1. వ్యవసాయాన్ని ప్రోత్సహించడం కోసం అక్బర్ ప్రవేశ పెట్టిన పద్ధతి?
ఎ) కరోరి బి) వతన్
సి) బతాయి డి) ఏదీకాదు
2. కింది ఎవరి కాలంలో మున్సబ్దారీ పద్ధతిలో సంక్ష్షోభం ఏర్పడింది?
ఎ) జహంగీర్ బి) షాజహాన్
సి) ఔరంగజేబు డి) అక్బర్
3. స్టోరియో డొ మొగోర్ (మొగలుల భారత కథ) ను రాసిన యాత్రికుడు?
ఎ) వెర్నియర్ బి) ట్రావెర్నియర్
సి) నికిటిన్ డి) మనుచి
4. కరోరి పద్ధతిని రూపొందించిన వాడు?
ఎ) బీర్బల్ బి) గోకుల్దాస్
సి) ఇత్మిద్ఖాన్ డి) అబుల్పజల్
5. కింది వాటిని పరిశీలించి సరైనది గుర్తించండి
ఎ) అక్బర్ కాలంలో మన్సబ్ల సంఖ్య - 133
బి) షాజహాన్ కాలంలో మన్సబ్ల సంఖ్య - 437
సి) ఔరంగజేబు కాలంలో మన్సబ్ల సంఖ్య - 575
డి) పైవన్నీ
6. కింది వాటిని పరిశీలించి జత చేయండి
జాబితా 1 జాబితా 2
ఎ) మోతీమసీద్ 1. ముత్యపు మసీదు
బి) మరియం మహల్ 2. స్వర్ణపు ప్యాలెస్
సి) అదీనా మసీద్ 3. ప్రపంచపు వింత
డి) ముజమ్మమ్ ప్యాలెస్ 4. జాస్మిన్ ప్యాలెస్
ఎ) ఎ-2, బి-3, సి-1, డి-4
బి) ఎ-1, బి-2, సి-3, డి-4
సి) ఎ-3, బి-1, సి-4, డి-2
డి) ఎ-4, బి-3, సి-1, డి-2
7. హిందూ మన్సబ్దారులు అత్యధిక సంఖ్యలో ఎవరి కాలంలో ఉండేవారు?
ఎ) అక్బర్ బి) జహంగీర్
సి) షాజహాన్ డి) ఔరంగజేబు
8. తుజుక్-ఇ-బాబరీ గ్రంధాన్ని ఆంగ్లంలోకి అనువదిం చింది?
ఎ) రొమిల్లా ధాపర్ బి) శ్రీమతి బేవరిడ్జ్
సి) జేమ్స్ ప్రిన్సెస్ డి) విల్కిన్స్
9. కింది ఎవరి కాలంలో ఒరిస్సా రాష్ట్రం ఏర్పాటు చేశారు?
ఎ) షాజహాన్ బి) జహంగీర్
సి) అక్బర్ డి) బహదూర్షా-2
10. మొగలుల పరిపాలన చట్టాలకు సంబంధించిన పుస్తకం?
ఎ) దస్తూర్-ఉల్-అమల్ బి) దస్తూర్-ఇ-ఫత్వా
సి) దస్తూర్-ఎ-ఫర్మానా డి) బి, సి
11. భారతదేశాన్ని ఆరుసార్లు సందర్శించిన యూరోపియన్?
ఎ) బెర్నియర్ బి) మనూచి
సి)మార్కోపోలో డి) ట్రావెర్నియర్
12. మరాఠాలు కింది ఏ ప్రాంతంలో ఫిరంగుల కర్మాగారాన్ని స్థాపించారు?
ఎ) పూనా బి) అంబేగవన్
సి) ఎ,బి డి) సూరత్
13. పీష్వాలు పునర్వివాహంపై విధించిన పన్నును ఏ పేరుతో పిలిచేవారు?
ఎ) ఉపారి బి) నౌబత్
సి) తగాయి డి) పట్టడం
14. మరాఠాల కాలంలో రైతులకు అతి తక్కువ వడ్డీకి రుణాన్ని ఏ పేరుతో ఇచ్చేవారు?
ఎ) తణాయి బి) తురాయి
సి) తరల్ డి) అంజిరట
15. 'ది రైజ్ ఆఫ్ మరాఠా పవర్' గ్రంథ రచయిత?
ఎ) జీహెచ్ దేశ్ముఖ్ బి) ఎంజీ రనడే
సి) జేఎన్ సర్కార్ డి) తారానాథ్
16. మరాఠాల కాలంలో గ్రామీణ కులవృత్తుల సంఖ్య?
ఎ) 15 బి) 13 సి) 18 డి) 12
17. కింది ఏ మధ్య కాలాన్ని మరాఠా యుగం అంటారు?
ఎ) క్రీ.శ. 1647-1751 బి) క్రీ.శ. 1637-1741
సి) క్రీ.శ. 1647-1761 డి) క్రీ.శ. 1674-1761
18. కింది వాటిలో సరైనది?
ఎ) మొదటి ఆంగ్లో-మరాఠా యుద్ధం క్రీ.శ.1772-85
బి) రెండో ఆంగ్లో-మరాఠా యుద్ధం క్రీ.శ. 1803-05
సి) మూడో ఆంగ్లో-మరాఠా యుద్ధం క్రీ.శ.1816-19 డి) పైవన్నీ
19. శిక్కు మత స్థాపకుడు?
ఎ) గురు అంగద్ బి) గురునానక్
సి) గురుతేజ్ బహదూర్ డి) గురుఅర్జున్ సింగ్
20. పంజాబి భాషలోని లిపి అయిన గురుముఖిని వ్యాప్తి చేసింది?
ఎ) గురునానక్ బి) గురుఅంగద్
సి) గురు అర్జున్సింగ్ డి) రామ్దాస్
21. అక్బర్ సమకాలీన శిక్కు గురువు?
ఎ) గురు తేజ్బహదూర్ బి) గురు అర్జున్సింగ్
సి) గురు రామదాస్ డి) గురు అమర్దాస్
22. పంజాబ్లో అమృత్సర్ నగరాన్ని నిర్మించినది?
ఎ) గురు రామదాస్ బి) గురు నానక్
సి) గురు అంగద్ డి) గురు అమర్దాస్
23. అమృత్సర్ తొలిపేరు?
ఎ) రామదాస్పూర్ బి) స్వర్ణ నగరం
సి) కర్తార్ పూర్ డి) తరన్ తరన్
24. క్రీ.శ. 1606లో ఆదిగ్రంథ్ లేదా గురు గ్రంథ్ సాహెబ్ని సంకలనం చేసినవాడు?
ఎ) గురు రామదాస్ బి) గురు అర్జున్సింగ్
సి) గురు హరగోవింద్ డి) గురు గోవింద్సింగ్
25. సిక్కులు తమ ఆదాయంలో పదోవంతును గురువు కు చెల్లించే మసంద్ పద్ధతిని ప్రవేశపెట్టింది?
ఎ) గురు హరగోవింద్ బి) గురు హరిరారు
సి) గురు రామదాస్ డి) గురు అర్జున్సింగ్
26. కింది యుద్ధాలలో గురు గోవింద్ సింగ్ సంబంధం ఉన్న యుద్ధం?
ఎ) భంగానీ బి) ఆనంద్పూర్
సి) ముక్షార్ డి) పైవన్నీ
27. కింది యుద్ధాలలో గురుగోవింద్ సింగ్ సంబంధం ఉన్న యుద్ధం?
ఎ) భంగానీ బి) ఆనందపూర్
సి) ముక్షార్ డి) పైవన్నీ
28. అమృత్సర్లోని స్వర్ణదేవాలయ నిర్మాత?
ఎ) గురు అర్జున్సింగ్ బి) గురుతేజ్ బహదూర్
సి) గురు అంగద్ డి) గురు రామదాస్
29. సిక్కుల మత రాజ్యానికి పేరు?
ఎ) మిజిలీ బి) సిల్సిలా
సి) ఫత్దరాస్ డి) దల్ఖల్సా
30. అహ్మద్షా అబ్బాలీతో యుద్ధానంతరం సిక్కులు పొందిన ప్రాంతాన్ని ఎన్ని రాష్ట్రాలుగా విభజించారు?
ఎ) 11 బి) 12 సి) 13 డి) 14
31. సిక్కు రాష్ట్రాలకు పేరు?
ఎ) మీసిల్స్ బి) సిల్సిరా
సి) ముఫసిల్ డి) పైవన్నీ
32. గురుగోవింద్ సింగ్ను హత్య చేసిన గురుఖాన్ ఏ జాతీయుడు?
ఎ) ఆఫ్ఘన్ బి) మరాఠీ
సి) టర్కీ డి) పఠాన్
33. మొగలు ఆస్థానంలో 5000 జాత్, 5000 సవార్ల హోదా పొందిన సిక్కు మత గురువు?
ఎ) గురుతేజ్ బహదూర్ బి) గురు హరిక్రిష్ణ
సి) గురుగోవింద్సింగ్ డి) గురు అర్జున్సింగ్
34. అమృత్సర్ స్వర్ణదేవాలయానికి భూమిని విరాళం గా ఇచ్చింది?
ఎ) అక్బర్ బి) జహంగీర్
సి) షాజహాన్ డి) ఔరంగజేబు
35. మిసిల్ పరిపాలనను పర్యవేక్షించిన గురుమఠ్ కింది ఏ బాధ్యతను నిర్వహించింది?
ఎ) న్యాయం బి) చర్చలు
సి) రాజకీయ కార్యకలాపాలు డి) పైవన్నీ
36. రంజిత్సింగ్ కోహినూర్ వజ్రాన్ని కింది ఎవరి నుంచి గ్రహించారు?
ఎ) షాషుజా బి) నాదిర్షా
సి) ఇమ్మద్షా డి) మహ్మద్షా
37. క్రీ.శ. 1806లో అమృత్సర్ ఒప్పందం ఎవరెవరి మధ్య జరిగింది?
ఎ) బ్రిటీష్ వారు, మరాఠాలు
బి) బ్రిటీష్ వారు, రంజిత్సింగ్
సి) రంజిత్సింగ్, ఆఫ్ఘన్లు డి) ఎ, బి
38. అత్యాధునిక ఫిరంగుల కర్మాగారాన్ని రంజిత్సింగ్ ఎక్కడ నెలకొల్పారు?
ఎ) పాటియాలా బి) జలంధర్
సి) లాహోర్ డి) కర్తార్పూర్
39. రంజిత్కు చిన్నతనంలో సోకిన వ్యాధి?
ఎ) పోలియో బి) మశూచి
సి) ఆర్థరైటిస్ డి) డెంగ్యూ
40. రంజిత్సింగ్కు ఆర్థిక మంత్రిగా పనిచేసింది?
ఎ) గులాబ్సింగ్ బి) కపూర్ సింగ్
సి) తేజ్సింగ్ డి) దీనానాథ్
41. జాఫర్నామా, విచిత్ర నాటక్ వంటి గ్రంధాల్ని రాసింది?
ఎ) గురు అర్జున్సింగ్ బి) గురుగోవింద్ సింగ్
సి) గురు రామ్దాస్ డి) గురు తేజ్ బహదూర్
42. రంజిత్సింగ్ కాశ్మీర్ను స్వాధీనం చేసుకున్న సంవ త్సరం?
ఎ) 1809 బి) 1820 సి) 1819 డి) 1825
43. రంజిత్సింగ్ రాజ్యంలోని నాలుగు సుభాలలో లేనిది?
ఎ) ముల్తాన్ బి) పెషావర్
సి) అమృత్సర్ డి) లాహోర్
44. సిక్కులు ఓటమి పాలైన రెండవ ఆంగ్లో-సిక్కు యుద్ధం (1848-49) జరిగినపుడు నాటి బ్రిటీష్ గవర్నర్ జనరల్?
ఎ) లార్డ్ హార్డింజ్ బి) లార్డ్ కానింగ్
సి) లార్డ్ లిట్టన్ డి) లార్డ్ డల్హౌసి
45. రంజిత్సింగ్కు ఆర్థిక మంత్రిగా పనిచేసింది?
ఎ) గులాబ్సింగ్ బి) దినానాథ్
సి) సావన్మల్ డి) జమాన్షా
46. ఏ సిక్కు గురువు హత్య స్థలంలో సిన్గంజ్ గురు ద్వారా నిర్మించబడింది?
ఎ) గురు తేజ్బహదూర్ బి) గురు అర్జున్సింగ్
సి) గురు హరిరారు డి) గురు రామదాస్
47. సిక్కు సైన్యంలో ప్రధాన భూమిక పోషించింది?
ఎ) పదాతి దళం బి) ఫిరంగి దళం
సి) అశ్విక దళం డి) నౌకా దళం
48. బందా బహదూర్ అసలు పేరు?
ఎ) లక్ష్మణ్దాస్ బి) గోపాల్దాస్
సి) రామ్సింగ్ డి) బిషన్సింగ్
49. రంజిత్సింగ్ తన చివరి పాలనా సమయంలో ప్రవేశపెట్టిన భూమిశిస్తు పద్ధతి?
ఎ) నక్ష్ బి) బతారు
సి) బందోబస్తు డి) కాన్కుట్
50. వైష్ణవుడైన రామానుజుడిని హింసించి దేశ బహిష్క రణ చేసిన చోళరాజు?
ఎ) ఆది రాజేంద్రుడు బి) కులోత్తుంగ చోళుడు
సి) 3వ రాజేంద్రుడు డి) రాజేంద్ర చోళ -1
51. తంజావూరు బృహదీశ్వరాలయంకు సంబంధించి సరైనది?
ఎ) దీని ఎత్తు 216 అడుగులు
బి) దీనిని క్రీ.శ. 1010లో పూర్తి చేశారు
సి) దీనిలో 16 అంతస్తులు కలవు డి) పైవన్నీ
52. హోయసాలులు వైష్ణవం తీసుకోవడానికి ముఖ్య కారణం?
ఎ) రామానందుడు బి) వల్లభాచార్యుడు
సి) రామానుజుడు డి) మధ్వాచార్యులు
53. కింది వాటిని జత పరచండి
జాబితా 1 జాబితా 2
ఎ) చెన్నకేశవాలయం 1. సోమనాథపురం
బి) కేశవాలయం 2. బేలూరు
సి) హోయసాలేశ్వరాలయం 3. గోవింద హళ్ళి
డి) పంచలింగ ఆలయం 4. హళెబీడు
ఇ) భక్తవత్సల దేవాలయం 5. బెలగోళ
ఎ) ఎ-1, బి-2, సి-3, డి-4, ఇ-5
బి) ఎ-2, బి-1, సి-4, డి-3, ఇ-5
సి) ఎ-3, బి-4, సి-2, డి-1, ఇ-5
డి) ఎ-4, బి-2, సి-3, డి-5, ఇ-1
54. చోళ సామ్రాజ్య శిథిలాలపై ఏర్పడిన రాజ్యం?
ఎ) హోయసాల బి) బనవాసి
సి) రాష్ట్రకూటులు డి) పాండ్యులు
55. సంస్కృత రామాయణాన్ని బెంగాల్ భాషలోకి అనువదించిన వాడు?
ఎ) సారంగధరుడు బి) కృతివాసుడు
సి) చంద్రసేన్ డి) లక్ష్మీధరుడు
సమాధానాలు
1.ఎ 2.బి 3.ఎ 4.సి 5.డి
6.బి 7డి. 8.బి 9.బి 10.ఎ
11.డి 12.సి 13.డి 14.ఎ 15.బి
16.డి 17.సి 18.డి 19.డి 20.బి
21.సి 22.ఎ 23.ఎ 24.బి 25.డి
26.సి 27.డి 28.ఎ 29.డి 30.బి
31.ఎ 32.డి 33.సి 34.ఎ 3డి5.
36.ఎ 37.ఎ 38.సి 39.బి 40.డి
41.బి 42.సి 43.సి 44.డి 45.బి
46.ఎ 47.సి 48.ఎ 49.డి 50.బి
51.డి 52.సి 53.బి 54.ఎ 55.బి
ఆంజనేయులు పాటిమిని
ఎం.ఎ. హిస్టరీ
వనపర్తి ఫోన్: 9701623874
సమాధానాలు