Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారం- 2017 సంవత్సరానికి గాను కవితా పురస్కారం కోసం సుంకిరెడ్డి నారాయణ రెడ్డి 'తావు' కవితా సంపుటి ఎంపికైంది. ఫిబ్రవరి నెలలో సిరిసిల్ల లోని రంగినేని చారిటబుల్ ట్రస్తులో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో పురస్కారం ప్రదానం చేస్తారు.