1. క్రీ.శ 1607లో జరిగిన 'బైరోవాల్' యుద్ధం ఎవరెవరికి మధ్య జరిగింది?
ఎ. జహంగీర్, గురు అర్జున్ దేవ్
బి. జహంగీర్, రాణా అమర్ సింగ్
సి. జహంగీర్ ఖుస్రో
డి. జహంగీర్, ఖాన్ జహన్ లోఢి
2. మున్సబ్దారీ విధానం మూలాలు ఎవరి కాలం నుంచి కనిపిస్తున్నాయి?
ఎ. చెంగీజ్ఖాన్ బి. షేర్షా
సి. అల్లావుద్దీన్ ఖిల్జీ డి. తైమూర్
3. ఖుస్రూ ఎవరి దగ్గర బందీగా వున్నప్పుడు మరణించారు?
ఎ. నూర్జహాన్ బి. ఖుర్రం
సి. దారాఘకోవ్ డి. జహంగీర్
4. 'ఆల్తామ్ఘా' గ్రాంటును ఎక్కువగా ప్రధానం చేసిన మొగల్ చక్రవర్తి?
ఎ. అక్బర్ బి. షాజహాన్
సి. ఔరంగజేబు డి. జహంగీర్
5. షాజహాన్ ఏ సంవత్సరంలో ఔరంగజేబును మొదటి సారిగా దక్కన్ గవర్నర్గా నియమించారు?
ఎ. 1652 బి.1631 సి.1639 డి.1638
6. అంజమాన్(అర్జమన్)భానుబేగం ఏ పట్టణంలో మరణించెను?
ఎ. లాహౌర్ బి. ఔరంగాబాద్
సి. ఆగ్రా డి. బుర్హాన్పూర్
7. ఔరంగజేబు కాలం నాటి సాహిత్యానికి సంబంధించి సరైనది?
ఎ. ముంతకాబ్-ఉల్-లుబాబ్- కాఫీఖాన్
బి. నిష్కా-ఇ- దిల్ఖుష-భీంసేన్
సి. మసీర్-ఇ-అలంగీర్- మహ్మద్ సాకీ
డి. పైవన్నీ సరైనవే
8. సంగోలా ఒప్పందంనకు సంబంధించి సరైనది ఏది?
ఎ. ఇది 1750లో జరిగింది
బి. ఇది ముఠా సమాఖ్యకు సంబంధించింది
సి. నిజమైన అధికారం పీష్వాకు సంక్రమించింది
డి. పైవన్నీ సరైనవే
9. పీష్వాల పరిపాలనా విధానంలో లెక్కలు లేదా అకౌంటింగ్ విభాగాన్ని ఏమని వ్యవహరించేవారు?
ఎ. ఎల్ బెరీజ్ దఫ్తార్ బి. ఫౌజ్దార్
సి. దు అస్పా సి డి. మకజమ్ దఫ్తార్
10. ఈ కింది వాటిలో అక్బర్ జారీ చేసిన చతురస్ర రూపాయి ఏది?
ఎ. పుల్పియా బి. జలలి సి.శుష్టని డి. డం
11. మధుర పరిసరాలలో నివసించే జాటులు ఎవరి నాయ కత్వంలో మొగలులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు?
ఎ. చురమాన్ బి. రాజారాం
సి. గోకుల్ డి. సూరజ్ మల్
12. వాస్కోడిగామాకు భారతదేశానికి సముద్ర మార్గం కనుగొనుటలో సహాయపడిన నావికుడు ఎవరు?
ఎ. అబ్దుల్ కరీం బి. అబ్దుల్ మాజిద్
సి. అబ్దుల్ సమద్ డి. ఎస్టాడో
13. 'పుదుచ్చేరి సంధి'' ఎప్పుడు జరిగింది?
ఎ.1755 బి.1765 సి.1753 డి.1764
14. పోర్చుగీసులు భారదేశంలో ప్రవేశించే సమయానికి ఢిల్లీని ఎవరు పాలిస్తున్నారు?
ఎ. బాబర్ బి. అక్బర్
సి. సికిందర్ లోఢి డి. ఇబ్రహీం లోఢి
15. సిక్కులకు సంబంధించిన 'హర్మిందర్' దేవాలయం ఎక్కడ ఉంది?
ఎ. తల్వండి బి. అమృత్ సర్
సి. జలంధర్ డి. రావల్పిండి
16. మిలస్ పరిపాలనను పర్యవేక్షించిన 'గురుమఠ' ఈ కింది వాటిలో ఏ బాధ్యతను నిర్వర్తించలేదు?
ఎ. ఆర్థిక బి. న్యాయ
సి. రాజకీయ డి. లేఖన
17. ఈ కింది వాటిలో ఫ్రెంచ్ స్థావరం కానిదేది?
ఎ. కరైకల్ బి. యానం
సి. బాలాసోర్ డి. చంద్రనాగోర్
18. ఏ నవాబు కాలం వరకు బ్రిటీష్ వారు తమ ఫ్యాక్టరీల చుట్టూ కోటలు నిర్మించుకోలేక పోయారు?
ఎ. ముర్షిద్ కులీఖాన్ బి. ఆలీవర్థీఖాన్
సి. మీర్ ఖసీం డి. ఘజాఉద్దీన్
19. సెప్టెంబర్ 1708న ఏ పట్టణంలో హిందువులు, జెసూట్ల మధ్య మతకలహాలు జరిగాయి?
ఎ. పాండిచ్చేరీ బి. గోవా
సి. సూరత్ డి. కోల్కత్తా
20. ప్రజోపయోగ పనుల శాఖను సైనిక విభాగం నుంచి వేరుచేసి ప్రత్యేక శాఖగా స్థాపించింది ఎవరు?
ఎ. రిప్పన్ బి. డల్హౌసి
సి. లిట్టన్ డి. విలియం బెంటింక్
21. స్త్రీ విద్య వెనుకబాటు తనానికి గల కారణాలను విచారించేందుకు '' శ్రీభక్త వత్సలం ఆధ్వర్యంలో కమిటీ ఎప్పుడు ఏర్పాటైంది?
ఎ. 1967 బి.1963
సి.1965 డి.1969
22. 1824లో బారక్పూర్ సైనికులు సముద్ర మార్గం ద్వారా ప్రయాణించడానికి నిరాకరించటంతో రద్దు చేసిన రెజిమెంట్ ఏది?
ఎ. 47వ రెజిమెంట్ బి. 44వ రెజిమెంట్
సి. 34వ రెజిమెంట్ డి. 36వ రెజిమెంట్
23. సద్రుద్దీన్ అనే రైతు ఎక్కడ జరిగిన తిరుగుబాటుకు నాయకత్వం వహించెను?
ఎ. ఫైజాబాద్ బి. మేవాట్
సి. పానిపట్టు డి. గ్వాలియర్
24. ఆంగ్లేయులు నార్మన్ స్కూల్ను బెంగళూర్లో ఎప్పుడు స్థాపించారు?
ఎ.1855 బి.1865 సి.1875 డి.1852
25. నాయకులు వైఖరులలో భేదాలే 1857 తిరుగుబాటు విఫలమవడానికి కారణాలయ్యాయని వాఖ్యానించింది ఎవరు?
ఎ. స్వామివివేకానంద బి. టి.ఆర్.హోమ్స్
సి. జిబి, మాలెసన్ డి. వి.డి సావర్కర్
26. నానాసాహెబ్ తన పెన్షన్ సమస్యను పరిష్కరించుటకై ఎవరిని ఇంగ్లాండ్కు పంపెను?
ఎ.బ్రిజిస్ఖాదిర్
బి. రామ చంద్రపాండురంగ
సి. మున్షీ అజీముల్లా డి. హజి షరియతుల్ల
27. పశ్చిమ భారత సాంస్కృతిక పునరుజ్జీవనానికి ఆధ్యునిగా ఎవరిని పేర్కొంటారు?
ఎ. మహాదేవ గోవింద రనడే బి. లాల లజపతిరారు
సి. బాలగంగాధర్ తిలక్ డి. అబ్దుల్ గఫార్ ఖాన్
28. ఈ కింది వారిలో' బ్రహ్మసభ'ను స్థాపించింది ఎవరు?
ఎ. దేవేంద్రనాథ్ ఠాగూర్
బి. రాజారామ్మోహన్రారు
సి. విలియం బెంటింక్ డి. కేశవ చంద్రసేన్
29. 'నవ విధానం'' అని దేనిని పిలిచెడి వారు?
ఎ. ఆర్యసమాజం
బి. భారత బ్రహ్మ సమాజం
సి. సంగత్ సభ డి. సశ్య భారత్
30. 'నధ్వా-ఉల్-ఉలేమా'' ఉద్యమ ప్రారంభకులు ఎవరు?
ఎ. మౌలానా షిబ్లి బి. మౌల్వి అబ్దుల్లా
సి. మెహ్మద్ఖాసీం డి.హసన్ఇమాం
31. ''విడోస్ హోమ్ అసోసియేషన్'ను స్థాపించింది ఎవరు?
ఎ. దండో కేశవ్ కార్వే
బి. విష్ణు శాస్త్రీ , జోతిభాపూలే
సి. రనాడే, కార్వే
డి. రనడే, విష్ణుశాస్త్రీ
32. జ్యోతిబాపూలే ఏ సంవత్సరంలో జన్మించెను?
ఎ. 1828 బి.1826 సి.1838 డి.1832
33. సిక్కు సంస్కరణ ఉద్యమాలకు సంబంధించి సరైనది ఏది?
ఎ. నామ్ధార్ ఉద్యమం- భగవత్ జవహర్ మల్
బి. నిరంకారి ఉద్యమం- బాబా దయాళ్ దాస్
సి. సింగ్సభ ఉద్యమం- 1874వ సవంత్సరం
డి. పైవన్నీ సరైనవే
34. ఈ కింది వారిలో 'గోరక్షణ సంఘాన్ని' స్థాపించింది ఎవరు?
ఎ. బ్రహ్మసమాజం బి. ఆర్యసమాజం
సి. ప్రార్థనా సమాజం డి. దేవ సమాజం
35. మేడమ్ బ్లావట్ స్కీ, కల్నల్ ఆల్కోట్లు భారత దేశాన్ని ఎప్పుడు సందర్శించారు?
ఎ. 1879 బి.1875
సి.1862 డి.1888
సమాధానాలు
1)సి 2)ఎ 3)బి 4)డి 5)బి
6)డి 7)డి 8)డి 9)ఎ 10)బి
11)సి 12)బి 13)ఎ 14)సి 15)బి
16)ఎ 17)సి 18)బి 19)ఎ 20)బి
21)సి 22)ఎ 23)బి 24)ఎ 25)ఎ
26)సి 27)ఎ 28)బి 29)బి 30)ఎ
31)సి 32)ఎ 33)డి 34)బి 35)ఎ
- షేక్ సయ్యద్ మియా
ఉస్మానియా విశ్వవిద్యాలయం
ఫోన్: 9652748580
Authorization