కాంతారావు, భూపతి వెంకటేశ్వర్లు, రమేష్ రాంపల్లి, నరేష్, మోహనకృష్ణ, సలీమ పాల్గొంటారు.