Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'కొత్తపల్లి నరేంద్ర బాబు స్మారక పురస్కారం - 2018'కి కొమ్మవరపు విల్సన్ రావు రచించిన 'దేవుడు తప్పిపోయాడు' కవితా సంపుటి ఎంపికయింది. జులై 8వ తేదిన అనంతపురంలో జరిగే సభలో ఈ పురస్కారం అందజేస్తారు. అలాగే 'క్యాతం కృష్ణారెడ్డి స్మారక సాహితీ పురస్కారం - 2018' కోసం కూడా విల్సన్ రావు కవితా సంపుటి ఎంపికయ్యింది.