1. శంకరాచార్యుల గురువు ఎవరు?
ఎ) గోవిందపాదుడు బి) శ్రీకంఠుడు
సి) రామానుజుడు డి) నితానందుడు
2. మహారాష్ట్ర ప్రాంతంలో ''వరకారి'' వర్గాన్ని స్థాపించినవారు ఎవరు?
ఎ) రామదాసు బి) కబీర్
సి) తుకారాం డి) నామదేవుడు
3. ఈ కింది వారిలో ఇస్లాం వల్ల ఎక్కువగా ప్రభావిత మైన భక్తి ఉద్యమకారుడు ఎవరు?
ఎ) చైతన్యుడు బి) అమీర్ఖుస్రూ
సి) రామానందుడు డి) నామదేవుడు
4. 'సుభోధిని' గ్రంధాన్ని రచించిన భక్తి ఉద్యమకారుడు ఎవరు?
ఎ) వల్లభచార్యులు బి) నింబార్కుడు
సి) రామదాసు డి) సూరదాసు
5. రామనందుని జన్మస్థలంను గుర్తించండి?
ఎ) అలహాబాద్ బి) ఆహ్మదాబాద్
సి) కేరళ డి) పంజాబ్
6. తిరుమల గుడి వైష్ణవ ఆచార పరంపరలోనిదని నిరూపించిన వారు ఎవరు?
ఎ) మధ్వాచార్యులు బి) శంకరాచార్యులు
బి) రామానుజాచార్యులు డి) జగ్నాయక్
7. శంకరాచార్యుల 'అద్వైతాని' కి గల మరోపేరు ఏమిటి?
ఎ) దశబోధ
బి) ఉత్తర మీమాంస
సి) దక్షిణ మీమాంస
డి) వాయువ్య మీమాంస
8. శ్రీకృష్ణున్ని పూజించిన భక్తి ఉద్యమకారుడు ఎవరు?
ఎ) మీరాబాయి బి) సుందరదాస్
సి) సుర్దాసు డి) రామానందుడు
9. నామదేవుడు, ఏకనాధుడు ఏ భాషలో తమ రచనలు చేసేను?
ఎ) తమిళం బి) మరాఠీ
సి) సంస్కృతం డి) బెంగాలీ
10. ఈ కింది వారిలో రామానందుని శిష్యులు కాని వారు ఎవరు?
ఎ) కబీర్ బి) రాందాస్
సి) గోవింద్దాస్ డి) చన్నిదాస్
11. ఈ కింది వారిలో 'విశిష్టాద్వైతం' ను ప్రచారం చేసిన వారు ఎవరు?
ఎ) శంకరాచార్యులు
బి) రామానుజాచార్యులు
సి) మధ్వాచార్యులు
డి) గురునానక్
12. భక్తి ఉద్యమం దేనికి ప్రాధాన్యతను ఇస్తుంది?
ఎ) సాధారణ పూజా విధానం
బి) యజ్ఞాలు, యాగాలు
సి) వ్రతాలు, క్రతువులు
డి) కులవ్యవస్థ, వర్ణ సంకరం
13. ''గురుముఖి'' లిపిని ఆవిష్కరించిన సిక్కు గురువు ఎవరు?
ఎ) గురు అంగద్ గురు బి) అర్జున్ సింగ్
సి) గురు నానక్ డి) గురు హరికిషన్
14. ''మురిద్'' అంటే ఎవరు?
ఎ) సూఫీ సిద్దాంతకర్త బి) సూఫీ మతాధిపతి
సి) శిష్యుడు డి) సూఫీ అధ్యాపకుడు
15. ఈ కింది వారిలో 'అల్హాఖండ్'ను రచించిన భక్తి ఉద్యమకారుడు ఎవరు?
ఎ) లేన్పూల్ బి) బదౌనీ
సి) జగ్నాయక్ డి) సారంగధరుడు
16. తన జీవిత ప్రారంభంలో సూఫీ వర్గాన్ని అనుసరిం చిన భక్తి ఉద్యమకారుడు ఎవరు?
ఎ) తుకారం బి) కొండదేవ్
సి) ఏకనాధుడు డి) నామదేవుడు
17. 'గీతాగోవిందం' అను గ్రంథాన్ని రచించిన వారు ఎవరు?
ఎ) రామదాసు బి) జయదేవుడు
సి) చైతన్యుడు డి) మీరాబాయి
18. 'భారతదేశంలో భక్తి ఉద్యమ స్థాపకుడు ఎవరు?
ఎ) కబీర్ బి) చైతన్యుడు
సి) శంకరాచార్యుడు డి) వల్లభచార్యుడు
19. 'ఈ కింది వారిలో 'గీతావాలి'', వినయ పత్రిక'' గ్రంథాలను రచించిన వారు ఎవరు?
ఎ) సూర్దాస్ బి) తులసీదాసు
సి) రాందాస్ డి) కబీర్దాస్
20. 'శుద్దాద్వైతాన్ని' ప్రచారం చేసిన భక్తి ఉద్యమ కారుడు ఎవరు?
ఎ) రామానుజుడు బి) మధ్వాచార్యులు
సి) వల్లభాచార్యుడు డి) శంకరచార్యుడు
21. నామదేవుడు తన భక్తి తత్వ సిద్ధాంతాన్ని ఎక్కడ ప్రచారం చేసెను?
ఎ) మహారాష్ట్ర బి) గుజరాత్
సి) బెంగాల్ డి) కర్ణాటక
22. ఈ కింది వారిలో 'బ్రహ్మ', లేదా 'పరబ్రహ్మ' సంప్ర దాయంను ప్రవేశపెట్టిన వారు ఎవరు?
ఎ) మాల్కుదాసు బి) దాదు
సి) జాదు డి) చైతన్యుడు
23. ఈ కింది వాటిని జతపరచండి?
ఎ) రామదాసు 1) రేఖ్తాల్
బి) బార్కుడు 2) రామచరితమానస్
సి) కబీర్, 3) వేదాంత పారిజాత సౌరభం
డి) తులసీదాసు 4)దశబోధ
1 2 3 4
ఎ) ఎ బి సి డి
బి) డి సి బి ఎ
సి) సి డి బి ఎ
డి) సి డి ఎ బి
24. ఈ కింది వారిలో 'భేదా బేదా' సిద్ధాంతాన్ని బోధిం చినవారు?
ఎ) గురునానక్ బి) నింబార్కుడు
సి) రామానుజుడు డి) ఏకనాధుడు
25. కృతివాసుడు బెంగాలీ భాషలోకి అనువదించిన గ్రంథమేది?
ఎ) రామాయణం బి) మహాభారతం
సి) భాగవతపురాణం డి) భగద్గీత
26. ''ప్రచ్ఛన్న బుద్ధుడు'' అని ఎవర్ని పిలిచారు?
ఎ) రామానుజాచార్యులు
బి) శంకరాచార్యులు
సి) కబీర్
డి) వల్లభాచార్యులు
27. ''బాణీ''లు అను పద్యాలను క్రోడీకరించిన వారు ఎవరు?
ఎ) నరహరిమెహత బి) హంసిమెహతా
సి) విఠలనాధుడు డి) దాదు
28. మీరాబాయి ఎవరి భక్తురాలు?
ఎ) శ్రీకృష్ణుడు బి) శ్రీరాముడు
సి) శివుడు డి) విష్ణువు
29. ఈ కింది వాటిలో హిందూ, ముస్లిం సమైక్యత వల్ల వృద్ధి చెందిన భాష ఏది?
ఎ) అరబిక్ బి) పర్షియన్
సి) ఉర్దూ డి) హిందీ
30. ''శృంగేరి మఠాన్ని'' స్థాపించింది ఎవరు?
ఎ) శంకరాచార్యులు బి) మధ్వాచార్యులు
సి) రామానుజాచార్యులు డి) వల్లభాచార్యులు
31. బెంగాల్ నుండి కులవ్యవస్థను నిర్మూలించడానికి ప్రయత్నించిన భక్తి ఉద్యమకారుడు ఎవరు?
ఎ) జీవగోసాయి
బి) నిత్యానందుడు
సి) రఘనాథదాస్
డి) భగవతాచార్యుడు
32. సూఫీ మతంలో ఎన్ని ప్రధాన ఉపశాఖలు ఉన్నాయి?
ఎ)1 బి) 2 సి) 3 డి) 4
33. సంపదలు కలిగి ఉండడం తప్పుకాదని బోధించిన సూఫీ శాఖ ఏది?
ఎ) చిష్టి బి) సుహ్రవర్ధీ
సి) రౌషనియా డి) కార్రీ
34. ఇండియాకు వచ్చిన మొదటి ఖాద్రి ఎవరు?
ఎ) షానిజామల్ ఉల్లా బి) ఖాదిర్ జిలాని
సి) బహుద్దీన్ జకారియా డి) ఎవరుకాదు
35. 'పంచతంత్రం' ను రచించింది ఎవరు?
ఎ) హరిసేన బి) విష్ణుశర్మ
సి) కాళిదాసు డి) భవభూతి
36. సుహ్రవర్ధీ అనుయాయులు ఎక్కువగా ఏ ప్రాంతం లో ఉండేవారు?
ఎ) లాహోర్ బి) బెంగాల్
సి) ముల్తాన్ డి) మహారాష్ట్ర
37. భగవంతునితో సన్నిహితత్వ అనుభూతికోసం సూఫీలు పాడే గీతాలను ఏమని పిలుస్తారు?
ఎ) కవ్వాలి బి) సమా
సి) రబబ్ డి) రజబ్
38. చలన సూత్రాలను గూర్చి విశేషమైన ఆసక్తిని ప్రదర్శించిన చిష్టి సన్యాసి ఎవరు?
ఎ) కుతుబుద్దీన్ భక్తియార్కాకే
బి) నిజాముద్దీన్ జౌలియా
సి) షేక్ జకారియా
డి) సయ్యద్మొహ్మద్
39. అక్బర్ కాలంలో భారతదేశంలో ఏ సూఫీ శాఖను స్థాపించారు?
ఎ) చిష్టి బి) సుహ్రవర్థి
సి) నక్షాబందీ డి) ఖాద్రీ
40. రేషన్మాయి సిల్సిలాను స్థాపించింది ఎవరు?
ఎ) షేక్ అబ్దుల్ ఖాదిర్
బి) మియా బయాజిద్ అన్సారి
సి) షిహబుద్దీన్ ఓమర్
డి) బద్రీదుద్దీన్ ఖ్వాజా
41. మొగల్ యువరాజైన దారాషుకో ఏ సూఫీ శాఖకు చెందిన వాడు?
ఎ) ఖాద్రీ బి) చిష్టి
సి) నక్షాబందీ డి) షత్తరీ
42. అద్వైతాన్ని బోధించిన శంకరాచార్యులు ఎన్ని మఠాలను స్థాపించాడు?
ఎ) 1 బి) 5 సి) 7 డి) 9
43. స్మార్తులని ఎవరి శిష్యులను పేర్కొంటారు?
ఎ) శంకరాచార్యులు
బి) మధవాచార్యులు
సి) మధ్వాచార్యులు
డి) వల్లభాచార్యులు
44. తెలుగు కుటుంబానికి చెందిన వల్లభచార్యుడు ఏ ప్రాంతంలో జన్మించెను?
ఎ) తిరుపతి బి) కాశీ
సి) శ్రీశైలం డి) అలహబాద్
45. అక్బర్ ఎవరిని గౌరవించి రాజస్థాన్లోని జైత్పూర్, గోక్లా జాగీరులిచ్చి గౌరవించెను?
ఎ) విఠల నాధుడు బి) వల్లభుడు
సి) లక్ష్మణుడు డి) పండిత రఘునాధ్
46. ఈ కింది వాటిలో సరికాని జత ఏది?
ఎ) విక్రమశీకం- క్రీ,.పూ 58
బి) శకయుగం-క్రీ..పూ 78
సి) గుప్తశకం-క్రీ.శ 320
డి) లక్ష్మణశకం-క్రీ.శ1119
47. ''సూర్సారావలి'' ని రచించినది ఎవరు?
ఎ) చైతన్యుడు బి) తులసీదాస్
సి) సూర్దాస్ డి) గురు అర్జునుడు
48. శంకరాచార్యులు జన్మించిన 'కాళడి' ప్రాంతం ఏ నదీ తీరంలో ఉంది?
ఎ) పూర్ణనది బి) తుంగభద్రనది
సి) పెరియర్నది డి) పెన్నానది
49. ''నార్సిమెహతా'' అనే భక్తి ఉద్యమకారుడు తన భక్తి గీతాలను ఏ భాషలో రచించెను?
ఎ) బెంగాలీ బి) గుజరాతీ
సి) హిందీ డి) మరాఠీ
50. ఒరిస్సా లింగరాజ దేవాలయం ఏ శైలిలో నిర్మించారు?
ఎ) నాగర బి) వేసారా
సి) ద్రావిడ డి) కళింగ
51. కిందివాటిలో జావాలో జరిగిన పురావస్తు తవ్వకాలలో ఏ దేవుని విగ్రహాం బయల్పడలేదు?
ఎ) శివుడు బి) రాముడు
సి) విష్ణువు డి) బ్రహ్మ
సమాధానాలు
1.ఎ 2.సి 3.డి 4.ఎ 5.ఎ
6.సి 7.బి 8.డి 9.బి 10.సి
11.బి 12.ఎ 13.ఎ 14.సి 15.సి
16.ఎ 17.బి 18.సి 19.బి 20.సి
21.బి 22.బి 23.సి 24.బి 25.సి
26.బి 27.డి 28.ఎ 29.సి 30.ఎ
31.ఎ 32.డి 33.బి 34.ఎ 35.బి
36.సి 37.బి 38.బి 39.సి 40.బి
41.ఎ 42.బి 43.ఎ 44.బి 45.ఎ
46.బి 47.సి 48.ఎ 49.బి 50.ఎ
51.ఎ
- షేక్ సయ్యద్ మియా
ఉస్మానియా విశ్వవిద్యాలయం
ఫోన్: 9652748580
Authorization