1. కె.సి.ఆర్ ఆలంపూర్ నుంచి గద్వాల వరకు పాదయాత్ర ఏ సంవత్సరంలో చేశారు?
ఎ) 2001 బి) 2002
సి) 2003 డి) 2004
2. 'తెలంగాణ ప్రజల మనసులల్ల ఏముందో నాకు తెలుసు. ఇక్కడ నుంచి జరగాల్సినంత అభివృద్ధి జరగలేదని నాకు తెలుసు' అని చెప్పినది ఎవరు?
ఎ) కె.సి.ఆర్ బి) సోనియా గాంధీ
సి) చంద్రబాబునాయుడు డి) రాజశేఖర్రెడ్డి
3. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో టి.ఆర్.ఎస్ పార్టీ ఎన్ని శాసనసభ స్థానాలను గెలుచుకున్నది?
ఎ) 22 బి) 24 సి) 26 డి) 28
4. 'అవసరమగు సంప్రదింపుల ద్వారా విస్తృత అంగీకారాన్ని కుదిర్చి, సరైన సమయంల యు.పి.ఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని చేపడుతుంది' అని దేనిలో చేర్చారు?
ఎ) రాష్ట్రపతి ప్రసంగంలో బి) గవర్నర్ ప్రసంగంలో
సి) ప్రధాన మంత్రి ప్రసంగంలో
డి) కామన్ మినిమమ్ ప్రోగ్రామ్
5. 'మాకు పదవులు ముఖ్యం కాదు. తెలంగాణ రాష్ట్ర సాధనే ముఖ్యం' అని ప్రకటించినవారు?
ఎ) ప్రొ. జయశంకర్ బి) కె.సి.ఆర్
సి) ఆలే నరేంద్ర డి) దేవేందర్గౌడ్
6. ప్రణబ్ముఖర్జీ కమిటీకి తెలంగాణ మద్దతు తెలుపుతూ ఎన్ని పార్టీలు లేఖలు ఇచ్చాయి?
ఎ) 32 బి) 34 సి) 36 డి) 38
7. 2008 ఉప ఎన్నికల్లో టి.ఆర్.ఎస్ ఎన్ని శాసనసభ స్థానాలను గెలుచుకుంది?
ఎ) 7 బి) 6 సి) 8 డి) 5
8. సోనియాగాంధీ 2004లో ఏ బహిరంగ సభలో టి.ఆర్.ఎస్ గులాబి కండువా వేసుకుని మాట్లాడింది?
ఎ) నిజామాబాద్ బి) ఖమ్మం
సి) వరంగల్ డి) కరీంనగర్
9. ప్రణబ్ముఖర్జీ కమిటీకి చంద్రబాబు ఎన్ని సంవత్సరాల తర్వాత లేఖ ఇచ్చారు?
ఎ) రెండు సంవత్సరాల తర్వాత
బి) మూడు సంవత్సరాల తర్వాత
సి) నాలుగు సంవత్సరాల తర్వాత
డి) ఐదు సంవత్సరాల తర్వాత
10. 'పార్లమెంటరీ సంఘం తెలంగాణ సమస్యపై నియ మించాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదు' అని అభిప్రాయపడినది?
ఎ) నీలం సంజీవరెడ్డి బి) వై.బి.చవాన్
సి) ఇందిరాగాంధీ డి) కొండా లక్ష్మణ్
11. 'తెలంగాణ రాజకీయ జాయింట్ యాక్షన్ కమిటీ' లో చేరని పార్టీ ఏది?
ఎ) బీజేపీ బి) సీపీఐ
సి) సీపీఎం డి) న్యూడెమోక్రసీ
12. తెలంగాణ జేఏసీ ఏర్పాటైన సంవత్సరం?
ఎ) 2006 బి) 2005
సి) 2007 డి) 2004
13. 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో టి.ఆర్.ఎస్ ఎన్ని అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది?
ఎ) 60 బి) 61 సి) 62 డి) 63
14. ఏ రోజున కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ హైదరాబాద్తో కూడిన 10 జిల్లాల ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఏకగ్రీవ తీర్మానం చేసింది?
ఎ) జూన్ 30, 2013 బి) జులై 30, 2013
సి) జూన్ 29, 2013 డి) జులై 29, 2013
15. 'ప్రత్యేక తెలంగాణా కాంగ్రెస్ సమితి'ని ఎవరు ఏర్పాటు చేశారు?
ఎ) ఈశ్వరీబాయి బి) సదాలక్ష్మి
సి) కొండా లక్ష్మణ్ డి) పురుషోత్తమరావు
16. ఏ సంవత్సరంలో 'గిర్గ్లాని ఏకసభ్య కమిషన్'ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది?
ఎ) 1999 బి) 2000
సి) 2001 డి) 2002
17. 1956-2010 సంవత్సరాల మధ్య కాలంలో తెలంగాణలో చెరువుల కింద సాగయ్యే విస్తీర్ణం 11.05 లక్షల ఎకరాల నుంచి ఎన్ని లక్షల ఎకరాలకు తగ్గింది?
ఎ) 3.39 బి) 2.29 సి) 4.49 డి) 5.59
18. 2000-01 సంవత్సరానికి ప్రాథమిక విద్యలో బడిమానివేసిన పిల్లల రాష్ట్ర సగటు డ్రాప్అవుట్ రేటు 37.1 శాతం కాగా తెలంగాణలో ఎంత శాతంగా ఉంది?
ఎ) 28.3 బి) 45.3 సి) 24.3 డి) 52.3
19. ఉమ్మడి రాష్ట్రంలో ఉత్పత్తి అయిన జలవిద్యుత్లో తెలంగాణకు దక్కింది ఎంత శాతం?
ఎ) 10 శాతం బి) 20 శాతం
సి) 30 శాతం డి) 40 శాతం
20. 'తెలంగాణ డిక్లరేషన్'ను ప్రకటించిన సభ ఏది?
ఎ) సూర్యాపేట సభ బి) వరంగల్ సభ
సి) హైదరాబాద్ సభ డి) తెలంగాణ మహాసభ
21. 'తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేటివ్ ఫోరం' ఎవరి నాయకత్వంలో ఏర్పడింది?
ఎ) చెన్నారెడ్డి బి) జానారెడ్డి
సి) కె.వి.రంగారెడ్డి డి) చిన్నారెడ్డి
22. రాజశేఖర్రెడ్డి ప్రభుత్వం రోశయ్య కమిటీని ఏ సంవత్సరంలో నియమించింది?
ఎ) 2007 బి) 2006
సి) 2008 డి) 2009
23. 'రాయల తెలంగాణ' కావాలని చెప్పిన పార్టీ?
ఎ) టీడీపీ బి) సీపీఐ
సి) ఎంఐఎం డి) సీపీఎం
24. 'రెండు కళ్ళు' సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవారు?
ఎ) రాజశేఖర్రెడ్డి బి) చంద్రబాబునాయుడు
సి) రాఘవులు డి) కె.సి.ఆర్
25. 'పల్లెబాట' కార్యక్రమం ఎవరి ఆధ్వర్యంలో జరిగింది?
ఎ) జేఏసీ బి) విద్యార్థి జేఏసీ
సి) టీఆర్ఎస్ డి) బీజేపీ
26. కె.సి.ఆర్ దీక్ష మొదటగా ఎక్కడ చేపట్టాలని నిర్ణయించారు?
ఎ) గంగదేవులపల్లి బి) రంగథామ్పల్లి
సి) గంగథామ్పల్లి డి) కల్లేపల్లి
27. ఏ స్ఫూర్తితో 'మిలియన్ మార్చ్' నిర్వహించారు?
ఎ) ఈజిప్టులోని తహరీక్ చౌక్
బి) సౌదీ అరేబియాలోని తహరీక్ చౌక్
సి) ఇంగ్లాండ్లోని స్కాట్లాండ్ చౌక్
డి) అమెరికాలోని తహరీక్ చౌక్
28. అప్పటి సి.ఎం. వైఎస్ రాజశేఖర్రెడ్డి తెలంగాణకు కట్టుబడి ఉన్నామని శాసనసభలో ఎప్పుడు ప్రకటించారు?
ఎ) జనవరి 12, 2009 బి) ఫిబ్రవరి 12, 2009
సి) మార్చి 12, 2009 డి) ఏప్రిల్ 12, 2009
29. 'హైదరాబాద్ రెండు రాష్ట్రాలకు పదేళ్ళపాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని' మొదటగా ప్రకటించింది ఎవరు?
ఎ) శ్రీకృష్ణ కమిటీ బి) రోశయ్య కమిటీ
సి) కాంగ్రెస్ కమిటీ కమిటీ డి) ఆంటోని కమిటీ
30. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ఏకీభవించని ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి ఏ రోజున రాజీనామా చేశారు?
ఎ) జనవరి 19, 2014 బి) ఫిబ్రవరి 19, 2014
సి) జనవరి 24, 2014 డి) ఫిబ్రవరి 20, 2014
31. 'అసెంబ్లీ తీర్మానం చేసిన తర్వాత రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తాయని ఎవరు ప్రకటించారు?
ఎ) చిదంబరం బి) సుశీల్కుమార్ షిండే
సి) ప్రణబ్ముఖర్జీ డి) సోనియాగాంధీ
32. 'తెలంగాణ ఐక్య వేదిక' ఏ సంవత్సరంలో ఏర్పడింది?
ఎ) 1996 బి) 1997
సి) 1998 డి) 1999
33. 1969 జనవరిలో ఏర్పాటైన 'తెలంగాణ పరిరక్షణ కమిటీ' అధ్యక్షుడు ఎవరు?
ఎ) ప్రొ.కేశవరావు జాదవ్ బి) ప్రొ.జయశంకర్
సి) కాటం లక్ష్మీనారాయణ
డి) కాళోజీ నారాయణరావు
34. కిరణ్కుమార్రెడ్డి ముఖ్యమంత్రిగా ఎప్పుడు అయ్యారు?
ఎ) నవంబర్ 2010 బి) అక్టోబర్ 2010
సి) సెప్టెంబర్ 2010 డి) డిసెంబర్ 2010
35. 2003 సెప్టెంబర్ సమావేశంలో కొత్త రాష్ట్రాల జాతీయ కన్వీనర్గా ఎవరు ఎన్నికయ్యారు
ఎ) అజిత్సింగ్ బి) శిబుసొరేన్
సి) భన్వర్లాల్ డి) కె.సి.ఆర్
36. 'ఆంధ్రులలో ఉన్న అధికులమన్న భావం తెలంగాణ ప్రజల పాలకులకున్న భావం ఆర్డినెన్స్ వల్లగానీ, చట్టం వల్ల గానీ తొలగించడానికి వీలు కాదు' అని అభిప్రాయపడినది ఎవరు?
ఎ) మర్రి చెన్నారెడ్డి బి) కె.వి.రంగారెడ్డి
సి) బ్రహ్మానందరెడ్డి డి) సదాలక్ష్మి
37. 'భాషా రాష్ట్రాలకు స్వస్తి చెప్పే ప్రసక్తే లేదు. వాటిని సక్రమంగా పనిచేసేటట్టు చూడాల'న్నారు అని చెప్పినది ఎవరు?
ఎ) మహదేవ్సింగ్ బి) అటల్ బీహార్ వాజ్పేరు
సి) మొరార్జీ దేశారు డి) ఇందిరాగాంధీ
38. 1969 తెలంగాణలోని అల్లర్లను 'జలియన్ వాలాబాగ్' ఉదంతాలలో పోల్చిన వారు?
ఎ) డా. టి.ఎస్.మూర్తి బి) ఎస్.ఎన్.ద్వివేది
సి) సంగెం లక్ష్మీబాయి డి) పి.గోపాలన్
39. 'నేను ఇక్కడికి ఒక ఫలితం సాధించడం కోసం రాలేదు. ఇక్కడి సంఘటనల పట్ల నా ఆందోళన వ్యక్తం చేయడానికి మాత్రమే వచ్చాను' అని విలేకర్లతో మాట్టాడినవారు?
ఎ) వి.పి.సింగ్ బి) ఇందిరాగాంధీ
సి) కాకాని వెంకటరత్నం డి) మొరార్జీ దేశారు
40. 'ఒక్కరోజు ముందుగా వచ్చిఉంటే ఎందరో బతికేవారు కదా' అని ఇందిరా గాంధీతో ఎవరు అన్నారు?
ఎ) కొండా లక్ష్మణ్ బి) బద్రీ విశాల్పిట్టీ
సి) చెన్నారెడ్డి డి) కె.వి.రంగారెడ్డి
41. 'తెలంగాణ సమస్య ఒక రాజకీయ సమస్య' అని అభిప్రాయపడినది ఎవరు?
ఎ) ఇందిరాగాంధీ బి) వై.బి.చవాన్
సి) మొరార్జీ దేశారు డి) మహాదేవ్సింగ్
42. ఎవరి మంత్రివర్గంలో జె.వి.నరసింహారావు ఉప ముఖ్యమంత్రి అయ్యారు?
ఎ) కాసు బ్రహ్మానందరెడ్డి బి) పి.వి.నరసింహారావు
సి) జలగం వెంగళరావు డి) మర్రి చెన్నారెడ్డి
43. తెలంగాణ సమస్య పరిష్కారానికి త్రిసూత్ర పథకాన్ని సూచించిన వారు?
ఎ) ఇందిరాగాంధీ బి) కె.వి.రంగారెడ్డి
సి) వి.బి.రాజు డి) మర్రి చెన్నారెడ్డి
44. 'పెద్ద మనుషుల ఒప్పందం అమలు కాలేదు. 16 లక్షల మంది విద్యార్థులు విద్యాసంవత్సరాన్ని నష్టపోయారు' అని చెప్పినవారు?
ఎ) ప్రకాశ్వీర్శాస్త్రి బి) బాకార్ అలీమీర్జా
సి) ఎం.నారాయణరెడ్డి డి) కె.హనుమంతయ్య
45. 'తెలంగాణ ఉద్యమం స్వప్రయోజనపరులు, అవినీతి పరులైన రాజకీయ నాయకులు కల్పించిన కుట్ర' అని తెలంగాణ ఉద్యమంపై విషం కక్కినవారు?
ఎ) కాసు బ్రహ్మానందరెడ్డి బి) జలగం వెంగళరావు
సి) లక్ష్మీకాంతమ్మ డి) కె.హనుమంతయ్య
46. 1969 ఉద్యమంలో సికింద్రాబాద్ ప్రాంతంలోని ఆల్వాల్లో ఎవరి ఇంటిపేరు మీద నాటుబాంబు విసిరారు?
ఎ) డాక్టర్ ఎం.ఎస్.లక్ష్మీనరసయ్య
బి) టి.ఎస్. సదాలక్ష్మి
సి) వెంకట నరసయ్య డి) ఎన్.జి.రమణయ్య
47. 'ప్రత్యేక తెలంగాణ ఆందోళనకు ప్రజా బాహుళ్యం మద్దతు కలదు. తెలంగాణను ఉపరాష్ట్రంగా చేస్తారా? లేక ప్రత్యేక రాష్ట్రంగానా? అన్న సమస్య పై ముందుగా అభిప్రాయం ఏదీ తమకు లేదని' ప్రభుత్వం ప్రకటించాలని అభిప్రాయపడినవారు?
ఎ) కన్వర్లాల్గుప్తా బి) జి.ఎన్.మేల్కొటి
సి) పి.నరసారెడ్డి డి) ఎన్.జి.రంగా
సమాధానాలు
1.సి 2.బి 3.సి 4.డి 5.బి
6.సి 7.ఎ 8.డి 9.బి 10.బి
11.సి 12.డి 13.డి 14.బి 15.సి
16.సి 17.డి 18.బి 19.బి 20.బి
21.డి 22.సి 23.సి 24.బి 25.ఎ
26.బి 27.ఎ 28.బి 29.సి 30.బి
31.ఎ 32.బి 33.సి 34.ఎ 35.డి
36.బి 37.సి 38.బి 39.బి 40.సి
41.బి 42.ఎ 43.సి 44.బి 45.సి
46.ఎ 47డి
పృథ్వీకుమార్ చౌహాన్
డైరెక్టర్, పృథ్వీస్ ఐఏఎస్ స్టడీసర్కిల్
దిల్సుఖ్నగర్,హైదరాబాద్
ఫోన్: 9177602890