Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బొజ్జా తారకం జ్ఞాపకాల సంచిక A Gentle Warrior ఆవిష్కరణ ఈ నెల 27వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు తెలుగు యూనివర్సిటీలో జరుగుతుంది. జస్టిస్ యం.ఎన్.రావు, కాకి మాధవరావు, ఆచార్య ఎస్.వి.సత్యనారాయణ, ఎ.సత్యప్రసాద్, ఎం.ప్రేమ్ కుమార్, జి.కళ్యాణరావు, గీత రామస్వామి, నరేన్ బెడిదే (కుఫిర్), కె.వి.రత్నం పాల్గొంటారు.