Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాహితీ సమాఖ్య ఆధ్వర్యంలో గొట్టిపర్తి యాదగిరిరావు కవితా సంపుటి 'నిశ్శబ్ద యుద్ధం' పరిచయ కార్యక్రమం ఈ నెల 25వ తేదీ సాయంత్రం విజయవాడ గాంధీనగర్ ప్రెస్క్లబ్లో జరుగుతుంది. చింతా వెంకటేశ్వర్లు, వంగిపురపు శారదాదేవి, గోళ్ళ నారాయణరావు, పొట్లూరి హరికృష్ణ, జి.వి.పూర్ణచందు, సోమేపల్లి వెంకటసుబ్బయ్య, భూసురపల్లి వెంకటేశ్వర్లు, యల్లాప్రగడ మల్లిఖార్జురావు, పొన్నూరు వేంకట శ్రీనివాసులు, చిలకా అనిత పాల్గొంటారు.