Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నందకిషోర్ కవిత్వం 'యథేచ్ఛ' ఆవిష్కరణ సభ ఈ నెల 16వ తేదీ సాయంత్రం 6 గంటలకి హైదరాబాద్ రవీంద్రభారతిలో జరుగుతుంది. గోరటి వెంకన్న, అంబటి సురేంద్రరాజు, యాకూబ్, సిద్దార్ధ, మామిడి హరికృష్ణ పాల్గొంటారు.