Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ బొగ్గులకుంట, తిలక్ రోడ్లోని తెలంగాణ సారస్వత పరిషత్ లో 25వ తేదీన సాయంత్రం 6 గంటలకు మూడు తరాల కవి సంగమం జరుగుతుంది. ఇందులో అల్లం నారాయణ, దయాకర్ వడ్లకొండ, పల్లిపట్టు, రమాదేవి బాలబోయిన, కృష్ణ గుగులోత్ పాల్గొంటారు.