1. సైనిక విజయాలలో శివాజీతో పోల్చదగిన ఘనత కల్గిన పీష్వా, పీష్వాలలో అతి గొప్పవాడు ఎవరు?
ఎ) మొదటి బాజీరావు బి) బాలాజీ బాజీరావు
సి) బాలాజీ విశ్వనాథ్ డి) రఘోబా
2. ప్లాసీ అనే గ్రామం బెంగాల్లో ఏ జిల్లాలో కలదు?
ఎ) నందిగ్రామ్ బి) డార్జిలింగ్
సి) మేదీనిపూర్ డి) నదియా
3. మైసూర్ ప్యాలెస్ వద్ద శ్రీరంగనాథ దేవాలయంను నిర్మించింది ఎవరు?
ఎ) దేవరాజ్ బి) టిప్పుసుల్తాన్
సి) హైదరాలీ డి) నంద్యరాజ్
4. దిలీప్సింగ్ సంరక్షకురాలు ఎవరు?
ఎ) రాణి కమల బి) రాణి సుస్మిత
సి) రాణి జిందాన్ డి) రాణి పద్మిని
5. అవద్ చివరి పాలకుడైన వాజీత్ అలీషా తప్పుడు పాలన చేస్తున్నాడని డల్హౌసీ అవద్ రాజ్యాన్ని ఎప్పుడు ఆక్రమించాడు?
ఎ) 1854 బి) 1856 సి) 1855 డి) 1858
6. రాజారామ్మోహన్రారు అలెగ్జాండర్ డఫ్, డేవిడ్ హ్యూరేల సహాయంతో 1825లో బెంగాల్లో ఏర్పాటు చేసిన ఆంగ్ల పాఠశాల ఏది?
ఎ) వేదాంత కళాశాల బి) బెంగాల్ కళాశాల
సి) హిందూ కళాశాల డి) బెథూన్ కళాశాల
7. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఫిలప్ డ్రింక్ వాటర్ సహాయం తో కలకత్తాలో బాలికల పాఠశాల ఎప్పుడు స్థాపించారు?
ఎ) 1847 బి) 1844 సి) 1849 డి) 1852
8. అనిబిసెంట్ దివ్యజ్ఞాన సమాజ అధ్యక్షురాలిగా ఎప్పుడు ఎన్నికయ్యారు?
ఎ) 1906 బి) 1907 సి) 1909 డి) 1904
9. ఈ కింది వాటిలో సరైన జతను గుర్తించండి?
ఎ) సయ్యద్ అహ్మద్ఖాన్ - తహ్రీక్-ఇ-ఆహ్లక్
బి) బాలశాస్త్రి జంబేకర్ - దర్పణ్
సి) బంకించంద్ర చటర్జీ - బంగదర్శన్
డి) పైవన్నీ సరైనవే
10. బార్డ్లీ ఉద్యమానికి కున్వర్ జీ మెహతా, కళ్యాణ్జీ మెహతా తర్వాత నాయకత్వం వహించింది ఎవరు?
ఎ) వల్లభారుపటేల్ బి) గాంధీ
సి) మోహన్లాల్ పాండ్య డి) ప్రపుల్లాఖాన్
11. కాన్పూర్ తిరుగుబాటును అణచివేయడంతో నానాసాహెబ్ ఎక్కడకు పారిపోయెను?
ఎ) బర్మా బి) టిబెట్
సి) నేపాల్ డి) శ్రీలంక
12. ఇండియన్ కౌన్సిల్కు అధ్యక్షుడిగా ఎవరు ఉంటారు?
ఎ) బ్రిటీష్ సెక్రటరీ ఆఫ్ స్టేట్స్
బి) బ్రిటీష్ పార్లమెంటేరియన్
సి) బ్రిటీష్ రాణి డి) బ్రిటీష్ వైశ్రాయి
13. ఎస్.ఎన్.బెనర్జీ, ఆనంద్మోహన్ బోస్ కలకత్తాలో 1876లో ఏర్పాటు చేసిన సంస్థ ఏది?
ఎ) బాంబే అసోసియేషన్
బి) ఇండియన్ అసోసియేషన్
సి) ఇండియన్ సొసైటీ
డి) ఈస్ట్ ఇండియా అసోసియేషన్
14. ఈ కింది వారిలో తిలక్ మరాఠా పత్రికకు సంపాదకుడు ఎవరు?
ఎ) సుశీల్ కుమార్ ఘోష్
బి) భరీంద్ర కుమార్ ఘోష్
సి) ఎన్.ఎస్.గంగూలీ డి) ఎన్.సి.కేల్కర్
15. మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ మక్కాలో ఎప్పుడు జన్మించారు?
ఎ) 1887 నవంబర్ 11 బి) 1888 నవంబర్ 11
సి) 1886 నవంబర్ 10 డి) 1887 నవంబర్ 09
16. పంజాబీ, దిప్యూపిల్ పత్రికలు ఎవరికి సంబంధించి నవి?
ఎ) గోఖలే బి) అనిబిసెంట్
సి) తిలక్ డి) లాలాలజపతిరారు
17. శుద్ది ఉద్యమాన్ని పంజాబ్ లాహోర్లో వ్యాప్తి చేసింది ఎవరు?
ఎ) రామకృష్ణ పరమహంస బి) లాలాలజపతిరారు
సి) మదన్మోహన్ మాలవ్య డి) దయానంద సరస్వతి
18. వివేకానంద సోదరుడైన భూపేంద్రదత్త బెంగాల్లో స్థాపించిన పత్రిక ఏది?
ఎ) యుగాంతర్ బి) సంధ్య
సి) భవానీమందిర్ డి) అమృత్బజార్
19. అభినవ్ భారత్ సొసైటీని స్థాపించింది ఎవరు?
ఎ) శ్యాంజీ కృష్ణ వర్మ బి) మదన్లాల్ డింగ్రా
సి) లాలాహరదయాళ్ డి) వి.డి.సావర్కర్
20. 1908 ప్రపుల్లాచాకీ, ఖుదీరాంబోస్ ఎవరిని చంపడానికి విఫలయత్నం చేశారు?
ఎ) జాక్సన్ బి) శాండర్స్
సి) కింగ్స్ పోర్డ్ డి) స్టీఫెన్సన్
21. 1911-24 సంవత్సరాల మధ్య కాలంలో వి.డి. సావర్కర్ ఏ జైలులో నిర్భంధించబడెను?
ఎ) పూణే బి) అండమాన్
సి) మాండలే డి) బెంగాల్
22. నెహ్రూ అధ్యక్షుడిగా ప్లానింగ్ కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారు?
ఎ) 1936 బి) 1937 సి) 1938 డి) 1939
23. కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ మొదటి కార్యదర్శి ఎవరు?
ఎ) రామ్మనోహర్ లోహియా
బి) జయప్రకాశ్ నారాయణ
సి) మినుమసానీ డి) ఆచార్య నరేంద్రదేవ్
24. చౌరిచౌర సంఘటనతో సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆపివేస్తున్నానని గాంధీజీ ఎప్పుడు ప్రకటించాడు?
ఎ) 1922 ఫిబ్రవరి 10 బి) 1921 ఫిబ్రవరి 11
సి) 1922 ఫిబ్రవరి 11 డి) 1921 ఫిబ్రవరి 14
25. స్వయం పరిపాలన, కేంద్రీకృత ప్రభుత్వం, జాయింట్ ఎలక్టోరేట్, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు వంటి నెహ్రూ రిపోర్ట్లోని అంశాలను 1928లో ఏ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో చర్చించారు?
ఎ) కలకత్తా బి) లాహోర్
సి) కరాచీ డి) కాన్పూర్
26. కల్యాణ్జీ, మెహతా, కున్వర్ జీ మెహతా ఎందులో సభ్యులు?
ఎ) అభినవ్ భారత్ సొసైటీ
బి) పట్టీదార్ యువక్ మండలి
సి) ఇండియన్ అసోసియేషన్
డి) భారత్మాత అసోసియేషన్
27. శాసనోల్లంఘన ఉద్యమ కాలంలో మణిపూర్లో బ్రిటీష్ శాసనాలను ఉల్లఘించింది ఎవరు?
ఎ) రాజగోపాలచారి బి) రాణి గైడిన్లు
సి) కేలప్పన్ డి) జయకర్
28. 1937 ఎన్నికల్లో ఏ రాష్ట్రాలలో కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఏర్పడ్డాయి?
ఎ) అస్సాం, పంజాబ్ బి) సింధూ, బెంగాల్
సి) సింధు, పంజాబ్ డి) పంజాబ్, బెంగాల్
29. జపాన్ రంగూన్ను ఎప్పుడు ఆక్రమించింది?
ఎ) 1942 బి) 1944 సి) 1946 డి) 1937
30. సిమ్లా సమావేశంలో ముస్లింలు కేవలం ముస్లీంలీగ్ పార్టీ నుంచి ఎన్నిక కావాలని పట్టుబట్టింది ఎవరు?
ఎ) మహ్మద్ షఫీ బి) జిన్నా
సి) ఆగాఖాన్ డి) అబుల్ కలాం ఆజాద్
31. ఫ్రెంచ్ ప్రభుత్వం పాండిచ్చేరిని భారత్కు ఎప్పుడు అప్పగించింది?
ఎ) 1964 బి) 1951 సి) 1954 డి) 1962
32. రాయల్ ఇండియన్ నేవి ఎవరి పిలుపు మేరకు తిరుగుబాటును ఆపివేసింది?
ఎ) వల్లభారుపటేల్ బి) జవహర్లాల్ నెహ్రూ
సి) మౌలానా అబుల్ కలాం ఆజాద్ డి) గాంధీజీ
33. 1833 చట్టం ప్రకారం భారతదేశం మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవరు?
ఎ) వారన్హేస్టింగ్ బి) విలియం బెంటింగ్
సి) లార్డ్ కానింగ్ డి) కారన్ వాలీస్
34. శిస్తు వసూలు కోసం 'రిజాఖాన్' అనే వ్యక్తిని బెంగాల్ అంతటా నియమించింది ఎవరు?
ఎ) రాబర్ట్ క్లైవ్ బి) వారన్హేస్టింగ్స్
సి) వాన్ సిట్టార్ డి) లిన్లిత్గో
35. కారన్వాలీస్ కలకత్తా, ఢాకా, పాట్నా, ముర్షిదాబాద్ల లో ఏర్పాటు చేసిన న్యాయస్థానాలు ఏవి?
ఎ) సెషన్ న్యాయస్థానాలు
బి) జిల్లా న్యాయస్థానాలు
సి) మున్సిఫ్ న్యాయ కోర్ట్లు
డి) సర్క్యూట్ న్యాయస్థానాలు
36. నాన్ ఇంటర్నేషనల్ విధానాన్ని ఖచ్చితంగా పాటించిన గవర్నర్ జనరల్ ఎవరు?
ఎ) లార్డ్ వెల్లస్లీ బి) జార్జి బార్లో
సి) సర్ జాన్ షోర్ డి) కారన్ వాలీస్
37. వెండి రూపాయి నాణెం చెలామణిలోకి తీసుకొచ్చిన భారత గవర్నర్ జనరల్ ఎవరు?
ఎ) విలియం బెంటింక్ బి) వారన్ హేస్టింగ్స్
సి) కారన్ వాలీస్ డి) లార్డ్ కానింగ్
38. గోండులను అణచివేసిన భారత గవర్నర్ జనరల్ ఎవరు?
ఎ) డల్హౌసీ బి) కానింగ్
సి) మొదటి హర్డింజ్ డి) ఎలెన్బరో
39. కుల వివక్షత నిర్మూలన చట్టంను డల్హౌసీ ఎప్పుడు ప్రవేశపెట్టారు?
ఎ) 1849 బి) 1850 సి) 1852 డి) 1848
40. లార్డ్ మేయో కాలంలో ఎప్పుడు ఎర్ర సముద్రం కేబుల్లింక్, లండన్ బాంబేల మధ్య నిర్మితమైంది?
ఎ) 1872 బి) 1871 సి) 1870 డి) 1874
41. 1925లో హెగ్డెవార్ నాగ్పూర్లో ఆర్ఎస్ఎస్ స్థాపించినపుడు గవర్నర్ జనరల్ ఎవరు?
ఎ) లార్డ్ రీడింగ్ బి) డిఫిన్
సి) వెల్లింగ్టన్ డి) లిన్లిత్గో
42. రాజగోపాలచారి గవర్నర్ జనరల్గా పనిచేసిన కాలం ఏది?
ఎ) 1948 ఏప్రిల్ - 1950 ఏప్రిల్
బి) 1948 ఆగస్టు- 1950 జవనరి
సి) 1948 ఆగస్టు - 1956 జవనరి
డి) 1948 ఆగస్టు - 1952 జనవరి
43. ఆంధ్ర ప్రాంతంలో జరిగిన ఏకైక అఖిల భారత కాంగ్రెస్ సమావేశమైన కాకినాడ సమావేశం 1923లో ఎవరి అధ్యక్షతన జరిగింది?
ఎ) భూపేంద్రనాథ్ బోస్ బి) మహ్మద్ అలీ
సి) ఎం.ఎ. అన్సారీ డి) రాస్ బీహారీ బోస్
44. పాఠశాల విద్యను, ఉన్నత విద్యను స్వయం ప్రతిపత్తి గల బోర్డ్లు నిర్వహించాలని సిఫారసు చేసిన కమిషన్ ఏది?
ఎ) హర్టాగ్ కమిషన్ బి) హంటర్ కమిషన్
సి) శాడ్లర్ కమిషన్ డి) ఉడ్స్ డిస్పాచ్ కమిషన్
45. గాంధీజీ సూచించిన అంశాలను ముఖ్యంగా అనియత విద్యా విధానం వంటి అంశాలను అధ్యయనం చేయుటకు 1949లో కాంగ్రెస్ పార్టీ నియమించిన కమిటీ ఏది?
ఎ) అబుల్ కలాం ఆజాద్ కమిటీ
బి) రాధాకృష్ణన్ కమిటీ
సి) జాకీర్ హుస్సేన్ కమిటీ
డి) అబిద్ హుస్సేన్ కమిటీ
46. ఈ కింది వాటిలో సరైనది ఏది?
ఎ) సుదారఖ్ పత్రిక - గోఖలే
బి) ఈస్ట్ ఇండియా పత్రిక-హెన్రీ విలియన్ డిరాజియో
సి) సులభ్ సమాచార్ పత్రిక - కేశవ చంద్రసేన్
డి) పైవన్నీ సరైనవే
47. ఏ మొగల్ చక్రవర్తి సతీసహగమనాన్ని నిషేధించారు?
ఎ) హుమాయున్ బి) ఔరంగజేబు
సి) అక్బర్ డి) జహంగీర్
48. ఎవరి దాడులను అంతం చేయుటకు చైనా రాజు షి-హుయాంగ్-తి 'గ్రేట్ చైనా వాల్'ను నిర్మించెను?
ఎ) పార్థియన్ బి) సిథియన్
సి) కుషాణులు డి) గుప్తులు
49. పెషావర్లో పెద్ద బౌద్ధ విగ్రహాన్ని నిర్మించిన రాజు ఎవరు?
ఎ) కనిష్కుడు బి) అశోకుడు
సి) ధననందుడు డి) గౌతముడు
50. ఈ కింది వారిలో 'ఎపిక్యూరియన్ ఆఫ్ ది ఈస్ట్' అని ఎవరిని అంటారు?
ఎ) మధ్వాచార్యులు బి) వల్లభాచార్యులు
సి) రామానుజాచార్యులు డి) శంకరాచార్యులు
సమాధానాలు
1.ఎ 2.డి 3.బి 4.డి 5.బి
6.ఎ 7.సి 8.బి 9.డి 10.ఎ
11.సి 12.ఎ 13.బి 14.డి 15.బి
16.డి 17.బి 18.ఎ 19.డి 20.సి
21.బి 22.సి 23.డి 24.సి 25.ఎ
26.బి 27.బి 28.డి 29.ఎ 30.బి
31.సి 32.ఎ 33.బి 34.ఎ 35.డి
36.సి 37.ఎ 38.సి 39.బి 40.సి
41.ఎ 42.బి 43.బి 44.సి 45.సి
46.డి 47.సి 48.బి 49.ఎ 50.బి
- షేక్ సయ్యద్ మియా
ఉస్మానియా విశ్వవిద్యాలయం
ఫోన్: 9652748580
Authorization