Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'తెలుగు నవల - ప్రయోగ వైవిధ్యం' ఆవిష్కరణ
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, పాలపిట్ట ఆధ్వర్యంలో కె.పి.అశోక్కుమార్ రచించిన 'తెలుగు నవల - ప్రయోగ వైవిధ్యం' ఆవిష్కరణ సభ ఈ నెల 28వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు రవీంద్రభారతి మినీ హాల్లో జరుగుతుంది. ఈ సభకు నందిని సిధారెడ్డి, అంపశయ్య నవీన్, మామిడి హరికృష్ణ, శ్రీధరరావు దేశ్పాండే, కస్తూరి మురళీకృష్ణ, ఎ.కె.ప్రభాకర్, పి.సి.రాములు హాజరవుతారు.