1. ప్రార్థనా సమాజాన్ని ఎవరు ప్రారంభించారు?
ఎ) దయానంద సరస్వతి బి) ఆత్మారాం పాండురంగ
సి) దేవేంద్రనాథ్ ఠాగూర్ డి) రాజారామ్మోహన్రారు
2. ఈ కింది వాటిలో దివ్యజ్ఞాన సమాజం ముఖ్య లక్ష్యం?
ఎ) విశ్వమానవ సౌభ్రాతృత్వాలను పెంపొందించడం
బి) ప్రాచీన మతతత్వాలను అధ్యయనాలను పెంపొం దించడం
సి) ధార్మిక ధర్మాలను శాస్త్రీయంగా పరిశీలించడం
డి) పైవన్నీ సరైనవే
3. 1884లో అగార్కరే నెలకొల్పిన 'దక్కన్ విద్యాసమాజ' స్థాపనకు ప్రేరణ ఎవరు?
ఎ) ఎం.జి.రనడే బి) జ్యోతిబాపూలే
సి) తులసీరాం డి) అనిబిసెంట్
4. ఫజారి ఉద్యమం ఎక్కడ ప్రారంభమైంది?
ఎ) ఉత్తరప్రదేశ్ బి) బొంబాయి
సి) హైదరాబాద్ డి) బెంగాల్
5. వారన్హేస్టింగ్ కాలంలో జరిగిన ముఖ్య సంఘటనను గుర్తించండి?
ఎ) మొదటి మరాఠా యుద్ధం బి) రోహిల్లా యుద్ధం
సి) రెండవ మైసూర్ యుద్ధం డి) పైవన్నీ సరైనవే
6. ఏ బ్రిటీష్ గవర్నర్ జనరల్ కాలంలో పూనాలో మహిళా విశ్వవిద్యాలయం స్థాపన జరిగింది?
ఎ) లార్డ్ డిఫిన్ బి) ఛేమ్స్ఫర్డ్
సి) లార్డ్ రీడింగ్ డి) ఇర్విన్
7. ఈ కింది వాటిలో గిరిజన ఉద్యమాలకు సంబంధించి సరైనది ఏది?
ఎ) ఛుయర్లు - బెంగాల్
బి) ఒరయాన్లు - చోటానాగపూర్
సి) నాయర్థ్లు - గుజరాత్ డి) పైవన్నీ సరైనవే
8. సిపాయిల తిరుగుబాటు విఫలం కావడానికి గల కారణం?
ఎ) ఉద్యమం దేశవ్యాప్తం కాలేదు
బి) కేంద్రీకృత నాయకత్వం కొరవడింది
సి) స్వదేశీ రాజులు ఆంగ్లేయుల పట్ల విశ్వాసంగా ఉండిపోవడం
డి) పైవన్నీ సరైనవే
9. 'ఆజాద్' పత్రిక ఎక్కడ నుంచి వెలువడింది?
ఎ) ఉత్తరప్రదేశ్ బి) బెంగాల్
సి) మద్రాసు డి) ముంబాయి
10. 'ఆర్య సమాజం' గ్రంథకర్త ఎవరు?
ఎ) దయానంద సరస్వతి బి) లాలాలజపతిరారు
సి) బిపిన్ చంద్రపాల్ డి) బాల గంగాధర్ తిలక్
11. 'కీర్తీ' విప్లవ పత్రికను పంజాబ్లో స్థాపించింది ఎవరు?
ఎ) తారకనాథ్ దాస్ బి) శ్యాంజీ కృష్ణవర్మ
సి) సంతోష్ సింగ్ డి) కె.ఎన్.జోగ్లేకర్
12. ఈ కింది వాటిలో సరైనది ఏది?
ఎ) జోహ్రత్ సార్వజనిక్ సభ - రాస్ బిహారీ ఘోష్
బి) ప్రజాపార్టీ - అక్రంఖాన్
సి) కామర్స్ అండ్ ఇండిస్టీ - జి.డి.బిర్లా, ఠాకూర్ దాస్
డి) పైవన్నీ సరైనవే
13. ఏ సంవత్సరం నుంచి ప్రతీ సెప్టెంబర్ 1న అఖిల భారత కిసాన్ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగు తుంది?
ఎ) 1932 బి) 1934
సి) 1936 డి) 1931
14. మద్రాస్లో మొదటిసారిగా 'స్వపరిపాలనోద్యమం' ను చేపట్టింది ఎవరు?
ఎ) అనిబిసెంట్ బి) బి.పి.వాడియా
సి) అరుండేల్ డి) పైవారందరూ
15. జలియన్వాలాభాగ్ దురంతంపై కాంగ్రెస్ వేసిన విచారణ సంఘంలోని సభ్యులు ఎవరు?
ఎ) మోతీలాల్ నెహ్రూ బి) అబ్బాస్ త్యాబ్జీ
సి) చిత్తరంజన్ దాస్ డి) పైవారందరూ
16. ఫెడరల్ అసెంబ్లీకి స్వదేశీ సంస్థానాధీశుల చేత ఎంపిక చేసిన వారి సంఖ్య?
ఎ) 250 బి) 375 సి) 125 డి) 99
17. బ్రిటీష్ ప్రభుత్వం 1935 భారత ప్రభుత్వ చట్టంను ప్రవేశపెట్టుటకు ప్రభావితం చేసిన సంఘటన ఏది?
ఎ) నెహ్రూ నివేదిక - 1928
బి) కమ్యూనల్ అవార్డ్ - 1932
సి) శాసనోల్లంఘన ఉద్యమం డి) పైవన్నీ
18. 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం రాష్ట్ర శాసన సభ ఎన్నికలలో పాల్గొను సభ్యుల వయసు అర్హత ఎంత?
ఎ) 30 సం||లు బి) 35 సం||లు
సి) 25 సం||లు డి) 20 సం||లు
19. 1935లో బాంబేలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించిందెవరు?
ఎ) అబుల్ కలాం ఆజాద్ బి) రాజేంద్ర ప్రసాద్
సి) పట్టాభి సీతారామయ్య డి) జె.బి.కృపలానీ
20. ఈ కిందివారిలో అత్యధిక సార్లు భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించింది ఎవరు?
ఎ) లాలాలజపతిరారు బి) ఫిరోజ్షా మెహతా
సి) డబ్ల్యూ.సి.బెనర్జీ డి) జవహర్ లాల్ నెహ్రూ
21. భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన ముస్లిం ఎవరు?
ఎ) బద్రుద్దీన్ త్యాబ్జీ
బి) సయ్యద్ అహ్మద్ బహదూర్
సి) ఎం.ఎ.అన్సారీ డి) పైవారందరూ
22. ఈ కింది వాటిలో సరికానిది ఏది?
ఎ) మద్రాస్ లేబర్ యూనియన్ - జి.రామజౌలు
బి) బాంబే మిల్లు వర్కర్ల సంఘం - ఎన్.ఎం.లోఖాండే
సి) జంషడ్పూర్ లేబర్ అసోసియేషన్ - వల్లభారు పటేల్
డి) ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ లేబర్ - ఎం.ఎన్.రారు
23. పంజాబ్, రాజపుత్ర రాజ్యాలలో ఎప్పుడు కరువు సంభవించింది?
ఎ) 1872 బి) 1770 సి) 1876 డి) 1866
24. స్టార్ ఆఫ్ ఇండియా పత్రికను స్థాపించింది ఎవరు?
ఎ) కిలాద్ అన్సారీ బి) పోతాన్ జోసెఫ్
సి) ఎం.సి.రావ్ డి) శ్రీనివాసశాస్త్రి
25. ఈ కిందివారిలో 'బెంగాల్ డాంటన్'గా ప్రసిద్ధి గాంచినది ఎవరు?
ఎ) లాలాలజపతిరారు బి) రవీంద్రనాథ్ ఠాగూర్
సి) బిపిన్ చంద్రపాల్ డి) రాజారామ్మోహన్రారు
26. హిందూస్థానీ సంగీతం- సంప్రదాయాలకు సంబంధించి సరైనది ఏది?
ఎ) గ్వాలియర్ సంప్రదాయం - నంతన్ఖాన్
బి) ఆగ్రా సంప్రదాయం - హజీసుజాఖాన్
సి) రంగీలా సంప్రదాయం - ఫయ్యజ్ఖాన్
డి) పైవన్నీ సరైనవే
27. మోహినీ హట్టం శాస్త్రీయ నృత్యంలో ప్రసిద్ధిగాంచిన కళాకారులు ఎవరు?
ఎ) కణక్రేలా బి) సరితా మెహతా
సి) ముకుందరాజా డి) రాణీకర్ణ
28. 'ద్రోహుల మీద ఆధారపడి బతకడం కంటే యోధుడిగా మరణించడయే మంచిది' అని పలికినది ఎవరు?
ఎ) వివేకానందుడు బి) టిప్పుసుల్తాన్
సి) భగత్సింగ్ డి) సుభాష్ చంద్రబోస్
29. అట్లాంటిక్ చార్టర్ ఒప్పందం ఎప్పుడు జరిగింది?
ఎ) 1941 ఆగస్టు 12 బి) 1942 ఆగస్టు 12
సి) 1941 ఆగస్టు 8 డి) 1942 ఆగస్టు 2
30. ఈ కింది వాటిలో సరైనది ఏది?
ఎ) రెండవ ప్రపంచ యుద్ధ కాలంనాటి అమెరికా అధ్యక్షుడు - రూజ్వెల్డ్
బి) రెండవ ప్రపంచ యుద్ధ కాలం నాటి అమెరికా విదేశాంగ కార్యదర్శి - కార్డెన్ హల్
సి) రెండవ ప్రపంచ యుద్ధ కాలం నాటి చైనా అధ్యక్షుడు - చాంగ్ కైషేక్ డి) పైవన్నీ సరైనవే
31. రాజాజీ ప్రణాళిక ఏ సంవత్సరంలో చేశారు?
ఎ) 1941 బి) 1944 సి) 1946 డి) 1942
32. 1946 సెప్టెంబర్ 2న ఏర్పాటైన తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటులో ఎంతమంది ముస్లీంలీగ్ తరుపున మంత్రులు గా చేశారు?
ఎ) ఐదుగురు బి) పది మంది
సి) పన్నెండు మంది డి) పదహారు మంది
33. 'ప్రపంచమంతా గాఢ నిద్రలో ఉండగా భారతీ యులు తమ దేశ స్వాతంత్య్రం కోసం మేల్కోని ఉన్నారని' పార్ల మెంటులో ఉద్ఘాటించింది ఎవరు?
ఎ) వల్లభారుపటేల్ బి) బాబూ రాజేంద్రప్రసాద్
సి) జవహర్లాల్నెహ్రూ డి) గాంధీజీ
34. 'ఇంగ్లాండ్ విస్తృతి' (జుఞజూaఅరఱశీఅ శీట జుఅస్త్రశ్రీaఅస) గ్రంథకర్త ఎవరు?
ఎ) సర్ జాన్సేలీ బి) చార్లెస్ డిల్క్
సి) జె.ఎ.ప్రూడ్ డి) బ్యూట్
35. ఆస్ట్రేలియా సమాఖ్య సంఘంగా ఎప్పుడు ఏర్పడింది?
ఎ) 1909 బి) 1910 సి) 1913 డి) 1922
36. 'విప్లవ కాలంలో రాసిన జాబులు' అనే గ్రంథాన్ని రచించింది ఎవరు?
ఎ) కల్నల్, ఈవాన్ బెల్ బి) కల్నల్, సాగ్జన్
సి) ఈవాన్ బెల్, సాగ్జన్ డి) ట్రెబిల్యియన్, కల్నల్
37. 'సర్ సయ్యద్ ఆహ్మద్ ఖాన్ జీవితం' అను గ్రంథం ను రచించింది ఎవరు?
ఎ) అబ్దుల్ ఖదీర్ బి) గ్రహం
సి) చార్లెస్ వుడ్ డి) జేమ్స్ మిల్
38. ఈ కింది వాటిలో సరైనది ఏది?
ఎ) అకడమిక్ అసోసియేషన్ - 1828
బి) సాధారణ విజ్ఞానార్జన సంఘం - 1838
సి) బ్రిటీష్ ఇండియన్ అసోసియేషన్ - 1851
డి) పైవన్నీసరైనవే
39. బొంబాయి అసోసియేషన్ ఎవరు స్థాపించారు?
ఎ) జగన్నాథ శంకర్ సేఠ్ బి) దాదాబాయి నౌరోజీ
సి) బావు దాజీ డి) పైవారందరూ
40. బ్రహ్మ సమాజ నాయకుడైన శివనాథశాస్త్రి ఎవరితో కలిసి భారతీయ సంఘాన్ని స్థాపించాడు?
ఎ) నాబా గోపాల్ మిత్తర్ బి) సురేంద్రనాథ్ బెనర్జీ
సి) కృష్ణమోహన బెనర్జీ డి) రాజ నారాయణ
41. ఉత్తర ప్రదేశంలోని హిందూ భూస్వాముల సహకారంతో కాంగ్రెస్కు వ్యతిరేకంగా 'ఇండియా దేశ భక్తుల సంఘం'ను స్థాపించింది?
ఎ) సర్ సయ్యద్ ఆహ్మద్ఖాన్
బి) మౌలానా అబుల్ కలాం ఆజాద్
సి) దాదూమియాద్ డి) సురేంద్రకుమార్ ఘోష్
42. 'ఆనంద మంగళ' అనే కావ్యాన్ని రచించింది ఎవరు?
ఎ) కృష్ణ చంద్ర బి) భరత చంద్రకవి
సి) రాయ వల్లభ డి) ఆనందమాయి
43. 'ఆశాకణన్' అనే కావ్యంలో 'బంగారు కాంతులను వెదజల్లుతున్న ప్రాగ్థేశం ఈ భారత దేశం' అని కీర్తించింది ఎవరు?
ఎ) హేమచంద్ర బందోపాధ్యాయ
బి) ఈశ్వరచంద్ర గుప్తా
సి) రంగల్ బెనర్జీ డి) నవీన్ చంద్రసేన్
44. ఈ కింది వారిలో 'మొదటి తమిళ నవల'ను రచించింది ఎవరు?
ఎ) స్వామినాథ్ అయ్యర్ బి) సజ్జద్ హుస్సేన్
సి) వేద నాయక పిళ్ళై
డి) అయ్యంకార్ నరసింహం
45. భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రకారం అవశిష్ట అధికారాలు ఎవరు చెలాయిస్తారు?
ఎ) రాష్ట్రం బి) కేంద్రం
సి) ప్రెసిడెన్సీ డి) గవర్నర్ జనరల్
46. కేంద్ర మంత్రివర్గం నుంచి 1950లో ఎవరు భాషా సమస్యపై రాజీనామా చేశారు?
ఎ) శ్యాంప్రసాద్ ముఖర్జీ బి) అంబేద్కర్
సి) సి.డి.దేశ్ముఖ్ డి) డి.సంతానం
47. 'హిందీ వారికి ఇంగ్లీష్ ఎంత విదేశీ భాషో హిందీ యేతర ప్రజలకు హిందీ కూడా అంతే విదేశీ భాష' అని అన్నది ఎవరు?
ఎ) కుంతీ కుమార్ చటర్జీ బి) సి.రాజగోపాలచారి
సి) బి.పి.మండల్
డి) పురుషోత్తం దాస్ టాండన్
సమాధానాలు
1.బి 2.డి 3.ఎ 4.డి 5.డి
6.బి 7డి. 8.డి 9.సి 10.బి
11.సి 12.డి 13.సి 14.డి 15.డి
16.సి 17.డి 18.సి 19.బి 20.డి
21.డి 22.సి 23.ఎ 24.బి 25.సి
26.డి 27.ఎ 28.బి 29.ఎ 30.డి
31.బి 32.ఎ 33.సి 34.ఎ 35.బి
36.ఎ 37.బి 38.డి 39.డి 40.సి
41.ఎ 42.బి 43.ఎ 44.సి 45.డి
46.సి 47.బి
- షేక్ సయ్యద్ మియా
ఉస్మానియా విశ్వవిద్యాలయం
ఫోన్: 9652748580
Authorization