Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజయవాడ గవర్నర్పేటలోని విజయవాడ బుక్ఫెస్టివల్ సౌసైటీ గ్రంథాలయంలో ఈ నెల 14న ఉదయం 10గంటలకు సీనియర్ పాత్రికేయుడు బెందాళం క్రిష్ణారావు రాసిన 'మీరే జర్నలిస్ట్', కోడూరి శ్రీరామమూర్తి రాసిన 'భారతదేశంలో లౌకికవాదం' పుస్తకాల ఆవిష్కరణ జరుగుతుంది. డా|| దీర్ఘాశి విజయభాస్కర్ ముఖ్య అతిధిగా హాజరయ్యే ఈ సభలో పాటూరు రామయ్య, ముత్యాల ప్రసాద్, ఎస్ వెంకటరావు, డా|| జి.కొండలరావు తదితరులు పాల్గొంటారు.