1. అల్వాల్ రైల్వేస్టేషన్కు దగ్గర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని ఎవరు నిర్మించారు?
ఎ) మహారాజా కిషన్ పర్షద్
బి) మహారాజా చందులాల్
సి) మహారాజా నరేంద్రజీ డి) మహారాజా నరైన్జీ
2. ముఖ్యమంత్రిగా ఎన్.టి.రామారావు కింది వాటిలో ఏ ప్యాలెస్లోని మొదటి అంతస్తులో తన కార్యాలయం నడిపారు?
ఎ) చిరాన్ ప్యాలెస్ బి) చౌమహల్లా ప్యాలెస్
సి) నిజాం ప్యాలెస్ డి) సైఫాబాద్ ప్యాలెస్
3. ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర సచివాలయాన్ని ఎన్నవ నిజాం తన నివాసగృహంగా నిర్మించ తలపెట్టారు?
ఎ) ఐదవ నిజాం బి) ఆరవ నిజాం
సి) ఏడవ నిజాం డి) నాల్గవ నిజాం
4. సచివాలయంలో సైఫాబాద్ ప్యాలెస్ను ఏ బ్లాక్గా పిలుస్తున్నారు?
ఎ) సి బ్లాక్ బి) డి బ్లాక్
సి) జి బ్లాక్ డి) ఎ బ్లాక్
5. రాష్ట్ర గవర్నర్ అధికార నివాసం 'రాజ్భవన్' ఆకృతి?
ఎ) గుడ్డు బి) ఏనుగు
సి) సీతాకోకచిలుక డి) ఓడ
6. హైదరాబాద్లో చౌమహల్లా ప్యాలెస్ ఏ ప్రాంతంలో ఉంది?
ఎ) లాడ్బజార్ బి) పురానీ హవేలీ
సి) గోషామహల్ డి) శాలిబండ
7. కింది వాటిని జతపరచండి
జాబితా 1 జాబితా 2
1. వికార్-ఉల్-ఉమ్రా అ. పురానా హవేలి
2. కమల్ఖాన్ ఆ. ఫలక్నామా ప్యాలెస్
3. సాలర్ జంగ్ - 1 ఇ. దివాన్ దేవిడి
4. మహబూబ్ అలీఖాన్ ఈ. కింగ్కోఠి
ఎ) 1-ఈ, 2-ఆ, 3-అ, 4-ఇ
బి) 1-ఇ, 2-ఈ, 3-అ, 4-ఆ
సి) 1-ఈ, 2-ఆ, 3-ఇ, 4-అ
డి) 1-ఆ, 2-ఈ, 3-ఇ, 4-అ
8. ఈ కింది వాటిలో సికింద్రాబాద్ పట్టణాన్ని నిర్మించిన రాజు ఎవరు?
ఎ) ఏడవ నిజాం బి) మొదటి నిజాం
సి) మూడవ నిజాం డి) సాలర్జంగ్
9. మొఘల్, రాజస్థానీ జపానీ తోటలు ఈ కింది ఏ ప్రదేశంలో భాగంగా కనిపిస్తాయి?
ఎ) గోల్కొండ కోట బి) ఫలక్నుమ ప్యాలెస్
సి) చౌమహల్లా ప్యాలెస్ డి) పైఘా సమాధులు
10. హైదరాబాద్లో చౌమహల్లా ప్యాలెస్ను నిర్మించిన వారు?
ఎ) నిజాం-ఉల్-ముల్క్ బి) సాలర్జంగ్
సి) సలాబత్ జంగ్ డి) మహబూబ్పాష
11. నిజాం కాలంలో వీరి ఉమ్మడి ఆధ్యర్యంలో దక్కన్ విమానయాన సంస్థ (డక్కన్ ఏయిర్లైన్స్ లిమిటెడ్) ఏర్పడింది?
ఎ) నిజాం ప్రభుత్వం - డకోటా ఎయిర్లైన్స్
బి) నిజాం ప్రభుత్వం - విక్టోరియా ఎయిర్లైన్స్
సి) నిజాం ప్రభుత్వం - లుఫ్తాన్స్ ఎయిర్లైన్స్
డి) నిజాం ప్రభుత్వం - టాటా ఎయిర్లైన్స్
12. అసఫ్జాహీల కాలంలో ఏర్పాటు చేసిన కింది పరిశ్రమల స్థాపన ఆధారంగా సరియైన క్రమంలో అమర్చండి?
1. సింగరేణి కాలరీస ్ 2. చార్మినార్
3. అజంజాహి మిల్లు 4. నిజాం షుగర్ ఫ్యాక్టరీ
5. డక్కన్ ఎయిర్వేస్ లిమిటెడ్
ఎ) 3, 2, 1, 4, 5 బి) 1, 2, 3, 4,5
సి) 1. 4. 5, 3, 2 డి) 2, 5, 3, 1, 4
13. హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్స్ని ఏమని అంటారు?
ఎ) అమిన్బాగ్ బి) బిర్బన్ బాగ్
సి) బాగ్-ఇ-ఆమ్ డి) పూల్బాగ్
14. నిజాం కాలంలో సిర్ సిల్క్ బట్టల మిల్లుఎక్కడ ఏర్పాటు చేశారు?
ఎ) దుబ్బాక బి) గద్వాల
సి) సిరిసిల్ల డి) కాగజ్నగర్
15. హైదరాబాద్లో నిజాం పాలనలో ఏర్పాటు చేసిన అంతరిక్ష ఖగోళ పరిశోధన కేంద్రం?
ఎ) లుంబినీ ఖగోళ పరిశోధన కేంద్రం
బి) బిర్లా ఖగోళ పరిశోధన కేంద్రం
సి) నిజామియా ఖగోళ పరిశోధన కేంద్రం
డి) సికింద్రాబాద్ ఖగోళ పరిశోధన కేంద్రం
16. శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయం ఎక్కడ ఉంది?
ఎ) హైదరాబాద్ బి) వరంగల్
సి) విజయవాడ డి) అనంతపురం
17. కింది వాటిని వ్యవస్థాపక సంవత్సరం ఆధారంగా క్రమపద్ధతిలో తెలపండి?
1. ఉస్మానియా జనరల్ హాస్పిటల్
2. సిటి కాలేజ్
3. ఉస్మానియా యూనివర్సిటీ
4. నిజాం కాలేజీ
ఎ) 2, 4, 3, 1 బి) 4, 3, 2, 1
సి) 2, 3, 4, 1 డి) 4, 2, 3, 1
18. కింది వాటిని వ్యవస్థాపక సంవత్సరం ఆధారంగా క్రమపద్ధతిలో తెలపండి?
1. హైదరాబాద్ఆస్బెస్టాస్ 2. వి.ఎస్.టి
3. ప్రోగా టూల్స్ 4. ఆల్విన్ మెటల్ వర్క్స్
ఎ) 2, 4, 3, 1 బి) 4, 1, 3, 2
సి) 2, 3, 4, 1 డి) 1,4, 3, 2
19. ఖైరున్సిసా కోసం 'ది రెసిడెన్సీ భవనం'లో (ప్రస్తుత కోఠి మహిళా కళాశాల) అనుబంధంగా నిర్మించింది?
ఎ) శీశ్మహల్ బి) రంగ్ మహల్
సి) లోటస్ మహల్ డి) హవా మహల్
20. హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ దగ్గర ఉన్న ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ ప్రాంతంలో ఇంతకు మునుపు ఉన్నది ఏది?
ఎ) డి.బి.ఆర్ మిల్లు
బి) హుస్సేన్ సాగర్ నీటి శుద్ధి కేంద్రం
సి) హుస్సేన్ సాగర్ థర్మల్ పవర్ స్టేషన్
డి) కాకతీయ థర్మల్ పవర్ స్టేషన్
21. ప్రస్తుత 'అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా' హైదరాబాద్ నిజాం నిర్మించిన ఏ రాజమందిరంలో ఉన్నది?
ఎ) ఫలక్నుమా ప్యాలెస్
బి) చౌమహల్లా రాజభవనం
సి) లామకాన్ డి) బెల్లా విస్టా
22. హైదరాబాద్ నిజాం నిర్మించిన 'హైదరాబాద్ హౌజ్' ఎక్కడ ఉంది?
ఎ) న్యూఢిల్లీ బి) న్యూయార్క్
సి) హైదరాబాద్ డి) శ్రీనగర్
23. నిజాం స్థాపించిన క్షయవ్యాధి చికిత్స కేంద్రం ఎక్కడ ఉంది?
ఎ) శ్రీశైలం కొండలు బి) అనంతగిరి కొండలు
సి) ఆదిలాబాద్ కొండలు డి) పాపి కొండలు
24. నిజాం కాలం నాటి ప్రముఖ ఆస్థాన నర్తకి మహాలఖబాయి సమాధి ఎక్కడ ఉంది?
ఎ) హస్మత్ గంజ్ బి) కార్వాన్
సి) బేగంపేట్ డి) మౌలాలీ
25. నిజాం కాలేజీ పూర్వ నామం / అసలు పేరు ఏది?
ఎ) జాగీర్థారీ కాలేజీ బి) హైదరాబాద్ కాలేజీ
సి) ఆసఫియా కాలేజీ డి) దారుల్ ఉల్మ్ కాలేజి
26. నిజాం కాలంలో నడిచిన రైల్వే వ్యవస్థను ఏమని పిలిచేవారు?
ఎ) నిజాం రాజ్య రైల్వే బి) నిజాం గ్రాంటెడ్ స్టేట్ రైల్వే
సి) నిజాం గ్యారంటీడ్ స్టేట్ రైల్వే
డి) నిజాం గ్యారంటీస్ స్టేట్ రైల్వే
27. నిజాం కాలేజి వ్యవస్థాపక ప్రిన్సిపాల్ ఎవరు?
ఎ) నికోలాయి రోరిచ్ బి) ముల్లా అబ్దుల్ ఖయ్యూం
సి) అఘోరనాథ్ ఛటోపాధ్యాయ
డి) హెచ్.కె.శేర్వాణి
28. కిందివాటిలో హైదరాబాద్లో లేని చెరువు ఏది?
ఎ) నిజాం సాగర్ బి) హిమాయత్ సాగర్
సి) మీర్ ఆలం ట్యాంక్ డి) ఉస్మాన్ సాగర్
29. ఉద్యోగం ద్వారా వచ్చే ఆదాయానికి తోడుగా అనుభవించే హక్కు ఇచ్చిన జాగీరు?
ఎ) మస్రూది జాగీరు బి) మరద్మాష్ జాగీరు
సి) అల్తంగా జాగీరు డి) జాత్ జాగీరు
30. 'సముద్రం' పుస్తక రచయిత
ఎ) ఎస్.సదాశివ బి) టంకశాల అశోక్
సి) చుక్కారామయ్య డి) తీర్మల్
31. తెలంగాణలో నిజాం కాలంలో బ్రిటీష్ వారు నిర్మించిన 'సెల్యూలార్ జైలు' నిర్మాణం ఎక్కడ జరిగింది?
ఎ) వరంగల్ బి) సైఫాబాద్
సి) తిరుమలగిరి డి) మౌలాలి
32. అండమాన్ దీవుల్లోని సెల్యూలార్ జైలు 'కాలాపానీ' నిర్మాణ శైలీలోనే తిరుమలగిరి జైలును బ్రిటీష్ వారు ఎప్పుడు నిర్మించారు?
ఎ) 1858 బి) 1758
సి) 1862 డి) 1906
33. హైదరాబాద్లో 'ఉర్దూ ప్యాలెస్'ని ఎవరు స్థాపించారు?
ఎ) సలాబత్ జంగ్
బి) రెండవ సాలార్జంగ్
సి) మీర్ మహబూబ్ అలీ ఖాన్
డి) సయ్యద్ మొయినుద్దీన్ ఖాద్రీజోర్
34. 'సట్రాస్' మాస పత్రిక ఏ భాషలో వెలువడుతుంది?
ఎ) హిందీ బి) ఉర్దూ
సి) అరబిక్ డి) మరాఠి
35. 'ఫిరంగి' అనేది
ఎ) ఉర్దూ పదం బి) తెలుగు పదం
సి) పర్షియన్పదం డి) మరాఠి
36. 'మహబూబియా కళాశాల' తొలి భారతీయ మహిళ ప్రిన్సిపాల్ ఎవరు?
ఎ) సరోజినీ నాయుడు బి) మేరి నంది
సి) పద్మజానాయుడు డి) గుబల్షన్ బేగం
37. స్వామి వివేకానంద అమెరికాలోని చికాగోలో ఏర్పాటు చేసిన సర్వమత సమ్మేళనానికి వెళ్ళే ముందు, స్థానిక ప్రజలనుద్దేశించి, ఏ కళాశాల ప్రాంగణం నుంచి అనర్గళంగా ప్రసంగించారు?
ఎ) సిటీ కాలేజీ బి) మహబూబ్ కళాశాల
సి) నిజాం కళాశాల
డి) ఉస్మానియా యూనివర్సిటీ
38. మహాత్మాగాంధీ జంటనగరాల పర్యటన జరపని సంవత్సరం?
ఎ) 1919 బి) 1923 సి) 1929 డి) 1934
39. భాగ్య నగరంలో తొలి పోస్టాఫీసు ఎక్కడ స్థాపించారు?
ఎ) సికింద్రాబాద్ బి) హైదరాబాద్
సి) కోఠి డి) బొల్లారం
40. ప్రస్తుత ఇ.ఎన్.టి ఆసుపత్రిని ఎవరు నిర్మించారు?
ఎ) రాజా ప్రతాపగిరి బి) పెస్తన్జీ
సి) ఏడవ నిజాం డి) ఆరవ నిజాం
1. ప్రతీ గ్రామంలోని పోలీసు పటేల్ ప్రతివారం దేనిలో పెట్టి ఏడు రకాలైన సమాచారాన్ని పోలీసు స్టేషన్కు పంపించేవారు?
ఎ) రోజునాంచా బి) ఖనాంచా
సి) జనసంరంచా డి) పనాంచా
42. ప్రతి సంవత్సరం భూ రికార్డులననుసరించి శిస్తు వసూలు జరుగుతున్నదా లేదా అనే విషయాన్ని పరిశీలించడానికి ఏ పాలక వ్యవస్థకు స్థానం కల్పించారు?
ఎ) జమాబందీ బి) తహబందీ
సి) జరబందీ డి) కాలాబందీ
43. ఏయే పంటలు ఎంత భూమిలో వేశారనే విషయాన్ని ఆరు నెలల తర్వాత చేసే పరిశీలనకు ఏ పేరుండేది?
ఎ) చార్మహి బి) ఘర్మహి
సి) దోమహి డి) అష్ట్మహి
44. వర్షాలు ఎక్కువై చెరువులు నిండితే వేసేటువంటి పంటను ఏమని పిలిచేవారు?
ఎ) రబీ బి) ఖరీఫ్ సిి) ఆభి డి) జబీ
45. పన్నులు వసూలు చేయడానికి ఏ పేరుతో వేలం పాట ద్వారా మధ్య దళారీలు హక్కు పొందేవారు?
ఎ) బర్భస్తా బి) సర్భస్తా
సి) తర్భస్తా డి) చర్భస్తా
46. ఉస్మాన్ అలీఖాన్ ఏ పేరుతో హైదరాబాద్లోని మూసీనది ఒడ్డన పెద్ద గ్రంథాలయం స్థాపించారు?
ఎ) ఆసఫియా బి) మదరత్
సి) జబేతేరాత్ డి) నిజామియా
47. 'తెలంగాణ ముచ్చట' పుస్తక రచయిత
ఎ) జూలూరి గౌరీశంకర్
బి) కె.పి.అశోక్కుమార్
సి) కాసుల ప్రతాపరెడ్డి డి) సీతారాం
సమాధానాలు
1.బి 2.డి 3.బి 4.సి 5.డి
6.ఎ 7.డి 8.సి 9.బి 10.సి
11.డి 12.బి 13.సి 14.డి 15.సి
16.ఎ 17.బి 18.ఎ 19.బి 20.సి
21.డి 22.ఎ 23.బి 24.డి 25.బి
26.డి 27.సి 28.ఎ 29.బి 30.బి
31.సి 32.ఎ 33.డి 34.బి 35.సి
36.బి 37.బి 38.బి 39.డి 40.బి
41.ఎ 42.ఎ 43.డి 44.సి 45.బి 46.ఎ 47
బిపృథి¸¸¸్వకుమార్ చౌహాన్
పృథి¸¸్వస్ ఐఏఎస్ స్టడీసర్కిల్ డైరెక్టర్
దిల్సుఖ్నగర్,హైదరాబాద్
ఫోన్: 9177602890
Authorization