Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎస్వీకి మఖ్దూమ్ మొహియుద్దీన్ జాతీయ పురస్కారం
సిటీ కాలేజి ఈ సంవత్సరం నుండి జాతీయ స్థాయిలో 'సిటీ కాలేజి మఖ్దూమ్ మొహియుద్దీన్ నేషనల్ అవార్డు' నెలకొల్పి ఇవ్వడానికి నిర్ణయించింది. ప్రప్రథమంగా ప్రొ||ఎస్వీసత్యనారాయణ ఈ అవార్డుకి ఎంపికయ్యారు. ఈ నెల 27 న అవార్డును ప్రదానం చేస్తారు. ఈ సభలో నందిని సిధారెడ్డి, పాశం యాదగిరి, వాహెద్, డా||సి. మంజులత పాల్గొంటారు.
- విప్లవ్ దత్ శుక్లా
డా|| తెన్నేటి లత - వంశీ సాహితీ పురస్కార సభ
అత్తలూరి విజయలక్ష్మి 'డా|| తెన్నేటి లత - వంశీ సాహితీ పురస్కారం - 2019' కి ఎంపికయ్యారు. ఈ పురస్కారాన్ని ఈ నెల 30వ తేదీ సాయంత్రం ఐదు గంటలకు త్యాగరాయగానసభలో ప్రదానం చేస్తారు. ఇందులో జలంధరా చంద్రమోహన్, డా||వాసా ప్రభావతి, కళా జనార్దనమూర్తి, డా||చిల్లర భవానీదేవి, డా|| వంశీరామరాజు, డా||తెన్నేటి సుధాదేవి పాల్గొంటారు.