10వ తరగతి సోషల్ మోడల్ పేపర్-×
సెక్షన్ - × 7ఞ1ొ7
సూచనలు: ఱ) అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి
ఱఱ) ప్రతి ప్రశ్నకు ఒక్క మార్కు
ఱఱఱ) ప్రతి ప్రశ్నకు 1-2 వాక్యాలలో సమాధానం రాయండి
1) బహుళ పంటల విధానం అనగానేమి?
2) మాధ్యమిక వస్తువులకు ఉదాహరణలు రాయండి?
3) డూన్ అనగానేమి?
ఈ క్రింది పట్టికను చదివి 4,5,6,7 ప్రశ్నలకు సమాధానాలు రాయండి
భారత దేశ స్త్రీ, పురుణ అక్షరాస్యత శాతము
సంవ త్సరం స్త్రీఅక్షరాస్యతా శాతం పురుష అక్షరాస్యతా మొత్తం అక్షరాస్యతా
శాతం శాతం శాతం
1961 15.35 40.35 28.30
1971 21.97 45.96 34.45
1981 29.76 56.38 43.57
1991 39.29 63.13 52.21
2001 54.67 75.26 64.84
2011 65.46 82.14 74.04
4) పై పట్టిక ఏ సమాచారాన్ని తెలుతుంది?
5) 2011 సంవత్సరంలో స్త్రీల అక్షరాస్యత కంటే పురుషుల అక్షరాస్యత ఎంత ఎక్కువ?
6) ఏ సంవత్సరంలో అక్షరాస్యత రేటు పెరుగుదల ఎక్కువగా ఉంది?
7) స్త్రీ అక్షరాస్యత నీవు ఎలా అర్థం చేసుకున్నావు?
సెక్షన్-××
6ఞ2ొ12
సూచనలు: ఱ) అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
ఱఱ) ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు
ఱఱఱ) ప్రతి ప్రశ్నకు 4,5 వాక్యాలలో సమాధానం రాయండి
8) మానవాభివృద్ధిని కొలవడానికి ముఖ్యమైన అంశాలను ఉదహరించండి?
9) ప్రజాపంపిణీ వ్యవస్థను వివరించండి?
10) ఈ కింది పట్టికను పరిశీలించి ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
కింది పట్టిక భారత దేశంలో 1972 - 73, 2009 - 10 సంవత్సరాల్లో వివిధ రంగాల్లో ఉపాధి పొందిన వారి వివరాలను తెలుపుతుంది
ఎ) పై పట్టికలో నీవు గమనించిన ప్రధాన మార్పులేవి?
బి) ఈ పట్టిక మార్పులకు గల కారణాలేవి?
11) గ్లోబల్ వార్మింగ్ నిరోధించడానికి చేపట్టాల్సిన చర్యలను తెలియజేస్తూ కరపత్రాన్ని తయారు చేయండి.
12) పర్యావరణ పరిరక్షణను గురించి ప్రజలకు చైతన్య పరచడానికి రెండు నినాదాలు రాయండి.
13) తెలంగాణ అవుట్ లైన్ పటం గీయండి.
సెక్షన్-×××
4ఞ4ొ16
సూచనలు : ఱ) క్రింది అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
ఱఱ) ప్రతి ప్రశ్నకు నాలుగు మార్కులు
ఱఱఱ) ప్రతి ప్రశ్నలో ఇవ్వబడిన రెండు సమస్యలలో ఏదేని ఒక దానిని ఎన్నుకుని సమాధానం రాయండి.
ఱఙ) ప్రతి ప్రశ్నకు 8-10 వాక్యాలలో సమాధానం రాయండి.
ఙ) 17వ ప్రశ్నకు మీకిచ్చిన భారతదేశ పటంలో గుర్తించండి.
14) భారత దేశ అభివృద్ధిలో హిమాలయాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. వ్యాఖ్యానించండి.
(లేదా )
లింగ నిష్పత్తి ఎక్కువగాని లేదా తక్కువగాని ఉంటే సమాజంపై పడే ప్రభావాలను పేర్కొనండి?
15) ఈ క్రింది పేరాను చదివి అర్థం చేసుకుని వ్యాఖ్యానించండి.
వేగమైన ఆర్థిక అభివృద్ధి వల్ల అనేక రంగాల్లో ఇప్పటికే మనం వ్యతిరేక పరిణామాలను చవి చూస్తున్నాం. భూ గర్భ జలాలు రసాయనిక పురుగు మందుల సమస్యలు ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణలు. పర్యావరణంపై ఆధారపడి వేల సమూ హాలు నివసిస్తున్నాయి. పర్యావ రణాన్ని విధ్వంసం చేయడ మంటే ఈ సమూహాలను మట్టుపెట్టడమే. అభివృద్ధికి పేద ప్రజలను మూల్యం చెల్లించమనటం న్యాయం కాదు.
(లేదా)
భారతదేశంలో ప్రతి వంద మందికి 103 మంది ఆడపిల్లలు పుడుతున్నారు. కానీ మగపిల్లల కంటే ఎక్కువ మంది ఆడపిల్లలు చనిపోతున్నారు. 0-5 సంవత్సరాల వయస్సులో బతికి బట్టకట్టిన మగ పిల్లల సంఖ్య కంటే ఆడపిల్లల సంఖ్య చాలా తక్కువగా ఉందని సెన్సెస్ చెపుతోంది. ఆడపిల్లలు బతకటానికి ఎక్కువ అవకాశం ఉన్నప్పటికీ ఇలా జరుతుతోందంటే వారిపోషణ, సంరక్షణలలో ఏదో వివక్ష ఉండి ఉండాలి.
16) మీ ప్రాంతంలో ఏ చర్యల మూలంగా భూగర్భజలాలు అడుగంటి పోతున్నాయో తెల్పండి?
(లేదా)
భారతదేశంలో ఆహార పదార్థాల లభ్యత ఏ విధంగా ఉందో తెలపండి?
17) భారతదేశ పటంలో కింది వాటిని గుర్తించండి.
1. హిమాలయాలు 2. పశ్చిమ కనుమలు
3. న్యూ ఢిల్లీ 4. థార్ ఎడారి
(లేదా)
1. చోటా నాగపూర్ పీఠభూమి 2. గోదావరి నది
3. బంగాళాఖాతం 4. హైదరాబాద్
పార్ట్ - బి
సమయం 30ని. 10ఞ1/2ొ5
సూచనలు: ఱ) అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
ఱఱ) ప్రతి ప్రశ్నకు 1/2 మార్కు
ఱఱఱ) సమాధానాలను ప్రశ్నాపత్రంలోనే రాయాలి
ఱఙ) దిద్దబడినా, కొట్టివేసి రాయబడిన సమాధాన ములకు మార్కులు ఇవ్వబడవు
ఙ) ప్రతి ప్రశ్నకు ఇవ్వబడిన నాలుగు సమాధానా లలో సరైన సమాధానాన్ని ఎన్నుకుని దానిని సూచించు అక్షరము(ఎ, బి, సి,డి) బ్రాకెట్లలో రాయండి.
1. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత మైదానాలను ఈ విధంగా పిలుస్తారు?
ఎ) కోరమాండల్ తీరం బి) సర్కార్ తీరం
సి) ఉత్కల్ తీరం డి) కొంకణ్ తీరం
2. 2013వ సంవత్సరంలో ప్రపంచ మానవాభివృద్ధి సూచికలో భారతదేశ స్థానం?
ఎ) 92 బి) 136 సి)146 డి) 149
3. భారతదేశంలో ఈ రంగంలో పనిచేస్తున్న కార్మికుల శాతం ఎక్కువ?
ఎ) అవ్యవస్థీకృత రంగం బి) వ్యవస్థీకృత రంగం
సి) ఎ, బి డి) ఏదీకాదు
4. మహిళల వలసకు ముఖ్యకారణం ?
ఎ) నిరుద్యోగం బి) పేదరికం
సి) విద్య డి)వివాహం
5. థార్ ఎడారి ప్రాంతంలో గల నది?
ఎ) సన్ బి) లూని
సి) సొని డి) సాంగ్పో
6. ఙ ఆకారపు లోయలు ఏర్పడుటకు కారణం ?
ఎ) నదులు బి) హిమని ప్రవాహాలు
సి) పవనాలు డి) అగ్నిపర్వతాలు
7) రసాయన ఎరువులు, పురుగుమందుల వాడకం నిషేధించిన రాష్ట్రం?
ఎ) కేరళ బి) కర్ణాటక
సి) మహారాష్ట్ర డి) సిక్కిం
8) ఎరిట్రొపొలిస్ నగరానికి ఉదాహరణ కానిది ?
ఎ) హైదరాబాద్ బి) ముంబాయి
సి) ఆగ్రా డి) చెన్నై
9) మహాభారత పర్వత శ్రేణులు ఇచట కలవు.
ఎ) ఉన్నత హిమాలయాలు
బి) నిమ్న హిమాలయాలు
సి) బాహ్య హిమాలయాలు
డి) ఆరావళి పర్వతాలు
10) నిశ్శబ్ధ వసంతం పుస్తక రచయిత ?
ఎ) నార్మన్బోర్లాక్
బి) బాబా మహాలియా
సి) మిహెర్సేన్
డి) రాచెల్ కార్సన్
10వ తరగతి సోషల్ మోడల్ పేపర్-××
7ఞ1ొ7
సూచనలు : 1. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
2. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు
3. ప్రతి ప్రశ్నకు 1-2 వాక్యాలలో సమాధానం రాయండి.
1) 1970లలో భారత రాజ్యాంగ ప్రవేశికకు చేర్చిన పదాలు ఏవి?
2) ఉమ్మడి వ్యవసాయ క్షేత్రాల గురించి రాయండి.
3) అలీనోద్యమం అంటే ఏమిటి?
ఈ కింది బార్ గ్రాఫ్ ఆధారంగా 4 నుంచి 7 వరకు సమాధానం రాయండి.
4) 1952 - 1960 మధ్య కాలంలో ఎన్ని రాజ్యాంగ సవరణలు జరిగాయి?
5) ఏ దశాబ్దాలలో రాజ్యాంగ సవరణలు సమానంగా జరిగాయి?
6) ఏ దశాబ్దంలో అతి తక్కువ రాజ్యాంగ సవరణలు జరిగాయి?
7) 2013 వరకు జరిగిన మొత్తం రాజ్యాంగ సవరణలు ఎన్ని?
సెక్షన్-××
6ఞ2ొ12
ప్రాంతం బావులు కాలువలు చెరువులు ఇతరాలు
ఆంధ్ర 5 13 2.5 2.5
తెలంగాణ 14 25 2 0.5
సూచనలు :1. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
2. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు
3. ప్రతి ప్రశ్నకు 4-5 వాక్యాల్లో సమాధానం రాయండి.
8) ఏకీకృత రాజ్యాంగంలోని రెండు ముఖ్య లక్షణాలు ఏవి?
9) 1919 మే 4 ఉద్యమం ద్వారా చైనా ప్రజలు ప్రతిపాదించిన సంస్కరణలు రాయండి.
10) ఈ క్రింది పట్టిక ఆధారంగా ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలలో గల తాగునీటి సౌకర్యాలను గురించి విశ్లేషించండి.
11) భారత దేశ అవుట్లైన్ పటం గీయండి?
12) శాంతిని ప్రోత్సహించేలా రెండు నినాదాలు రూపొందించండి.
13) సుభాష్ చంద్రబోస్లో నీకు నచ్చిన గుణాలు ఏవి? ఎందుకు?
సెక్షన్-×××
4ఞ4ొ16
సూచనలు : 1. క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
2. ప్రతిప్రశ్నకు నాలుగు మార్కులు
3. ప్రతి ప్రశ్నలో ఇవ్వబడిన రెండు సమస్యలలో ఏదేని ఒక దాన్ని ఎన్నుకుని సమాధానం రాయండి.
4. ప్రతి ప్రశ్నకు 8 - 10 వాక్యాలలో సమాధానం రాయండి.
5. 17వ ప్రశ్నలో ప్రదేశాలను పటం నందు గుర్తించండి.
14) తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి (జీAజ) నాయకత్వంలో జరిగిన వివిధ ఆందోళనలను వివరించండి.
(లేదా)
ప్రపంచ యుద్ధాల పరిణామాలేవి?
15) ఈ కింది పేరాగ్రాఫ్ను చదివి వ్యాఖ్యానించండి.
సామాజిక మార్పునకు దోహదం చేసే అనేక అంశాలు రాజ్యాంగంలో ఉన్నాయి. దానికి ఒక మంచి ఉదాహరణ రాజ్యాంగంలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు రిజర్వేషన్లను కల్పించడం. ఈ వర్గాలు తరతరాలుగా ఎదుర్కొన్న అన్యాయాలను అధిగమించడానికి వారి ఓటు హక్కుకు సరైన అర్థాన్ని ఇవ్వడానికి కేవలం సమానత్వపు హక్కు ఇస్తే సరిపోదని రాజ్యాంగ నిర్మాతలు విశ్వసించారు. (లేదా)
యూఎస్ఎస్ఆర్ ఫ్యూడల్ భూస్వాములు, రాజులు పెట్టుబడిదారులు లేని దేశాన్ని నిర్మించటానికి ఒక బృహత్ ప్రయోగం ప్రారంభించింది. ఆధునిక పారిశ్రామిక సమాజాన్ని నిర్మిస్తూనే అసమానతులు, పుట్టుక, లింగం భాష వంటి ప్రాతిపదికన వివక్షతలేని సమాజాన్ని ఏర్పాటు చేయడానికి యూఎస్ఎస్ఆర్ ప్రయత్నించింది.
మిగతాది పక్కపేజీలో
పార్ట్-బి
16) ప్రస్తుత కాలంలో బహుళార్థక ఆనకట్టల నిర్మాణం ద్వారా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను రాయండి?
(లేదా)
టెలీ కమ్యూనికేషన్ రంగం మానవ జీవనంలో నేడు అనేక మార్పులు తెచ్చింది. వాటిని వివరించండి.
17) మీకిచ్చిన ప్రపంచపటంలో ఈ కింది వాటిని గుర్తించండి.
ఎ) శ్రీలంక బి) పోలెండ్ సి)జపాన్ డి) టర్కీ
(లేదా)
ఎ) నేపాల్ బి) ఇజ్రాయిల్ సి) మాస్కో డి) ఇటలీ
10ఞ1/2ొ5
సూచనలు : 1. అన్ని ప్రశ్నలకు సమాధానములు రాయండి.
2. ప్రతి ప్రశ్నకు 1/2 మార్కు
3. సమాధానాలను ప్రశ్నాపత్రంలోనే రాయవలెను
4. దిద్దిన, కొట్టివేసి రాసిన లేదా చెరిపివేసి రాసిన సమాధానాలకు మార్కులు ఇవ్వబడవు
1. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన అంతర్జాతీయ సంస్థ ?
ఎ) ఐక్య రాజ్య సమితి బి) నానా జాతి సమితి
సి) డబ్ల్యూ టీ ఓ డి) యునెస్కో
2. ఆధునిక చైనా నిర్మాత ఎవరు?
ఎ) సన్యట్సెన్ బి) మావో జెడాంగ్
సి) చియాంగ్కైషెన్ డి) చౌ-ఎన్-లై
3. 1955 బాండూంగ్ సమావేశం ఏ సంస్థ ఏర్పడ డానికి ముఖ్యమైనది?
ఎ) అలీన దేశాల కూటమి
బి) పాలస్తీనా విముక్తి సమావేశం
సి) ఐక్యరాజ్యసమితి డి) ప్రపంచబ్యాంకు
4. రాజ్యాంగ ముసాయిదా సంఘానికి చైర్మన్ ఎవరు?
ఎ) డా. రాజేంద్ర ప్రసాద్
బి) డా. బీఆర్ అంబేద్కర్
సి) నెహ్రూ
డి) సర్దార్ పటేల్
5. ''గ్రీన్పీస్'' ఉద్యమం దీనికి వ్యతిరేకంగా ప్రారంభమైంది?
ఎ) అణుపరీక్షలు
బి) పెట్టుబడిదారులకు
సి) ఆర్థిక అసమానతలకు
డి) యుద్ధాలకు
6. గ్రామస్థాయిలో స్థానిక స్వయంపాలన సంస్థలకు ప్రాముఖ్యత ఇచ్చిన రాజ్యాంగ సవరణ ఏది?
ఎ) 66 బి) 42వ సవరణ
సి) 74 డి) 73
7. అరబ్బులు, యూదులు మధ్య తరచుగా ఏర్పడిన ఘర్షణలను ఈ విధంగా పిలుస్తారు.
ఎ) యూరప్ సంక్షోభం
బి) పశ్చిమాసియా సంక్షోభం
సి) దక్షిణాసియా సంక్షోభం
డి) అరబ్బు వసంతం
8. ''మైరా పైబీ'' అనగా..
ఎ) కర్మాగారాల కార్మికులు
బి) కాగడాలు పట్టుకున్న వాళ్లు
సి) సంస్కర్తలు
డి) రైతులు
9. సమాచార హక్కు చట్టం ఈ సంవత్సరంలో చేశారు.
ఎ) 2004 బి) 2005
సి) 2009 డి)2011
10. అంతరిక్షంలోకి ప్రవేశించిన మొదటి వ్యక్తి
ఎ) యూరీ గగారిన్ బి) నీల్ ఆర్మ్్స్ట్రాంగ్
సి) రైట్ బ్రదర్స్ డి) కల్పనాచావ్లా
- ఆర్.భూపాల్
సోషల్ టీచర్, జడ్పీహెచ్ స్కూల్, భూంపల్లి, సిద్దిపేట జిల్లా
ఫోన్:9542421885
Authorization