1. బ్రిటీష్ ప్రభావానికి గురైన మొదటి రాష్ట్రం ఏది?
ఎ) ఉత్తరప్రదేశ్ బి) బెంగాల్
సి) ముంబయి డి) పంజాబ్
2. ఈ కింది వారిలో 'వహబి ఉద్యమానికి' నాయకత్వం వహించిన తొలి ప్రముఖుడు ఎవరు?
ఎ) ఇబన్ అబ్దుల్ వహబ్
బి) సయ్యద్ ఆహ్మద్ఖాన్
సి) సయ్యద్ మొహ్దిఅలీ డి) నజీర్ ఆహ్మద్
3. 1888లో 'ఐక్య భారత దేశాభిమాన సంఘాన్ని స్థాపించింది ఎవరు?
ఎ) సయ్యద్ ఆహ్మద్ ఖాన్, శివరాం ప్రసాద్
బి) అంబాప్రసాద్, సయ్యద్ ఆహ్మద్ఖాన్
సి) సయ్యద్ ఆహ్మద్ బరేల్వి, శివరాం ప్రసాద్
డి) శివరాం ప్రసాద్, థియోడర్ బేక్
4. 'స్వాతంత్య్రం లేకుండా జీవించడమంటే నిత్యం చచ్చిన వానితో సమానం' అని అభిప్రాయపడిన వారు ఎవరు?
ఎ) తిలక్ బి) బిపిన్ చంద్రపాల్
సి) అనిబిసెంట్ డి) మహాత్మాగాంధీ
5. 'What India Can Teach Us' గ్రంథకర్త ఎవరు?
ఎ) ఇర్విన్ బి) మాక్స్ముల్లర్
సి) సేల్ డి) టాల్స్టారు
6. దక్షిణాఫ్రికాలో బోయర్ల యుద్ద సమయంలో బ్రిటీష్ వారికి మద్దతుగా 'అంబులెన్స్ కోర్ఫ్స్'ను ఏర్పాటు చేసింది ఎవరు?
ఎ) గాంధీ బి) దాదా అబ్దుల్లా
సి) స్మట్స్ డి) డిఫిన్
7. మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా సాంఘిక, సాంస్కృ తిక పునరుజ్జీన ఉద్యమాలు చేపట్టిన మొదటి వ్యక్తి ఎవరు?
ఎ) కేశవచంద్రసేన్
బి) రాజారామ్మోహన్రారు
సి) దయానంద సరస్వతి
డి) రామకృష్ణ పరమహంస
8. రాజారామ్మోహన్రారు 'మిరాత్ ఉల్ అక్బర్ పత్రిక' ను ఏ భాషలో ప్రచురించెను?
ఎ) ఉర్దూ బి) బెంగాలీ
సి) పర్షియ డి) హిందీ
9. 'మిరాత్-ఉల్-అక్బర్' పత్రికను ఏ సంవత్సరంలో ప్రారంభించెను?
ఎ) 1824 బి) 1822
సి) 1827 డి) 1826
10. బ్రహ్మ సమాజాన్ని ఏ విధంగా పిలిచేవారు?
ఎ) వన్గాడ్ సొసైటీ బి) రీఫార్మ్ సొసైటీ
సి) వేదిక్ సొసైటీ డి) నోగాడ్ సొసైటీ
11. హెస్పరస్, ఈస్ట్ ఇండియా వార్తాపత్రికలు ఎవరికి సంబంధించినవి?
ఎ) అరబింద్ఘోష్
బి) హెన్రీ వివియన్ డిరాజియో
సి) కేశవ చంద్రసేన్
డి) దేవేంద్రనాథ్ ఠాగూర్
12. మత గ్రంథాలను పూజించే సంప్రదాయం అయిన దేవ సమాజంను 1887లో లాహోర్లో ప్రారంభిం చింది ఎవరు?
ఎ) ఈశ్వరచంద్ర విద్యాసాగర్
బి) రామకృష్ణ పరమహంస
సి) శివనారాయణ అగ్నిహోత్రి
డి) భరీంద్ర కుమార్ ఘోష్
13. ఈ కింది వాటిలో 'దివ్యజ్ఞాన సమాజం' ప్రధాన లక్ష్యం ఏది?
ఎ) సంఘ సేవ బి) మానవ సేవ
సి) మాధవసేవ డి) హిందూమత ప్రచారం
14. ఈ కింది వాటిలో సరైన జత ఏది?
ఎ) సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ - తహ్రేక్-ఇ-ఆహ్లుక్
బి) అనిబిసెంట్ - కామన్వీల్
సి) బాలశాస్త్రి జంభేకర్ - దర్పణ్
డి) పైవన్నీ సరైనవే
15. మహదేవ గోవింద రనడే మహారాష్ట్రలో రైతుల కోసం ఏర్పాటు చేసిన సంఘం ఏది?
ఎ) పూనా సత్యశోధక్ సమాజ్
బి) పూనా సార్వజనిక్ సభ
సి) పూనా కిసాన్ సభ
డి) పూనా నవ జవాన్ భారత్ సభ
16. విలియం ఆడమ్స్ లండన్లో బ్రిటీష్ ఇండియా సొసైటీని ఎప్పుడు స్థాపించెను?
ఎ) 1839 బి) 1849 సి) 1837 డి) 1832
17. ఆల్ ఇండియా నేషనల్ కాన్ఫరెన్స్ను ఏర్పాటు చేసింది ఎవరు?
ఎ) ఈశ్వరచంద్ర విద్యాసాగర్
బి) దేవేరద్రనాథ్ ఠాగూర్
సి) సురేంద్రనాథ్ బెనర్జీ
డి) దాదాబాయి నౌరోజీ
18. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు కార్యదర్శులుగా నియమితమైనవారు ఎవరు?
ఎ) ఏ.ఓ.హ్యూమ్, కె.టి.తెలాంగ్
బి) కె.టి.తెలాంగ్, జార్జ్యూల్
సి) ఎ.ఓ.హ్యూమ్, వెడెన్బర్న్
డి) కె.టి.తెలాంగ్, డబ్ల్యూ.సి.బెనర్జీ
19. 1945లో గవర్నర్ జనరల్ వేవేల్ ఏర్పాటు చేసిన సిమ్లా సమావేశానికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రతినిధిగా పాల్గొన్న వారు ఎవరు?
ఎ) జవహర్ లాల్ నెహ్రూ
బి) మౌలానా అబుల్ కలాం ఆజాద్
సి) బాబు జగ్జీవన్రాం
డి) బాబు రాజేంద్ర ప్రసాద్
20. భారతదేశం మొత్తానికి వర్తించే విధంగా స్వరాజ్ తీర్మానాన్ని ఏ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తీర్మానంలో ప్రవేశపెట్టారు?
ఎ) 1925 కాన్పూర్ బి) 1906 కలకత్తా
సి) 1905 వారణాసి డి) 1907 సూరత్
21. 1912లో రాజ్ బిహారీఘోష్, సచిన్ సన్యాల్ ఏ గవర్నర్ జనరల్ను హత్య చేయడానికి విఫల యత్నం చేశారు?
ఎ) లార్డ్ మింట్ - 1 బి) లార్డ్ హర్డింజ్ -1
సి) వారన్హేస్టింగ్ డి) లార్డ్ హర్డింజ్ -2
22. ఈ కింది వారిలో 'కకోరి కుట్రకేసు'లో నిందితులు ఎవరు?
ఎ) రామ్ ప్రసాద్ బిస్మిల్ బి) రాజేంద్ర నహరి
సి) రోషన్ సింగ్ డి) పైవారందరూ
23. 1893లో హిందూ ధర్మసంరక్షణ సభను చాపేకర్ సోదరులు ఎక్కడ స్థాపించారు?
ఎ) పూణె బి) నాసిక్
సి) బొంబాయి డి) తిరునల్వేలి
24. ట్రేడ్ డిస్ప్యూట్ బిల్, పబ్లిక్ సేఫ్టీ బిల్స్'ను ఎవరిని భారతదేశం నుంచి పంపుటకు ప్రవేశపెట్టారు?
ఎ) స్ప్రాట్ బి) మెడో
సి) స్టువర్ట్ డి) డల్హౌసీ
25. ఏ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో మొదటిసారి సామ్యవాదం అనే పదాన్ని ఉపయోగించారు?
ఎ) 1931 లాహోర్ బి) 1929 కరాచీ
సి) 1936 లక్నో డి) 1909 కలకత్తా
26. 1907లో స్టట్గార్డ్లో జరిగిన అంతర్జాతీయ సమ్మేళనంలో పాల్గొన్నది ఎవరు?
ఎ) దీన ప్రభదయాళ్
బి) దయానంద సరస్వతి
సి) సోహన్ సింగ్ బక్నా
డి) లాలా హరదయాళ్
27. ఇండియన్ నేషనల్ ఆర్మీ విచారణ లేదా ఎర్రకోట విచారణ ఎప్పుడు జరిగింది?
ఎ) 1941 బి) 1945 సి) 1947 డి) 1943
28. 1945లో విమాన ప్రయాణంలో సుభాష్ చంద్ర బోస్ ఎక్కడ మరణించినట్టు భావించడం జరుగు తుంది?
ఎ) జపాన్ బి) సింగపూర్
సి) కొరియా డి) తైవాన్
29. సుబాష్ చంద్రబోస్ను నేతాజీ అని మొదటిసారిగా ఎక్కడ పిలిచారు?
ఎ) జర్మనీ బి) పారిస్
సి) బర్మా డి) జపాన్
30. గాంధీజీ దక్షిణాఫ్రికాలో సుమారుగా ఎన్ని సంవత్స రాలు ఉన్నారు?
ఎ) 18 బి) 22 సి) 20 డి) 24
31. లాంగర్ పత్రికను నడిపింది ఎవరు?
ఎ) ఆసిఫ్ హుస్సేన్ హస్వి
బి) సుభాష్ చంద్రబోస్
సి) ముజఫర్ ఆహ్మద్ డి) దాదాబాయి నౌరోజీ
32. దక్షిణాఫ్రికా నుంచి గాంధీజీ ఎవరి అభ్యర్థన మేరకు ఇండియాకు తిరిగి వచ్చెను?
ఎ) దాదాబాయి నౌరోజీ బి) గోపాలకృష్ణ గోఖలే
సి) బాల గంగాధర్ తిలక్ డి) జోగేష్ చటర్జీ
33. ఆల్ ఇండియా ఖిలాఫత్ కమిటీకి 1920లో గాంధీజీ ఎక్కడ అధ్యక్షత వహించారు?
ఎ) ముంబయి బి) మద్రాసు
సి) ఢిల్లీ డి) కలకత్తా
34. దక్షిణాఫ్రికాలోని ఫినిక్స్ కాలనీలో టాల్స్టారు ఫార్మ్్ను ఏర్పాటు చేయడంలో గాంధీజీకి సహకరిం చిన జర్మన్ దేశీయుడు ఎవరు?
ఎ) క్రాస్ బి) అలెన్బెక్
సి) తెలాంగ్ డి) వెచ్మిల్లార్
35. భారతదేశంలో గాంధీజీ మొట్టమొదటి విజయంగా దేనిని పరిగణిస్తారు?
ఎ) ఖిలాఫత్ ఉద్యమం
బి) సహాయ నిరాకరణ ఉద్యమం
సి) చంపారన్ సత్యాగ్రహం డి) ఖేదా ఉద్యమం
36. 'అస్సాం కేసరి'గా ఎవరిని పిలిచేవారు?
ఎ) లాలాలజపతిరారు బి) బాలగంగాధర్ తిలక్
సి) భగవాన్ ఆహిర్ డి) అంబికారారు చౌదరి
37. సహాయ నిరాకరణ ఉద్యమం ఆమోదించిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశం 1920లో ఎక్కడ జరిగింది?
ఎ) నాగపూర్ బి) అమృత్సర్
సి) కాన్పూర్ డి) కలకత్తా
38. గుజరాత్ విద్యాపీఠ్, కాశీ విద్యాపీఠ్, జామియా మిలియా ఇస్లామియా ఎప్పుడు స్థాపించారు?
ఎ) 1919 బి) 1921 సి) 1924 డి) 1927
39. సైమన్ కమిషన్ భారతదేశంలో మొదటిసారి ఎప్పుడు పర్యటించింది?
ఎ) 1927 ఫిబ్రవరి 3 బి) 1928 ఫిబ్రవరి 3
సి) 1927 ఏప్రిల్ 3 డి) 1928 మార్చి 3
40. స్వరాజ్ పార్టీ చట్టసభకు అధ్యక్షుడిగా ఎవరిని ఎన్నుకొన్నారు?
ఎ) ఎం.ఎ. అన్సారీ బి) సి.ఆర్.దాస్
సి) విఠల్ భారు పటేల్ డి) మోతీలాల్ నెహ్రూ
41. 1923లో జరిగిన ఎన్నికల్లో 40 శాతం సీట్లు గెలు పొంది ఇండిపెండెట్లు సహాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పార్టీ ఏది?
ఎ) పీపుల్స్ పార్టీ బి) కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ
సి) స్వరాజ్ పార్టీ డి) జస్టిస్ పార్టీ
42. ఏ చట్టాన్ని సమీక్షించడానికి సైమన్ కమిషన్ను ఏర్పాటు చేశారు?
ఎ) 1909 చట్టం బి) 1919 చట్టం
సి) 1935 చట్టం డి) 1947 చట్టం
43. భారతీయులు అందరికీ ఆమోదయోగ్యమైన రాజ్యాం గాన్ని రూపొందించుకోవాలని సవాల్ విసిరిన భారత రాజ్య వ్యవహారాల కార్యదర్శి ఎవరు?
ఎ) బిర్కెన్ హెడ్ బి) కాలింగ్వుడ్
సి) ఫెథిక్ లారెన్స్ డి) బుర్గోయిన్
44. నెహ్రూ రిపోర్ట్ను వ్యతిరేకించి మహ్మద్ ఆలీ జిన్నా 14 సూత్రాలను ఢిల్లీలో ఎప్పుడు ప్రకటించెను?
ఎ) 1924 బి) 1929 సి) 1927 డి) 1930
45. గవర్నర్ జనరల్ ఇర్విన్కు దర్శన్ సంఘటన గురించి వివరించిన అమెరికన్ జర్నలిస్ట్?
ఎ) వెబ్ మిల్లర్ బి) బట్లర్
సి) మెక్లాగైన్ డి) నికల్సన్
46. 1937 ఎన్నికల్లో బెంగాల్లో అధికారాన్ని చేపట్టిన 'ఫజల్ ఉల్ హక్' ఏ పార్టీకి చెందినవాడు?
ఎ) స్వరాజ్పార్టీ బి) ప్రజాక్రిషక్ పార్టీ
సి) లిబరల్ పార్టీ డి) యూనియనిస్ట్ పార్టీ
47. 1935 చట్టం ప్రకారం ఎన్నికలు ఎప్పుడు జరిగాయి?
ఎ) 1937 బి) 1935 సి) 1936 డి) 1939
48. కేబినెట్ మిషన్కు అధ్యక్షులు ఎవరు?
ఎ) స్టాఫర్డ్ క్రిప్స్ బి) ఎ.వి. అలెగ్జాండర్
సి) పెథిక్ లారెన్స్ డి) బి.జి.కేర్
49. ఆపరేషన్ పోలో ద్వారా ఇండియాలో విలీనమైన సంస్థానం ఏది?
ఎ) కాశ్మీర్ బి) హైదరాబాద్
సి) జూనాగడ్ డి) బరోడా
50. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినపుడు ఎన్ని సంస్థానాలు ఉండేవి?
ఎ) 560 బి) 552
సి) 562 డి) 572
సమాధానాలు
1.బి 2.ఎ 3.ఎ 4.సి 5.బి
6.ఎ 7.బి 8.సి 9.బి 10.ఎ
11.బి 12.సి 13.బి 14.డి 15.బి
16.ఎ 17.సి 18.ఎ 19.బి 20.బి
21.డి 22.డి 23.బి 24.ఎ 25.సి
26.ఎ 27.బి 28.డి 29.ఎ 30.బి
31.సి 32.బి 33.సి 34.బి 35.సి
36.డి 37.ఎ 38.బి 39.బి 40.సి
41.సి 42.బి 43.ఎ 44.బి 45.ఎ
46.బి 47.ఎ 48.సి 49.బి 50.సి
- షేక్ సయ్యద్ మియా
ఉస్మానియా విశ్వవిద్యాలయం
ఫోన్: 9652748580