Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మూడుతరాల కవిసంగమం 36 ఈ నెల 21 వ తేదీన సాయంత్రం ఆరు గంటలకు హైదరాబాద్ అబిడ్స్లోని గోల్డెన్ త్రెషోల్డ్ నందు జరుగుతుంది. అలాగే మెర్సీమార్గరెట్ అభినందన సభ నిర్వహిస్తారు. ఎండ్లూరి సుధాకర్, నాగిళ్ళ రమేష్, వేణుగోపాల్ జుజ్జూరి, సరసిజ పెనుగొండ, రమేష్ కార్తీక్ నాయక్ పాల్గొంటారు.