1. పదకొండు అశ్వమేథ యాగాలు, వేయి క్రతువులను చేసినవారు?
1) మొదటి గోవిందవర్మ 2) విక్రమేంద్రవర్మ
3) రెండో మాధవవర్మ 4) దేవవర్మ
2. ఇంద్రపాలనగరం నుంచి అమరావతికి రాజధానిని మార్చిన విష్ణుకుండిన రాజు?
1) మొదటి మాధవవర్మ 2) రెండో మాధవవర్మ
3) మొదటి గోవిందవర్మ 4) రెండో గోవిందవర్మ
3. కీసరలోని రామలింగేశ్వరాలయం ఎవరి కాలం నాటిది?
1) బాదామీ చాళుక్యులు 2) రాష్ట్రకూటులు
3) విష్ణుకుండినులు 4) వేములవాడ చాళుక్యులు
4.వాకాటక రాజ్యం ఎవరి పాలన తర్వాత విష్ణుకుండిన సామ్రాజ్యంలో చేరింది?
1) రెండో ప థ్వీసేనుడు 2) దామోదరసేనుడు
3) రెండో రుద్రదేవుడు 4) దివాకరసేనుడు
5. కీసర రామలింగేశ్వర, చెరువుగట్టు జడల రామలింగేశ్వర, ఇంద్రపాలనగర అమరేశ్వర ఆలయాలను నిర్మించింది ఎవరు?
1) మొదటి గోవిందవర్మ 2) మొదటి మాధవవర్మ
3) రెండో మాధవవర్మ 4) కీర్తివర్మ
6. ఇంద్రపాలనగర తామ్రశాసనాన్ని వేయించినవారు?
1) విక్రమేంద్రవర్మ 2) విక్రమేంద్రభట్టారకవర్మ
3) ఇంద్రభట్టారక వర్మ 4) మాధవర్మ
7. 'ధర్మామతం' ఏ మతానికి సంబంధించిన కావ్యం?
1) బౌద్ధం 2) హిందూ
3) శైవం 4) జైనం
8. ఇక్ష్వాకులను తుదముట్టించి కష్ణానది దక్షిణ ప్రాంతాన్ని వశపరుచుకున్నవారు?
1) వాకాటకులు 2) విష్ణుకుండినులు
3) పల్లవులు 4) రెండో పులోమావి
9. ఇక్ష్వాకులు, విష్ణుకుండినుల మధ్య కాలంలో తెలంగాణ ప్రాంతాన్ని పాలించిన రాజవంశం ఏది?
1) వాకాటకులు 2) పల్లవులు
3) బహత్పలాయనులు 4) ఆనందగోత్రికులు
10. ఇంద్రభట్టారక వర్మ తన కూతురు ఇంద్ర భట్టారికను ఎవరికిచ్చి వివాహం చేశాడు?
1) ఈశాన్యవర్మ 2) మొదటి అరికేసరి
3) మొదటి కీర్తివర్మ 4) శర్వవర్మ
11. గోవిందవర్మ భార్య పేరుపై నిర్మించిన మహాదేవ విహారానికి విక్రమేంద్ర భట్టారక వర్మ అగ్రహారంగా ఇచ్చిన గ్రామం ఏది?
1) పేణ్కపర 2) ఇరుణ్ణెరో
3) రాయగిరి 4) భువనగిరి
12. 'జనాశ్రయుడు' అనే బిరుదున్న విష్ణుకుండిన రాజు ఎవరు?
1) ఇంద్రభట్టారకవర్మ 2) విక్రమేంద్రవర్మ
3) రెండో గోవిందవర్మ 4) నాలుగో మాధవవర్మ
13. పొలమూరు శాసనం వేయించింది?
1) ఇంద్రభట్టారకవర్మ 2) నాలుగో మాధవవర్మ
3) రెండో గోవిందవర్మ 4) విక్రమేంద్రవర్మ
14. నాలుగో మాధవవర్మ వేయించిన పొలమూరు శాసన కాలం?
1) క్రీ.శ. 619 2) క్రీ.శ. 620
3) క్రీ.శ. 621 4) క్రీ.శ. 622
15. విష్ణుకుండిన వంశ చివరి రాజు ఎవరు?
1) మంచన భట్టారకుడు 2) రెండో గోవిందవర్మ
3) మూడో మాధవవర్మ 4) ఇంద్రభట్టారక
16. నాలుగో మాధవవర్మ ఏ కాలంలో రాజ్యానికి వచ్చాడని బి.ఎన్. శాస్త్రి అభిప్రాయం?
1) క్రీ.శ. 560 2) క్రీ.శ. 570
3) క్రీ.శ. 563 4) క్రీ.శ. 573
17. మొదటి గోవిందవర్మ పథ్వీమూలుడి సహాయంతో ఎవరిని తుదముట్టించాడు?
1) శాలంకాయనులు 2) ఆనందగోత్రికులు
3) రెడ్డి రాజులు 4) బాదామీ చాళుక్యులు
18. మొదటి గోవిందవర్మ భార్య మహాదేవి ఏ మతానికి చెందింది?
1) జైనం 2) శైవం
3) బౌద్ధం 4) వైష్ణవం
19. ఇంద్రపురిలో బౌద్ధ మహా విహారానికి మొదటి గోవిందవర్మ అగ్రహారంగా ఇచ్చిన గ్రామం ఏది?
1) భువనగిరి 2) పేణ్కపర
3) మోత్కూర్ 4) కొలనుపాక
20. పేణ్కపర అగ్రహారాన్ని ప్రస్తుతం ఏ పేరుతో పిలుస్తున్నారు?
1) మోత్కూర్ 2) రాములబండ
3) రాయగిరి 4) పనకబండ
21. ఏ రాజవంశ పాలనలో 'ఎలిసిరి' అనే ఉద్యోగి ఉండేవాడు?
1) ఇక్ష్వాకులు 2) వాకాటకులు
3) విష్ణుకుండినులు 4) బాదామీ చాళుక్యులు
22. 'హలసహస్త్ర' బిరుదాంకితుడెవరు?
1) రుద్రపురుషదత్తుడు 2) వీరపురుషదత్తుడు
3) శ్రీశాంతమూలుడు 4) ఎహుబల శాంతమూలుడు
23. ఇక్ష్వాకుల రాజ చిహ్నం ఏది?
1) మయూరం 2) గుర్రం
3) వషభం 4) సింహం
24. వాసిష్టీపుత్ర శ్రీశాంతమూలుడు అవలంబించిన మతం ఏది?
1) జైనం 2) వైదికం 3) శైవం 4) బౌద్ధం
25. ఎవరి పాలనా కాలాన్ని 'బౌద్ధమతానికి స్వర్ణయుగం'గా పేర్కొంటారు?
1) ఎహుబల శాంతమూలుడు 2) శ్రీశాంతమూలుడు
3) వీరపురుషదత్తుడు 4) రుద్రపురుషదత్తుడు
26. ఇక్ష్వాకులు పోషించిన భాష ఏది?
1) తెలుగు 2) సంస్కతం
3) పైశాచీ 4) ప్రాకతం
27. ఇంద్రపాలనగర శాసనాన్ని ఎవరు వేయించారు?
1) విక్రమేంద్రభట్టారక వర్మ 2) విక్రమేంద్రవర్మ
3) మూడో మాధవవర్మ 4) రెండో మాధవవర్మ
28. మేనత్త కూతురును వివాహం చేసుకోవడం ప్రధానంగా ఏ రాజవంశంలో కనిపిస్తుంది?
1) ఇక్ష్వాకులు 2) బాదామీ చాళుక్యులు
3) విష్ణుకుండినులు 4) శాతవాహనులు
29. కీసర సమీపంలో 'ఘటకేశ్వరం' అనే ఘటికా స్థానాన్ని నెలకొల్పిందెవరు?
1) మాధవవర్మ 2) ఇంద్రభట్టారకవర్మ
3) విక్రమేంద్రవర్మ 4) విక్రమేంద్ర భట్టారకవర్మ
30. సోమశేఖర శర్మ శాతవాహనుల తర్వాత ఏ పాలకుల కాలం వరకు 'అజ్ఞాత యుగం'గా పేర్కొన్నాడు?
1) ఇక్ష్వాకులు 2) బాదామీ చాళుక్యులు
3) వాకాటకులు 4) విష్ణుకుండినులు
సమాధానాలు
1.3 2.2 3.3 4.1 5.3
6.2 7.4 8.3 9.1 10.4
11.2 12.4 13.2 14.3 15.1
16.4 17.1 18.3 19.2 20.4
21.1 22.3 23.4 24.2 25.3
26.4 27.1 28.1 29.2 30.2