1. నెహ్రూ ఆధ్వర్యంలో తొలి తాత్కాలిక ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలను జతపరచండి? (స్వాతంత్య్రానికి పూర్వం)
మంత్రి మంత్రిత్వ శాఖ
1. బల్దేవ్సింగ్ పి. రైల్వేలు
2. అసఫ్ అలీ క్యూ. రక్షణ శాఖ
3. జాన్ మథారు ఆర్. పరిశ్రమలు, సరఫరా
4. లియాఖత్ అలీఖాన్ ఎస్. ఆరోగ్యం
5. గజ్నఫర్ అలీఖాన్ టి. ఆర్థికం
ఎ) 1-పి, 2-క్యూ, 3-ఆర్, 4-టి, 5-ఎస్
బి) 1-క్యూ, 2-పి, 3-ఆర్, 4-టి, 5-ఎస్
సి) 1-క్యూ, 2-సి, 3-ఎస్, 4-టి, 5-ఆర్
డి) 1-పి, 2-క్యూ, 3-ఆర్, 4-ఎస్, 5-టి
2. యాన్ ఇండియన్ పిలిగ్రిమ్ ఎవరి ఆత్మకథ?
ఎ) సుభాష్ చంద్రబోస్ బి) చంద్రశేఖర్ ఆజాద్
సి) శ్యాంజీ కృష్ణ వర్మ డి) మహాత్మా జ్యోతిబాపూలే
3. 1942 నాటి క్రిప్సు రాయబారంను వ్యతిరేకించినవారు?
ఎ) రాజగోపాలచారి బి) గాంధీ
సి) జిన్నా డి) ఆజాద్
4. 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం ఏర్పడిన రాష్ట్రం?
ఎ) ఒరిస్సా బి) మధ్య ఫ్రావిన్స్
సి) సింథ్ డి) ఎ, సి
5. కింది జాబితాలను ఒక దానితో ఒకటి జతపరచండి?
జాబితా1 జాబితా2
1. బితూలు పాండే పి. ఉత్తరప్రదేశ్
2. జయప్రకాశ్ నారాయణ క్యూ. బీహార్
3. రామ్మనోహర్ లోహియా ఆర్. బొంబాయి
4. అన్నా బారువా ఎస్. అసోం
ఎ) 1-పి, 2-క్యూ, 3-ఆర్, 4-ఎస్
బి) 1-క్యూ, 2-పి, 3-ఎస్, 4-ఆర్
సి) 1-క్యూ, 2-ఆర్, 3-ఎస్, 4-పి
డి) 1-పి, 2-ఆర్, 3-క్యూ, 4-ఎస్
6. ఆపరేషన్ కాటర్ పిల్లర్ను రూపొందించిన వారు?
ఎ) జె.ఎన్. చౌదరి బి) రామ్ బుచర్
సి) గోథార్డ్ డి) బుల్దేవ్సింగ్
7. కింది వాటిని జతపరచండి.
సంస్థానం భారత్లో విలీనం
1. జునాగడ్ పి. 1949
2. జుమ్మూ కాశ్మీర్ క్యూ. 1947 అక్టోబర్ 26
3. ట్రావెన్కోర్ ఆర్. 1948 ఫిబ్రవరి 20
4. హైదరాబాద్ ఎస్. 1948 సెప్టెంబర్ 17
ఎ) 1-పి, 2-క్యూ, 3-ఎస్, 4-ఆర్
బి) 1-ఆర్, 2-క్యూ, 3-పి, 4-ఎస్
సి) 1-ఆర్, 2-ఎస్, 3-పి, 4-క్యూ
డి) 1-పి, 2-క్యూ, 3-ఆర్, 4-ఎస్
8. రాజ్యాంగ పరిషత్లో మొత్తం సభ్యుల సంఖ్య?
ఎ) 289 బి) 489 సి) 389 డి) 589
9. కింది వాటిని జతపరచండి
జాబితా1 జాబితా2
1. రష్మీ అహ్మద్ కిద్వాయ్ పి. గనులు, విద్యుత్
2. ఎన్.వి.గాడ్గిల్ క్యూ. ప్రసార మంత్రిత్వశాఖ
3. షణ్ముగం శెట్టి ఆర్. పరిశ్రమ
4. శ్యాంప్రసాద్ ముఖర్జీ ఎస్. ఆర్థికం
ఎ) 1-పి, 2-క్యూ, 3-ఆర్, 4-ఎస్
బి) 1-క్యూ, 2-పి, 3-ఆర్, 4-ఎస్
సి) 1-ఆర్, 2-పి, 3-క్యూ, 4-ఎస్
డి) 1-క్యూ, 2-పి, 3-ఎస్, 4-ఆర్
10. మొదటి రౌండ్టేబుల్ సమావేశంలో పాల్గొన్న వారిని జతపరచండి?
సంస్థ/పార్టీ ప్రతినిధి
1. హిందూ మహాసభ పి. ఎ.జె.గిడ్నీ
2. బ్రిటీషు వ్యాపార వర్గం క్యూ. ఎం.ఆర్.జయకర్
3. లిబరల్ పార్టీ ఆర్. హ్యుబర్ వింబ్కార్
4. ఆంగ్లో ఇండియన్ ఎస్. బి.ఎస్.మూంజే
ఎ) 1-పి, 2-క్యూ, 3-ఆర్, 4-ఎస్
బి) 1-క్యూ, 2-పి, 3-ఆర్, 4-ఎస్
సి) 1-ఎస్, 2-ఆర్, 3-క్యూ, 4-పి
డి) 1-పి, 2-క్యూ, 3-ఎస్, 4-ఆర్
11. ఎవరి సూచన మేరకు గాంధీ దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన అనంతరం బ్రిటీషు ఇండియాలో ఒక సంవత్సరం పాటు పర్యటించాడు?
ఎ) వల్లభారుపటేల్ బి) రాజ్కుమార్ శుక్లా
సి) తిలక్ డి) గోపాలకృష్ణ గోఖలే
12. ఏ సంఘటన భారతదేశం మొత్తం భారీ స్వదేశీ ఉద్యమానికి దారితీసింది?
ఎ) ఖుదీరాంబోస్ ఉరితీత బి) తిలక్కు జైలుశిక్ష
సి) అరవిందఘోష్ ప్రవాసం డి) బెంగాల్ విభజన
13. ఎవరి సలహా మేరకు జాతీయ కాంగ్రెస్ సంస్థానాల విలీన వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదు?
ఎ) నెహ్రూ బి) పటేల్
సి) గాంధీ డి) బోస్
14. 1947 నాటికి భారతదేశంలోని సంస్థానాలు?
ఎ) 462 బి) 562 సి) 489 డి) 564
15. క్విట్ ఇండియా ఉద్యమానికి మరోపేరు?
ఎ) ఆగస్టు క్రాంతి బి) మహా విప్లవం
సి) ఇండియన్ రివోల్ట్ డి) ఏదీకాదు
16. క్విట్ ఇండియా ఉద్యమ రాణిగా ఎవరిని పిలిచే వారు?
ఎ) కస్తూరిబా బి) అరుణా అసఫ్ అలీ
సి) సుచేత కృపలానీ డి) సరోజినీ నాయుడు
17. సామ్రాజ్యవాద వ్యతిరేక ప్రజాసంఘటన అనే వ్యూహ పత్రాన్ని 1936లో ప్రచురించింది?
ఎ) పామేదత్, బ్రాడ్లీ
బి) రామ్మనోహర్ లోహియా
సి) జయప్రకాశ్ నారాయణ్ డి) స్ట్రాటో, డాంగే
18. ముస్లింలీగ్ ఏర్పాటులో ప్రధాన ఉద్దేశం?
ఎ) ముస్లింలకు ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్
బి) ఎన్నికలలో ప్రత్యేక నియోజకవర్గాలు
సి) మహ్మదీయులకు ప్రత్యేక రక్షణ డి) పైవన్నీ
19. లక్నో ఒప్పందం (1916) లోని అంశాలలో కింది వాటిలో సరైనది?
ఎ) ఒప్పందం ప్రకారం దేశంలో త్వరితగతిన స్వయం పాలన ప్రవేశపెట్టాలని డిమాండ్ చేసింది
బి) పంజాబ్, బెంగాల్తో సహా అన్ని రాష్ట్రాలలో మత ప్రాతిపదికన నియోజకవర్గాలు కావాలన్న లీగ్ డిమాండ్ను కాంగ్రెస్ అంగీకరించింది
సి) లక్నో- ఒప్పందం హిందూ ముస్లింల మధ్య సఖ్యతకు తోడ్పడింది డి) పైవన్నీ
20. 'మిగిలిన భారతదేశంతో సంబంధం లేకుండా స్వదేశీ సంస్థానాలు మనలేవు. సంస్థానాల భవితవ్యాన్ని నిర్ణయించే హక్కు ఆయా సంస్థానాల ప్రజలకే ఉంటుంది' అని పేర్కొన్నది?
ఎ) గాంధీ బి) నెహ్రూ
సి) అంబేద్కర్ డి) బోస్
21. కింది జాబితాలను జతపరచండి
జాబితా1 జాబితా 2
1. వలయ బద్ద విధానం పి. 1818-1857
2. అధీన సంబంధ నిరోధ విధానం
క్యూ.1757-1818
3. అధీన సంఘం ఆర్. 1857-1947
ఎ) 1-పి, 2-క్యూ, 3-ఆర్
బి) 1-క్యూ, 2-పి, 3-ఆర్
సి) 1-ఆర్, 2-క్యూ, 3-పి
డి) 1-క్యూ, 2-ఆర్, 3-పి
22. భారతదేశంలో బ్రిటీష్ సామ్రాజ్యాన్ని తలకిందులు చేసే ప్రయత్నం సఫలం కాకుండా చూడాలంటే, ఆంగ్లేయాధికారానికి లోబడిన సంస్థానమేది. భారత దేశంలో ఉండకూడదు అని వ్యాఖ్యానించింది?
ఎ) వెల్లస్లీ బి) లార్డ్ మింటో
సి) డల్హౌసీ డి) జార్జి బార్లో
23. మతపరమైన విభేదాలను సృష్టించి, తమ పరి పాలనను భారతదేశంలో కొనసాగించాలనే బ్రిటీష్ ప్రభుత్వ ధ్యేయం కింది దేనిలో కనిపిస్తుంది?
ఎ) కమ్యూనల్ అవార్డు బి) బెంగాల్ విభజన
సి) ఆగస్టు ఆఫర్ డి) క్రిప్స్ మిషన్
24. 'స్వరాజ్యం అనే చెట్టు మొదలుకు బహిష్కరణలు, స్వదేశీ ఉద్యమం కొమ్మలు లాంటివి' అని వ్యాఖ్యానించింది?
ఎ) తిలక్ బి) గోఖలే
సి) అరబిందో ఘోష్ డి) నౌరోజీ
25. 1918లో జరిగిన కాంగ్రెస్ ప్రత్యేక సమావేశానికి అధ్యక్షత వహించినవారు?
ఎ) మాలవ్య బి) హసన్ ఇమ్రాన్
సి) గోఖలే డి) హెన్రీ కాటన్
26. 'జోసెఫ్ మాజిని-బయోగ్రఫి అండ్ పాలిటిక్స్' గ్రంథ కర్త?
ఎ) శ్యాంజీకృష్ణవర్మ బి) బాలకృష్ణ చాపేకర్
సి) జరీంద్రకుమార్ డి) వి.డి.సావర్కర్
27. కింది వాటిని జతపరచండి
పత్రిక స్థాపకుడు
1. వందేమాతరం పి. కె.ఎన్.జోగ్లేకర్
2. కీర్తి క్యూ. తారకనాథ్ దాస్
3. సంథ్య ఆర్. సంతోష్సింగ్
4. క్రాంతి ఎస్. బ్రహ్మ బంధోపాధ్యాయ
5. ఫ్రీ హిందూస్థాన్ టి. మేడమ్ కామా
ఎ) 1-పి, 2-ఎస్, 3-ఆర్, 4-క్యూ, 5-టి
బి) 1-టి, 2-ఆర్, 3-ఎస్, 4-పి, 5-క్యూ
సి) 1-క్యూ, 2-ఆర్, 3-ఎస్, 4-పి, 5-టి
డి) 1-టి, 2-క్యూ, 3-ఎస్, 4-పి, 5-ఆర్
28. కాబూల్లో స్వతంత్ర భారత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది?
ఎ) వీరేంద్రఘోష్ బి) హేమ చంద్రదాస్
సి) రాజా మహేంద్ర ప్రతాప్ డి) అశ్ఫకుల్లాఖాన్
29. ఏ ప్రభుత్వ చట్టం ద్వారా బోర్డ్ ఆఫ్ కంట్రోల్, కోర్ట్్ ఆఫ్ డైరెక్టర్స్ను రద్దు చేశారు?
ఎ) 1813 బి) 1909 సి) 1935 డి) 1858
30. కింది వాటిని జతపరచండి
రచయిత రచన
1. లార్డ్ కర్జన్ పి. ప్రాబ్లమ్స్ ఆఫ్ ది ఈస్ట్
2. డాంగే క్యూ. గాంధీ వర్సెస్ లెనిన్
3. మాన్స్ట్రట్ ఎల్ఫిన్స్టోన్ ఆర్. హిస్టరీ ఆఫ్ ఇండియా
4. తారాశంకర్ బందోపాధ్యాయ ఎస్. గణదేవత
5. సి.వి.రామన్ పిళ్ళై టి. మార్తాండ వర్మ
ఎ) 1-పి, 2-క్యూ, 3-ఆర్, 4-ఎస్, 5-టి
బి) 1-పి, 2-క్యూ, 3-ఎస్, 4-ఆర్, 5-టి
సి) 1-క్యూ, 2-పి, 3-ఆర్, 4-ఎస్, 5-టి
డి) 1-క్యూ, 2-పి, 3-టి, 4-ఆర్, 5-ఎస్
31. భారత జాతీయ కాంగ్రెస్లో సభ్యత్వానికి కావాల్సిన అర్హత వయస్సు?
ఎ) 19 బి) 18 సి) 21 డి) 16
32. అస్సాం కేసరి అని ఎవరిని పిలిచేవారు?
ఎ) అంబికా గిరిరారు చౌదరి బి) జొనాథన్ సంగ్మా
సి) ప్రేమ్చంద్ బారువా డి) అజిత్రారు
33. భారత ప్రభుత్వ చట్టం, 1935 ప్రకారం ఓటు హక్కుకు ప్రధాన అర్హత?
ఎ) వివాహం అయి ఉండడం
బి) ఆస్తి కలిగి ఉండడం
సి) విద్య కలిగి ఉండడం
డి) రాజకీయ వారసత్వం
35. భారతదేశపు చివరి బ్రిటీష్ గవర్నర్ జనరల్ మౌంట్ బాటెన్కు సెక్రటరీగా పనిచేసింది?
ఎ) ఇసేమే బి) ఎల్ఫిన్స్టోన్
సి) బ్రూస్ఫీల్డ్ డి) ఆండ్రూస్
34. భారతదేశపు స్టాలిన్ గ్రాడ్ ఆఫ్ ఇండియాగా ఏ నగరాన్ని పిలిచారు?
ఎ) లక్నో బి) కోల్కతా
సి) అహ్మదాబాద్ డి) బొంబాయి
36. భారతప్రభుత్వ చట్టం 1935ను రూపొందించం డంలో ముఖ్యపాత్ర పోషించింది?
ఎ) వెడర్బర్న్ బి) సర్మౌరీస్ మేయర్
సి) జేమ్స్ చార్లెస్ డి) ఫ్రావిన్స్ బెకహేం
37. రాజ్యాంగ ముసాయిదాను తయారు చేయడానికి రాజ్యాంగ సభ నిర్వహించిన సమావేశాలు?
ఎ) 16 బి) 14 సి) 10 డి) 11
38. భారత రాజ్యాంగ రూపకల్పన కోసం చేసిన వ్యయం?
ఎ) 56 లక్షలు బి) 64 లక్షలు
సి) 6.4 కోట్లు డి) 5.8 కోట్లు
39. భారత్, పాక్ విభజన సమయంలో మూడవ శక్తిగా ఆవిర్భవించడానికి ప్రయత్నించిన నవాబు?
ఎ) భోపాల్ బి) హైదరాబాద్
సి) జునాగఢ్ డి) అవధ్
40. కింది వాటిని జతపరచండి
జాబితా 1 జాబితా 2
1. రాడ్క్లిఫ్ అవార్డు పి. 1956
2. హిందూ వారసత్వ చట్టం క్యూ. 1955
3. హిందూ వివాహ చట్టం ఆర్.1947 ఆగస్టు 17
4. ఉప్పు సత్యాగ్రహ ఉద్యమ నాయకుడు
ఎస్. డిక్టేటర్
ఎ) 1-పి, 2-క్యూ, 3-ఆర్, 4-ఎస్
బి) 1-క్యూ, 2-ఆర్, 3-ఎస్, 4-పి
సి) 1-ఆర్, 2-పి, 3-క్యూ, 4-ఎస్
డి) 1-ఆర్, 2-ఎస్, 3-క్యూ, 4-పి
సమాధానాలు
1.బి 2.ఎ 3.బి 4.డి 5.ఎ
6.సి 7.బి 8.సి 9.డి 10.సి
11.డి 12.డి 13.బి 14.బి 15.ఎ
16.బి 17.ఎ 18.డి 19.డి 20.బి
21.బి 22.బి 23.ఎ 24.డి 25.బి
26.సి 27.బి 28.ఎ 29.సి 30.డి
31.ఎ 32.బి 33.ఎ 34.బి 35.సి
36.ఎ 37.బి 38.డి 39.బి 40.ఎ
పి. ఆంజనేయులు (ఎం.ఎ.హిస్టరీ)
వనపర్తి జిల్లా
ఫోన్: 9701623874