1. సామాన్య సేవా నియుక్త చట్టాన్ని ప్రవేశపెట్టింది ఎవరు?
ఎ) డల్హౌసీ బి) కానింగ్
సి) బెంటింక్ డి) రిప్పన్
2. మంగళ్పాండే అనే సిపాయి ఎన్నో పటాలానికి చెందినవాడు?
ఎ) 40 బి) 32 సి) 34 డి) 12
3. 1857 సిపాయిల తిరుగుబాటు సందర్భంగా రహస్య చిహ్నంగా దేనిని వాడతారు?
ఎ) చపాతీలు బి) రామచిలుకలు
సి) పోస్ట్కార్డ్లు డి) బంతిపూలు
4) హాకిన్స్ జహంగీర్ ఆస్థానాన్ని సందర్శించి ఎక్కడ స్థావరం ఏర్పాటుకు అనుమతి పొందెను?
ఎ) సూరత్ బి) హుగ్లీ
సి) మద్రాస్ డి) పాండిచ్చేరి
5) సర్థామస్ రో మొగల్ ఆస్థానాన్ని ఎప్పుడు సంద ర్శించాడు?
ఎ) క్రీ.శ.1611 బి) క్రీ.శ. 1615
సి) క్రీ.శ.1616 డి) క్రీ.శ. 1613
6) ఈ కిందివాటిలో డచ్ కంపెనీ అసలు పేరు ఏమిటి?
ఎ) వీఓసీ బి) ఎఎసే
డి) సీడిఓ డి) ఎమ్ఎజీ
7) బాంబే నగర నిర్మాత ఎవరు?
ఎ) ప్రాన్సిస్ డే బి) జాబ్ చార్నాక్
సి) గెరాల్డ్ అంజీర్ డి) ప్రాంకోయిస్ మార్టిన్
8. బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా ఎంత మందిని ఎంచుకోవడం జరిగింది?
ఎ) 20 బి) 18 సి) 26 డి) 24
9. పోర్చుగీస్ వారితో భారతీయ వర్తకులకు ఇచ్చిన పత్రాలను ఏమంటారు?
ఎ) ఫర్మాన్లు బి) కార్బజెస్
సి) దస్క్లు డి) చార్టర్లు
10. ఆంగ్లేయుల మొదటి నౌకాయానానికి నాయకత్వం వహించినది ఎవరు?
ఎ) హెన్రిమిడిల్టన్ బి) జేమ్స్ లంకాస్టర్
సి) వాస్కోడగామ డి) హిప్పన్
11. తారాబాయి రాజధాని ఏది?
ఎ) గ్వాలియర్ బి) ప్రతాప్గఢ్
సి) విశాల్గఢ్ డి) నాగపూర్
12) అక్సిలా చాపెల్ సంధితో బ్రిటీష్ భారత్లో తిరిగి పొందిన ప్రాంతం ఏది?
ఎ) మచిలీపట్నం బి) మద్రాస్
సి) ఆర్కాట్ డి) విశాఖపట్నం
13. అన్వరుద్దీన్ కుమారుడు మహ్మద్ అలీని తిరుచిరా పల్లిలో ఆశ్రయం కల్పించిన బ్రిటీష్ అధికారి ఎవరు?
ఎ) బార్నెట్ బి) సూర్మాన్
సి) హేస్టింగ్ డి) రాబర్ట్క్లైవ్
14. ప్లాసీ యుద్ధంలో మరణించిన సిరాజ్ సైనికులు ఎవరు?
ఎ) మీర్జాఫర్, అమిర్
బి) మీర్ మదన్, మోహన్లాల్
సి) రారు దుర్లభ్, ఖాదిబ్ఖాన్
డి) అమీన్ చంద్, మాణిక్చంద్
15. ప్లాసీ యుద్ధం భారతదేశానికి అంతులేని నిరాశను పంచిన రాత్రిగా పేర్కొన్న బెంగాల్ కవి ఎవరు?
ఎ) చంద్రసేన్ నవీన్ బి) ఠాగూర్
సి) నవీన్ చంద్రసేన్ డి) జగత్సేథ్
16. కలకత్తాను ఆక్రమించి సిరాజుద్దౌలా దానికి పెట్టిన పేరు ఏది?
ఎ) సిరాజ్ నగర్ బి) ముస్తఫనగర్
సి) అలీనగర్ డి) ముర్షీద్ నగర్
17. నాల్గవ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో బ్రిటీష్ గవర్నర్ జనరల్ ఎవరు?
ఎ) కారన్వాలీస్ బి) వెల్లస్లీ
సి) వారెన్ హేస్టింగ్ డి) రిప్పన్
18. జీవితాంతం గొర్రెలా బ్రతకడం కంటే ఒక్క రోజు సింహంలా బతికినా చాలు అని చెప్పింది ఎవరు?
ఎ) టిప్పు సుల్తాన్ బి) వివేకానంద
సి) శివాజీ డి) వల్లభారుపటేల్
19. ఆంగ్లేయులతో సూరత్ ఒప్పందం(1775)ను కుదు ర్చుకున్న పీష్వా ఎవరు?
ఎ) రఘోబా బి) శంభాజీ
సి) రెండో మాదవ రావు డి) రెండోబాజీరావు
20) మొగలులు, మరాఠాల మధ్య సంబంధాలను మార్పు చేసిన సంఘటన ఏది?
ఎ) ఔరంగజేటు పట్టాభిషేకం
బి) జౌరంగజేబు మరణం
సి) షాజహన్ పట్టాభిషేకం
డి) నూర్జహాన్ మరణం
21. మూడోపానిపట్టు యుద్ధం మహారాష్ట్రులకు జాతి వ్యాప్తంగా సంభవించిన ఉపద్రవం అని వ్యాఖ్యానిం చిన చరిత్రకారుడు ఎవరు?
ఎ) జె.ఎన్. సర్కార్ బి) మలెసన్
సి) నవీన్ చంద్రసేన్ డి) కె.ఎమ్. ఫణిక్కర్
22. అమృతసర్లో స్వర్ణ దేవాలయానికి భూమిని ఇచ్చిన మొగల్ చక్రవర్తి ఎవరు?
ఎ) షాజహాన్ బి) అక్బర్
సి) ఔరంగజేబు డి) జహంగీర్
23. 'అన్నల్స్ ఆఫ్ రజపుతన' గ్రంథ రచయిత ఎవరు?
ఎ) టాడ్ బి) మాలెసన్
సి) ఇవాన్బెల్ డి) జె.ఎన్.సర్కార్
24. బ్రిటీష్ వారి లెక్కల ప్రకారం 18వ శతాబ్ధం మధ్య కాలంలో కలకత్తా జనాభా ఎంత?
ఎ) 10,000 బి) 6, 00,000
సి) 2,00,000 డి) 4,00,000
25. మొదటి ఆంగ్లో సిక్కు యుద్ధంలో పంజాబ్ ప్రధాన మంత్రి ఎవరు?
ఎ) అజీజ్ బి) దీనానాద్
సి) తేజ్సింగ్ డి) లాల్సింగ్
26. భారతదేశ చరిత్రలో విశ్వాసఘాతకునిగా పేరుబడ్డ బెంగాల్ నవాబు ఎవరు?
ఎ) అమీన్ చంద్ బి) మిరాజ్
సి) బీర్ జాఫర్ డి) మాణిక్చంద్
27. ముస్లీంలలో బహు భార్యాత్వాన్ని నిషేదించిన మైసూర్ పాలకుడు ఎవరు?
ఎ) హైదరాలీ బి) టిప్పుసుల్తాన్
సి) నంద్యారాజ్ డి) నంబిరాజ్ ఒడయార్
28. ఆధునిక భారతీయ చిత్రకళా పితామహుడైన రాజా రవివర్శ ఎవరి కొలువుకు చెందినవాడు?
ఎ) రాజామార్తాండ వర్శ
బి) రాజా గోపాలవర్శ
సి) రాజా జై సింహ
డి) రాజా భీమసేన వర్శ
29. తుపాకుల యుద్ధంగా పేరుగాంచిన సోబ్రాన్ యుద్ధం చేసిన బ్రిటీష్ జనరల్ ఎవరు?
ఎ) జనరల్ గుడ్డార్డ్ బి) జనరల్ మాల్కోన్
సి) జనరల్ గాఫ్ డి) శ్యాంఅండ్రూస్
30. భారతదేశాన్ని గొప్ప అవకాశాలున్న భూమి అన పేర్కొన్న ప్రముఖ ఆంగ్ల రచయిత ఎవరు?
ఎ) షేక్స్పియర్ బి) ఇవాన్బెల్స్
సి) మాలెసన్ డి) జె.ఎన్. సర్కార్
31. ఇంగ్లాండ్ సందర్శించిన మొట్టమొదటి భారతీయుడు ఎవరు?
ఎ) ఈశ్వర్చంద్ర విద్యాసాగర్
బి) వివేకానంద
సి) ఠాగూర్
డి) రాజారామ్మోహన్రారు
32. ఆత్మీయ సభ ఎప్పుడు స్థాపించారు?
ఎ) 1824 బి) 1829
సి) 1828 డి) 1815
33. శివానంద శాస్త్రి, ఆనందమోహన్ బోస్ నేతృత్వం లో ఏర్పడిన బ్రహ్మసమాజ్ ఏది?
ఎ) ఆది బ్రహ్మసమాజ్
బి) బ్రహ్మసమాజ్ ఆఫ్ ఇండియా
సి) నియో బ్రహ్మసమాజ్
డి) సాదారణ బ్రహ్మసమాజ్
34. శృంగేరిలో దయానంద ఎవరి వద్ద వేదాలు పఠిం చాడు?
ఎ) నిత్యానంద సరస్వతి
బి) పరమానంద సరస్వతి
సి) స్వామి విరజానంద
డి) స్వామి శ్రద్దానంద
35. 'సులభ్ సమాచార్' పత్రిక స్థాపకులు ఎవరు?
ఎ) దేవేంద్రనాథ్ఠాగూర్
బి) అనిబిసెంట్
సి) కేశంచంద్రసేన్
డి) బంకించంద్ర చటర్జీ
36. 1840లో జరిగిన ఏ తిరుగుబాటుకు ధార్రావ్, నర్సింగ్ దత్తాత్రేయ నాయకత్వం వహించారు?
ఎ) కిట్టూరు బి) రామోసిస్
సి) నిరంకారిస్ డి) సతారా
37. కుడిమల్ల, ఇస్రాన్ చంద్రరారు 1874లో ఏ రైతు తిరుగుబాటుకు నాయకత్వం వహించారు?
ఎ) గోరఖ్పూర్
బి) బర్దోలి తిరుగుబాటు
సి) పాబ్నా తిరుగుబాటు
డి) ఖసీ తిరుగుబాటు
38. మహరాష్ట్రలో జరిగిన తిరుగుబాటు ఏది?
ఎ) నాంధారి బి) రామోసిస్
సి) కిట్టూరు డి) నిరంకారిస్
39. జగదీష్పూర్ జరిగిన తిరుగుబాటు అణిచివేసిన బ్రిటీష్ అధికారి ఎవరు?
ఎ) క్యాంప్బెల్ బి) హట్సన్
సి) టేలర్ డి) జనరల్ హ్యురోస్
40. ఇంగ్లీష్ సాహిత్యంలో అతిపెద్ద ఇతిహసం ఏది?
ఎ) భవానీమందిర్ బి) సావిత్రి
సి) లైఫ్ డివైన్
డి) అర్కిటిక్ హోమ్ ఆఫ్ వేదాస్
41. బెంగాల్ విభజనను వ్యతిరేకిస్తూ మొదటగా ఉద్య మాలు ప్రారంభించిన వారు ఎవరు?
ఎ) కృష్ణకుమార్ మిత్రా బి) ఎస్.ఎన్. బెనర్జీ
సి) పై ఇద్దరూ డి) ఎవరూకాదు
42. స్వరాజ్య, స్వదేశీల బహిష్కరణ, జాతీయ విద్య అనే తీర్మానాలు ఏ ఇండియన్ నేషనల్ కాంగ్రేస్ సమా వేశంలో 1906లో ప్రవేశ పెట్టారు?
ఎ) కరాచీ బి) కలకత్తా
సి) బొంబాయి డి) కాన్పూర్
43. దాదాబాయి నౌరోజీ హౌస్ ఆఫ్ కామన్స్కు ఏ పార్టీ తరపున ఎన్నికయ్యారు?
ఎ) లేబర్ పార్టీ బి) కన్జర్వేటివ్ పార్టీ
బి) లిబరల్ పార్టీ డి) బొల్షివిక్ పార్టీ
44. 'అన్ క్రౌన్డ్ ప్రిన్స్ ఆఫ్ ఇండియా' అనే బిరుదు ఎవరికి కలదు?
ఎ) తిలక్ బి) దాదాబాయి నౌరోజీ
సి) గోఖలే డి) లాలాలజపతిరారు
45. ఈ కిందివారిలో 'కర్మయోగి' బిరుదు ఎవరికి కలదు?
ఎ) జ్యోతిబాపూలే బి) వివేకానంద
సి) వీరసావర్కర్ డి) అరవిందఘోష్
46. అలీపూర్ కుట్రకేసు తార్వాత అరబిందోఘోష్ దక్షిణ భారతదేశంలో ఎక్కడ జీవితం గడిపినాడు?
ఎ) కర్నాటక బి) మద్రాస్
సి) పాండిచ్చేరి డి) కేరళ
47. ఆనంత లక్ష్మణ్ కార్కరే ఏ సంస్థకు చెందినవాడు?
ఎ) హెచ్.ఆర్.ఎ బి) ఇండియాహౌస్
సి) అభినవ్ భారత్ సోసైటీ
డి) ఎమివిపి
48. ''చిత్రగుప్త'' పత్రిక స్థాపకలు ఎవరు?
ఎ) ఎమ్.ఎన్.రారు బి) ఎన్.జి. రంగా
సి) గాంధీజీ డి) ఫిరోజ్షా మెహత
49. ''హౌడిడ్ అమెరికా విన్ ది ఫ్రీడమ్ '' అనే పుస్తకాన్ని రచించింది ఎవరు?
ఎ) రాజేంద్రనహరి
బి) రాంప్రసాద్ బిస్మిత్
డి) అష్పకుల్లా డి) రోషన్ సింగ్
50. శ్యాంజీ కృష్ణవర్శ బ్రిటీష్ వారి అణిచివేత కారణంగా ఇండియాహౌస్ ప్రధాన కేంద్రాన్ని లండన్ నుంచి ఎక్కడకు మార్చడం జరిగింది?
ఎ) రష్యా బి) చైనా
సి) జపాన్ డి) పారిస్
51. ఇండియా ఇన్ ట్రిన్సిషన్ పుస్తక రచయిత ఎవరు?
ఎ) ఎమ్. ఎన్. రారు బి) సత్యభక్త
సి) ఎస్.ఎ.డాంగే డి) ఆసిఫ్ హుస్సేన్
సమాధానాలు
1.బి 2.సి 3.ఎ 4.ఎ 5.బి
6.ఎ 7.సి 8.డి 9.బి 10.ఎ
11.సి 12.బి 13.డి 14.బి 15.సి
16.సి 17.బి 18.ఎ 19.ఎ 20.బి
21.ఎ 22.బి 23.ఎ 24.సి 25.డి
26.సి 27.బి 28.ఎ 29.సి 30.ఎ
31.డి 32.డి 33.డి 34.బి 35.సి
36.డి 37.సి 38.బి 39.సి 40.బి
41.సి 42.బి 43.సి 44.ఎ 45.బి
46.సి 47.సి 48.బి 49.బి 50.డి
51.ఎ
షేక్ సయ్యద్ మియా
ఉస్మానియా విశ్వవిద్యాలయం
ఫోన్: 9652748580
దీపిక పేజీలపై మీ అభిప్రాయాలను, సలహాలను
మాకు తెలియజేయండి.
dipika.navatelangana21@gmail.com