Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'తెలుగు సాహిత్య విమర్శ - స్త్రీల కృషి' సిద్ధాంత గ్రంథం ఆవిష్కరణ ఈ నెల సభ 23వ తేదీ ఉదయం 10.30 గంటలకు ఆర్ట్స్ Ê సైన్స్ కళాశాల సెమినార్ హాల్లో జరుగుతుంది. తెలుగు సాహిత్య విమర్శ - స్త్రీల కృషి అనే అంశంపై డా|| కందాళ శోభారాణి కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో 2012 సం||లో పరిశోధన పూర్తియింది. ఈ సిద్ధాంత గ్రంథాన్ని తెలుగు అకాడమీ హైదరాబాద్ ముద్రించింది. డా|| కె. శ్రీనివాస్, పురుషోత్తం, ఆచార్య బన్న అయిలయ్య, ఎ. సత్యనారాయణ రెడ్డి, కొమ్మినేని భూపాల్రావు, డా|| వేలూరి శ్రీదేవి, డా|| ఏటూరి జ్యోతి, డా|| పంతంగి వేంకటేశ్వర్లు, డా|| సక్రియ, సజ్ఞా వెంకటేశ్వర్లు, డి. సంజరు కుమార్ పాల్గొంటారు.
డి. సంజరు కుమార్, 8247007085; కందాళ రమ, 9010575216