1. పాస్లీ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది?
ఎ) 1526 బి) 1772
సి) 1757 డి) 1764
2. డి.ఆర్.గాడ్గిల్ అభిప్రాయం ప్రకారం 'నగర పరిశ్రమలు' నాశనం చెందడానికి ప్రధాన కారణం ఏంటి?
ఎ) స్థానిక రాజవంశాల అదృశ్యం
బి) విదేశీ పాలన స్థాపితం
సి) బాగా అభివృద్ధి చెందిన భారీ పరిశ్రమల వల్ల ఏర్పడ్డ పోటీ డి) పైవన్నీ సరైనవే
3. చార్లెస్ వుడ్ విద్యా నివేదిక సిఫార్స్లకు సంబంధించి సరైనది ఏది?
ఎ) స్త్రీ విద్యను ప్రోత్సహించాలి
బి) ఉపాధ్యాయ శిక్షణా సంస్థలను స్థాపించాలి
సి) విద్యా వ్యాప్తికి విశ్వవిద్యాలయాలు స్థాపించాలి
డి) పైవన్నీ సరైనవే
4. విశ్వవిద్యాలయాల కమిషన్ను కర్జన్ ఎప్పుడు నియమించాడు?
ఎ) 1904 బి) 1902
సి) 1906 డి) 1900
5. మూడో భారతీయ పారిశ్రామిక సమావేశం ఎప్పుడు జరిగింది?
ఎ) 1907 బి) 1905
సి) 1909 డి) 1904
6. ఈ కింది వాటిలో సరైనవి ఏది?
ఎ) 1860 పీనల్ కోడ్ బానిసలు ఉండటాన్ని, బానిస వ్యాపారం చేయటాన్ని పూర్తిగా నిషేధించింది
బి) స్త్రీ ఓటింగ్ అనే ప్రక్రియ పూర్తిగా పాశ్చాత్య భావనయే
సి) ఎ,బి రెండూ సరైనవే డి) ఎ, బి రెండూ సరికావు
7. ధనాన్ని అడ్వాన్స్గా ఇచ్చి వస్తువులను ఖరీదు చేసే కాంట్రాక్ట్ పద్ధతిని అవలంభించే వారిని ఏమని పిలిచేవారు?
ఎ) పాయకార్లు బి) దళారీలు
సి) అమలాలు డి) సుపర్వైజర్
8. హైడ్రో ఎలక్ట్రిక్ పవర్స్టేషన్ ఎక్కడ నిర్మించారు?
ఎ) జంషెడ్పూర్ బి) బొంబాయి
సి) మద్రాసు డి) బెంగాల్
9. ఈ కింది వాటిలో సరికాని జత ఏది?
ఎ) భారత జౌళి మిల్లుల సంఘం - 1894
బి) బొంబాయి మిల్లు యజమానుల సంఘం - 1875
సి) అహ్మదాబాద్ మిల్లు యజమానుల సంఘం - 1933
డి) భారత వాణిజ్య పారిశ్రామిక సమాఖ్య - 1927
10. 'కామ్గార్ హితవర్థక్ సభ' ఎక్కడ స్థాపించారు?
ఎ) బెంగాల్ బి) బొంబాయి
సి) మద్రాస్ డి) విశాఖపట్నం
11. భారతీయ వైద్య మండలి ఎప్పుడు ఏర్పడింది?
ఎ) 1931 బి) 1921
సి) 1937 డి) 1927
12. 'ఆంధ్ర దేశంలో క్రైస్తవ మిషనరీల సేవ' అనే గ్రంథాన్ని రచించింది ఎవరు?
ఎ) జాన్ డిగ్బి బి) డా|| జె.మంగమ్మ
సి) డా|| జె.జంగమ్మ డి) తారాచంద్
13. ఈ కింది వాటిలో సరైనది ఏది?
ఎ) హిందూ దేశ దర్పణం పత్రిక - కేశవ చంద్రసేన్
బి) మొదటి కార్మిక పత్రిక - శ్రమజీవి
సి) సాధారణ ధర్మసభ - శశిపాద బెనర్జీ
డి) పైవన్నీ సరైనవే
14. 'High Caste Hindu Woman గ్రంథకర్త ఎవరు?
ఎ) పండితులు రమాబాయి బి) జ్యోతిరావుపూలే
సి) డి.కె.కార్వే డి) సావిత్రిబాయి
15. 'ఇండియన్ స్పెక్టేటర్' పత్రిక ఎవరికి సంబంధించింది?
ఎ) పూలే బి) గాంధీ
సి) బెహరాంజి మలబారీ డి) ఎం.జి.రనడే
16. 'హితకారిణి సమాజం'ను ఎవరు స్థాపించారు?
ఎ) గురజాడ బి) కందుకూరి వీరేశలింగం
సి) పెద బాపయ్య డి) అయోతిదాస్
17. 'యంగ్మెన్స్ ప్రేయర్ యూనియన్' కేంద్ర స్థానం ఎక్కడీ
ఎ) రాజమండ్రి బి) విజయవాడ
సి) హైదరాబాద్ డి) గుంటూరు
18. ఈ కింది వారిలో 'ద్రవిడ - బౌద్ద సమాజాన్ని' ప్రారంభించింది ఎవరు?
ఎ) సూర్యారావ్ బహద్దూర్ బి) పండిత అయోతిదాస్
సి) రఘుపతి వెంకటరత్నం నాయుడు
డి) దేశిరాజు పెద బాపయ్య
19. 'సాధు జన పరిపాలన' అనే పత్రికను నడిపింది ఎవరు?
ఎ) అయ్యంకాళి బి) శ్రీనారాయణ గురు
సి) పెరియర్ డి) అయోతిదాస్
20. తొలి ఆత్మగౌరవ సమావేశం (1929) ఎక్కడ జరిగింది?
ఎ) సేలం బి) కూర్గ్
సి) చెంగల్పట్టు డి) తుత్తుకుడి
21. అనిబిసెంట్ ఏ సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షురాలైంది?
ఎ) 1911 బి) 1917
సి) 1916 డి) 1925
22. భారతదేశంలో పత్రికా రచన మొదట ఏ రాష్ట్రంలో ఆరంభమైంది?
ఎ) ఉత్తరప్రదేశ్ బి) మద్రాస్
సి) బొంబాయి డి) బెంగాల్
23. ఈ కింది వాటిలో ఆంగ్లో-ఇండియన్ పత్రికలకు సంబంధించి సరైనది ఏది?
ఎ) ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా బి) బాంబే టైమ్స్
సి) సిటిజన్ డి) పైవన్నీ సరైనవే
24. ఈ కింది వాటిలో 'సికింద్రాబాద్' నుంచి వెలువడిన పత్రిక ఏది?
ఎ) కృష్ణా పత్రిక బి) దివ్యవాణి
సి) సతీహితబోధిని డి) హస్య సంజీవిని
25. 'రాణా ప్రతాప్ చరిత్ర' అను గ్రంథాన్ని రచించింది ఎవరు?
ఎ) దువ్వూరి రామిరెడ్డి బి) విష్ణుశాస్త్రి
సి) రాజశేఖర కవి డి) గడియారం శేష శాస్త్రి
26. 1845 సంవత్సరంలో ప్రభుత్వం నరబలులను, ఆడ శిశు హత్యలను అంతమొందించేందుకు నెలకొల్పిన ఏజెన్సీ ఏది?
ఎ) మెరియా బి) బారెన్
సి) మాక్ఫర్సన్ డి) జెఫర్సన్
27. సిపాయిల తిరుగుబాటును ఏక కాలంలో లేవదీసేం దుకు ముఖ్య నాయకులు నిర్ణయించుకున్న తేది?
ఎ) 1857 మే 31 బి) 1857 మే 10
సి) 1857 జూన్ 1 డి) 1857 మే 12
28. కొత్త రకమైన బారు (ఎన్ఫీల్డ్) తుపాకులను ప్రవేశపెట్టిన బ్రిటీష్ అధికారి ఎవరు?
ఎ) డల్హౌసీ బి) కానింగ్
సి) మేయో డి) హేస్టింగ్
29. గ్వాలియర్ సర్థారుల్లో ఒకడైన మాన్సింగ్ చేసిన ద్రోహం వల్ల బ్రిటీష్ వారికి పట్టుపడినది ఎవరు?
ఎ) తాంతియా తోపే బి) నానాసాహెబ్
సి) ఝాన్సీ డి) హజ్రత్ మహల్
30. 'ఈ స్త్రీ తిరుగుబాటుదారుల్లో ఏకైక పురుషుడని' ఝాన్సీ లక్ష్మీబాయిని ప్రశంసించింది ఎవరు?
ఎ) హేవ్లాక్ బి) కొలిన్ కాంప్బెల్
సి) సైమన్ ప్రేజర్ డి) హ్యురోస్
31. 1857 తిరుగుబాటును 'సిపాయిల పితూరి' అని 'అంత కుమించి ఏమీకాదని' అభిప్రాయ పడిన వారు ఎవరు?
ఎ) సేలీ బి) మజుందార్
సి) జజ్రేలీ డి) వీరసావర్కర్
32. జాతీయ కాంగ్రెస్ మహాసభలను లండన్లో జరిపితే బాగుంటుందని సూచించిన వారు ఎవరు?
ఎ) దాదాబాయి నౌరోజీ బి) నరేంద్రనాథ్ సేన్
సి) సుకుమార్ సేన్ డి) డబ్ల్యూ.సి.బెనర్జీ
33. భారతీయులకు కావాల్సింది స్వరాజ్యమే గానీ, పాలనా సంస్కరణలు కావని స్పష్టంగా ప్రకటించిన జాతీయ నాయకుడు ఎవరు?
ఎ) లాలాలజపతిరారు బి) గాంధీజీ
సి) తిలక్ డి) సురేంద్రనాథ్ బెనర్జీ
34. 'కాంగ్రెస్ కూలిపోవడానికి సిద్ధంగా ఉంది నేను ఇండి యాలో ఉండగా అది అనాయాసంగా చనిపోయేందుకు సాయపడ్డమే నా పెద్ద కోరిక' అని అన్నది ఎవరు?
ఎ) లార్డ్ కర్జన్ బి) కానింగ్
సి) డిఫిన్ డి) ఆల్ఫ్రెడ్వెబ్
35. బ్రిటీష్ ప్రభుత్వం 'రాజద్రోహ సభల నిరోధక చట్టం'ను ఎప్పుడు అమలు చేసింది?
ఎ) 1910 బి) 1909
సి) 1907 డి) 1905
36. పేలుడు పదార్థాల చట్టం ఎప్పుడు అమలులోకి వచ్చింది?
ఎ) 1908 బి) 1911
సి) 1904 డి) 1901
37. స్వరాజ్యోద్యమం కారణంగా జైలుకెళ్ళిన తొలి ఆంధ్రుడు ఎవరు?
ఎ) దర్శి చెంచయ్య బి) గాడిచర్ల హరిసర్వోత్తమరావు
సి) వినాయకరావు డి) ఆనందాచార్యులు
38. 1906 ఏప్రిల్లో బారిసాల్లో జరిగిన బెంగాల్ రాష్ట్రవార్షిక మహాసభకు అధ్యక్షత వహించింది ఎవరు?
ఎ) అబ్దుల్ రసూల్ బి) లియాకత్ హుస్సేన్
సి) గజ్నవి డి) అశ్వనీకుమార్దత్
39. బెంగాల్ నేషనల్ కాలేజ్ ఎప్పుడు స్థాపించారు?
ఎ) 1904 బి) 1906
సి) 1922 డి) 1916
40. 'హిందూ దేశ దారిద్య్రం' పుస్తక రచయిత ఎవరు?
ఎ) అత్తిలి సూర్యనారాయణ బి) జె.రామచంద్రరావు
సి) గోఖలే డి) మామిడిపుడి వెంకటశర్మ
41. 'స్వదేశీ బందన్ సమితి'ని బారిసాల్లో స్థాపించింది ఎవరు?
ఎ) మోతీలాల్ ఘోష్ బి) అరబిందో
సి) అశ్వనీకుమార్దత్ డి) ఆనందమోహన్ బోస్
42. ఈ కింది వాటిలో సరైనది ఏది?
ఎ) 1908లో కలకత్తాలోని 'మానికేటాలా' తోటలో ఒక కర్మాగారాన్ని స్థాపించి అక్కడ రహస్యంగా బాంబులు తయారు చేశారు
బి) 'యుగంధర్' అనే రహస్య సంఘం 'కలకత్తా'లో స్థాపించారు.
సి) పై రెండూ సరైనవే డి) పై రెండూ సరికాదు
43. 'యుగాంతం' పత్రిక స్థాపకులు ఎవరు?
ఎ) భూపేంద్రనాథ్ దత్ బి) అరబిందో
సి) సురేంద్రనాథ్ బెనర్జీ డి) కుదిరాంబోస్
44. మాజినీ జీవిత చరిత్రను 'బెంగాల్' భాషలో రచించింది ఎవరు?
ఎ) అరవిందుడు బి) ఠాగూర్
సి) బకించంద్ర చటర్జీ డి) సురేంద్రనాథ్ బెనర్జీ
45. అలీపూర్ కుట్రకేసు రహస్యాలను పోలీసులకు తెలియజేసిన విప్లవకారుడు ఎవరు?
ఎ) చిత్తరంజన్దాస్ బి) నరేంద్రగోసాయల్
సి) కనవారు దత్త డి) సత్యన్ బోస్
46. 'మిత్రమేల' అనే సంఘం ఎప్పుడు స్థాపించారు?
ఎ) 1899 బి) 1907
సి) 1910 డి) 1914
47. 'భారతమాత సంఘం'ను ఎక్కడ ఏర్పాటు చేశారు?
ఎ) ఉత్తరప్రదేశ్ బి) మద్రాస్
సి) ఢిల్లీ డి) మహారాష్ట్ర
48. ఢిల్లీ కుట్రకేసులో మరణశిక్షకు గురైన విప్లవవీరుడు ఎవరు?
ఎ) వసంత్కుమార్ బి) రాస్ బిహారీబోస్
సి) నీలకంఠ బ్రహ్మచారి డి) వాంచీ అయ్యర్
49. 1905లో లండన్లో 'ఇండియన్ హోంరూల్ సొసైటీ' ని స్థాపించింది ఎవరు?
ఎ) తిలక్ బి) అనిబిసెంట్
సి) శ్యాంజీ కృష్ణవర్మ డి) అవద్ బహారీ
50. 'కొమగటమారు' సంఘటన ఎప్పుడు జరిగింది?
ఎ) 1910 బి) 1914
సి) 1939 డి) 1917
51. జతిన్ ముఖర్జీ అనే విప్లవవీరుడి గురువు ఎవరు?
ఎ) బోలానంద గిరి బి) గోపాలానంద
సి) నరేన్ భట్టాచార్య డి) గురుదత్ సింగ్
సమాధానాలు
1.సి 2.డి 3.డి 4.బి 5.ఎ
6.సి 7.ఎ 8.బి 9.సి 10.బి
11.ఎ 12.బి 13.డి 14.ఎ 15.సి
16.బి 17.ఎ 18.బి 19.ఎ 20.సి
21.బి 22.డి 23.డి 24.బి 25.సి
26.ఎ 27.ఎ 28.బి 29.ఎ 30.డి
31.ఎ 32.బి 33.సి 34.ఎ 35.సి
36.ఎ 37.బి 38.ఎ 39.బి 40.ఎ
41.సి 42.సి 43.ఎ 44.డి 45.బి
46.ఎ 47.బి 48.ఎ 49.సి 50.బి
51.ఎ
- షేక్ సయ్యద్ మియా
ఉస్మానియా విశ్వవిద్యాలయం
ఫోన్: 9652748580
Authorization