1. విజయనగర సామ్రాజ్యంలో కొన్ని సమయాలలో పోలీస్ హక్కులు అమ్మబడేవి. దానిని ఏమని పిలిచేవారు?
ఎ) పడికవల్ బి) పరెటో
సి) అథవానె డి) కందాచారి
2. విజయ నగర సామ్రాజ్యంలో బాగా ప్రాచుర్యం పొందిన వివాహ రకం పేరేది?
ఎ) దైవ వివాహం బి) బ్రహ్మ వివాహం
సి) గాంధర్వ వివాహం డి) ప్రజాపత్య వివాహం
3. 1966 పెద్ద మనుషుల ఒప్పందంలో తెలంగాణ ప్రతినిధులలో ఒకరు పాల్గొనలేదు. వారు ఎవరు?
ఎ) కె.వి.రంగారెడ్డి బి) డి.వి.నర్సింగరావు
సి) కొమర్రాజు లక్ష్మణరావు డి) బి.రామకృష్ణారావు
4. తెలంగాణ నుంచి వెలువడిన ప్రథమ రాజకీయ వార్తాపత్రిక ఏది?
ఎ) గోల్కొండ బి) ఆంధ్రకేసరి
సి) జన్మభూమి డి) నీలగిరి
5. భక్తి ఉద్యమం ప్రారంభ ప్రతిపాదకుడు ఎవరు?
ఎ) నింబార్కుడు బి) రామానుజ
సి) మద్వాచార్య డి) రామానంద
6. ఈ కింది వారిలో ఎవరిచేత 'జైభీమ్' వార్తాపత్రిక ప్రచురించబడింది?
ఎ) భాగ్యరెడ్డి వర్మ బి) అరిగె రామస్వామి
సి) జాల రంగస్వామి డి) బోయి భృమన్న
7. 1857 తిరుగుబాటు సమయంలో మక్కా మసీదు వద్ద ఆంగ్లేయులకు వ్యతిరేకంగా 'జీహాద్'ను ప్రకటించింది ఎవరు?
ఎ) మాల్వీ ఇబ్రహీం బి) తుర్రేబాజ్ ఖాన్
సి) గులామ్ ఖాన్ డి) చిడా ఖాన్
8. ఈ కింది వారిలో 1879లో 'రంపా' తిరుగుబాటు నేపథ్యంను అధ్యయనం చేయడానికి పంపబడిన బ్రిటీష్ అధికారి ఎవరు?
ఎ) బాస్టియన్ బి) సల్లీఖాన్
సి) ఎలిమెంట్ డి) రూథర్ఫర్డ్
9. ఈ కింది ఏ ప్రాంతంలో మిస్టర్ టేలర్ ప్రయివేటు పాఠశాలను ప్రారంభించెను?
ఎ) సూరత్ బి) రాజమండ్రి
సి) నర్సాపూర్ డి) అడయార్
10. మాచిరెడ్డి పల్లి, ఆకుమారు గ్రామంలో జరిగిన రజాకార్ల దురాగతాలను అధ్యయనంచ చేయడానికి గాంధీజీ ఎవరిని నియమించెను?
ఎ) పద్మజానాయుడు బి) స్వామిరామానంద తీర్థ
సి) సరోజినీ నాయుడు డి) కె.వి.రంగారెడ్డి
11. దక్కన్ పాలకుల్లో మొదటివారిగా పరిగణించబడిన వారు ఎవరు?
ఎ) రాష్ట్ర కూటులు బి) శాత వాహనులు
సి) చాళుక్యులు డి) చోళులు
12. తుగ్లక్ సామ్రాజ్య స్థాపకులైన గియాసుద్దీన్ తుగ్లక్ వరంగల్ను ఏ సంవత్సరంలో జయించెను?
ఎ) క్రీ.శ. 1329 బి) క్రీ.శ. 1383
సి) క్రీ.శ. 1327 డి) క్రీ.శ. 1323
13. దక్షిణ భారతదేశంలో కడపటి అతిపెద్ద హిందూ రాజ్యం ఏది?
ఎ) రాష్ట్రకూట బి) కాకతీయ
సి) విజయనగర డి) మగధ
14. రాజా రామ్మోహన్రారు బ్రహ్మ సమాజానికి ముందు స్థాపించిన సంస్థ ఏది?
ఎ) ఆత్మీయ సభ బి) సంగత్సభ
సి) ప్రార్థన సమాజ్ డి) తత్త్వబోధి సభ
15. పండుగల పట్టణంగా పేరుగాంచింది ఏది?
ఎ) తిరుపతి బి) మధురై
సి) వారణాసి డి) తిరుచురాపల్లి
16. రెండవ పానిపట్టు యుద్ధం ఎప్పుడు జరిగింది?
ఎ) క్రీ.శ. 1521 బి) క్రీ.శ. 1526
సి) క్రీ.శ. 1556 డి) క్రీ.శ. 1751
17. ఎవరి కాలంలో 'దండియాత్ర' జరిగింది?
ఎ) లార్డ్ ఇర్విన్ బి) లార్డ్ కర్జన్
సి) లార్డ్ మింటో డి) లార్డ్ రీడింగ్
18. ఈ కింది వారిలో 'కొల్లభిగండ' అనే బిరుదును ధరించినది ఎవరు?
ఎ) నాలుగో విజయాదిత్యుడు
బి) గుణగ విజయాదిత్యుడు
సి) రెండో విజయాదిత్యుడు
డి) చాళుక్య భీముడు
19. వ్యవసాయాభివృద్ధిలో మేధావి వర్గాన్ని భాగస్వాములుగా చేయడానికి కృషి చేసిన ఇక్ష్వాకు రాజు ఎవరు?
ఎ) ఎహువల శాంతమూల బి) రుద్రపురుష దత్త
సి) వీర పురుష దత్త డి) శ్రీ శాంతమూల
20. చోదరాని, సీతారాం పుస్తకాల రచయిత ఎవరు?
ఎ) బంకించంద్ర చటర్జీ బి) దాదాబాయి నౌరోజీ
సి) లాలాలజపతిరారు డి) రాజారామ్మోన్రారు
21. నీరు, ఉప్పు ఎలా కలిసి ఉండవో, అలాగే ప్రమాదాన్ని తప్పించుకునే పిరికితనం, అహింస కలిసి ఉండవని ఎవరన్నారు?
ఎ) ఆచార్య నరేంద్రదేవ్ బి) మహాత్మాగాంధీ
సి) ఆచార్య వినోబభావే డి) జయప్రకాశ్ నారాయణ
22. ఆంధ్రరాజ్యంలో ఏ పట్టణాన్ని గొప్ప మార్కెట్టుగా టాలమి వర్ణించాడు?
ఎ) కోటిలింగాల బి) మైసోలియా
సి) నిజాంపట్నం డి) కళింగ పట్నం
23. నెపోలియన్ను అధికంగా ప్రభావితం చేసింది ఎవరు?
ఎ) సోక్రటీస్ బి) వాల్టేర్
సి) రూసో డి) మెటర్నిక్
24. 'పెట్టుబడిదారి వాదానికి అత్యుత్తమ దశ సామ్రాజ్య వాదం' అని అన్నది ఎవరు?
ఎ) లెనిన్ బి) మార్క్స్
సి) స్టాలిన్ డి) ఓవెన్
25. 'జాతీయ వాదం ఒక మతం, అది భగవంతుని ప్రసాదం' అని అన్నది ఎవరు?
ఎ) బిపిన్ చంద్రపాల్ బి) మహాత్మాగాంధీ
సి) అరవిందఘోష్ డి) లాలాలజపతిరారు
26. 'భారతీయ సంగీతం మానవుల్నే గాక, జంతువుల ను కూడా ఆనందపరుస్తుంది' - ఈ మాటలు ఎవరన్నారు?
ఎ) ఇబన్బటూటా బి) ఆల్బెరూనీ
సి) అమీర్ఖుస్రో డి) అబుల్ఫజల్
27. పిండారీలను ధ్వంసం చేసిన ఘనత ఎవరిది?
ఎ) రాబర్ట్ క్లైవ్ బి) లార్డ్ హేస్టింగ్స్
సి) లార్డ్ హర్డింజ్ డి) లార్డ్ వెల్లింగ్టన్
28. ఈ కింది వారిలో గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆపివేయడాన్ని తీవ్రంగా విమర్శించింది ఎవరు?
ఎ) మోతీలాల్ నెహ్రూ బి) సుభాష్చంద్రబోస్
సి) సి.ఆర్.దాస్ డి) పైవారందరూ
29. జహంగీర్ ఆస్థానంలోని ప్రభుత్వ పక్ష చిత్రకారుడు ఎవరు?
ఎ) మన్సూర్ బి) ఖ్వాజా అబ్దుల్ సమద్
సి) అబుల్ ఫజల్ డి) బసవన్
30. ప్రారంభ మధ్యయుగంలో భూమిని మంజూరు చేసే పద్ధతి లేని రాష్ట్రం ఏది?
ఎ) పంజాబ్ బి) బీహార్
సి) మహారాష్ట్ర డి) ఒరిస్సా
31. అరణ్యాన్ని అడవి దేవత అని మొదటిసారిగా దేనిలో ప్రస్తావించబడింది?
ఎ) మహాభారతం బి) ఉపనిషత్తులు
సి) అధర్వణవేదం డి) అరణ్యకాలు
32. 'ప్లాసీ యుద్ధ విజయం ఇంగ్లీష్ జాతికే గర్వకారణం' అని పేర్కొన్నది ఎవరు?
ఎ) రాబర్ట్ క్లైవ్ బి) ఎడ్మిరల్ వాట్సన్
సి) హల్వెల్ డి) వారెన్ హేస్టింగ్
33. 'గంజామ్షెహర్' పట్టణాన్ని నిర్మించింది ఎవరు?
ఎ) హైదరాలీ బి) టిప్పుసుల్తాన్
సి) మీర్ఖాసిం డి) జొనాథన్ డంకన్
34. భారతీయ భాషలలో ఆంగ్ల ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడా నికి వెల్లస్లీ పోర్డ్ విలియం కళాశాలను ఎప్పుడు ఏర్పరిచెను?
ఎ) క్రీ.శ. 1790 బి) క్రీ.శ. 1800
సి) క్రీ.శ. 1882 డి) క్రీ.శ. 1857
35. సైన్య సహకార పద్ధతికి అంగీకరించని ఏకైక మరాఠా వంశం ఏది?
ఎ) సింథియా బి) గైక్వాడ్
సి) భాన్ప్లేలు డి) హల్కర్లు
36. సి.పి.బ్రౌన్కు తెలుగు నేర్పిన పండితుడు ఎవరు?
ఎ) భిక్షమయ్య పండితులు బి) వీనం వీరయ్య
సి) గుండగోని మైసయ్య
డి) కోదండరామ్ పంతులు
37. 'ప్రాచ్య దేశపు అబ్రహం లింకన్'గా పేరుగాంచిన గవర్నర్ జనరల్ ఎవరు?
ఎ) డల్హౌసీ బి) కానింగ్
సి) చార్లెస్వుడ్ డి) ట్రావెలియన్
38. రాజప్రతినిధిగా నియమించబడిన తొలి సివిల్ ఉద్యోగి ఎవరు?
ఎ) నార్త్బ్రూక్ బి) మేయో
సి) జాన్ లారెన్స్ డి) లాన్స్డౌన్
39. భారత వ్యవహారాల మంత్రి కౌన్సిల్లోని సభ్యుల సంఖ్య?
ఎ) 10 బి) 15 సి) 20 డి) 21
40. ఇండియా- ఇంగ్లాడుల మధ్య ఎర్రసమద్రం గుండా జలాంతర్గామి కేబుల్ మార్గం ఏర్పడిన కాలం నాటి వైశ్రారు ఎవరు?
ఎ) డిఫిన్ బి) ఎల్జిన్
సి) మింటో డి) మేయో
41.లార్డ్ రిప్పన్ స్థానిక స్వపరిపాలనా సంస్కరణలు చేసిన సంవత్సరం?
ఎ) 1880 బి) 1882
సి) 1887 డి) 1889
42. మూసీ నది వరదల నుంచి హైదరాబాద్ను కాపాడిన ఇంజినీర్ ఎవరు?
ఎ) రాజేంద్ర వడయార్
బి) అబ్దుల్ రహమాన్
సి) మహబూబ్ అలీ
డి) మోక్షగుండం విశ్వేశ్వరయ్య
43. కర్జన్ కాలంలో కరువు ఏర్పడిన ప్రాంతం ఏది?
ఎ) పంజాబ్ బి) రాజస్థాన్
సి) దక్కన్ డి) పైవన్నీ సరైనవే
44. మెక్డొనాల్డ్ కమిషన్ సూచనల మేరకు తక్కువ వడ్డీలకు రైతులకు రుణాలు ఇవ్వడానికి కర్జన్ 'సహకార సంఘాల'ను ఎప్పుడు స్థాపించెను?
ఎ) 1904 బి) 1909 సి) 1894 డి) 1919
45. ఓల్విన్ మాన్ క్రిఫ్ కమిషన్ సూచనల మేరకు కర్జన్ నిర్మించిన వ్యవసాయ కాలువ ఏది?
ఎ) ఎగువ జీలం కాలువ
బి) ఎగువ చీనాబ్ కాలువ
సి) దిగువ భౄరీ దో ఆబ్ కాలువ డి) పైవన్నీ
46. మొదటి ప్రపంచ యుద్ధం భారతీయ సైనికుల మృతిపై విచారణకు నియమించిన కమిషన్ ఏది?
ఎ) మెసటోమయన్ కమిషన్
బి) ఫ్రేజర్ కమిషన్
సి) థామస్ రాబర్ట్సన్ కమిషన్
డి) మెక్డొనాల్డ్ కమిషన్
47. ఈ కింది వారిలో ఎక్కువ కాలం వైశ్రారుగా బాధ్యతలు నిర్వహించింది?
ఎ) విల్లింగ్టన్ బి) లిన్లిత్గో
సి) ఎల్జిన్ డి) రీడింగ్
48. సతీ సహగమనానికి వ్యతిరేకంగా రాజా రామ్మో హన్ రారు ప్రజాభిప్రాయంను సేకరించిన సంవత్సరం ఏది?
ఎ) 1818 బి) 1825 సి) 1828 డి) 1830
49. కందుకూరికి సంస్మరణోద్యమంలో సహకరించిన అతని భార్య ఎవరు?
ఎ) భాగ్యలక్ష్మి బి) రాజ్యలక్ష్మి
సి) సీతాలక్ష్మి డి) అష్టలక్ష్మి
50. యంగ్బెంగాల్ ఉద్యమ లక్ష్యం ఏది?
ఎ) స్త్రీ స్వేచ్ఛ
బి) పురాతన ఆచారాన్ని ఖండించడం
సి) రైతుల రక్షణ డి) పైవన్నీ
51. ఆర్యమహిళా సమాజాన్ని స్థాపించిన ప్రాంతం?
ఎ) పూణె బి) థానే
సి) బెంగాల్ డి) మద్రాసు
సమాధానాలు
1.ఎ 2.బి 3.సి 4.డి 5.బి
6.సి 7.ఎ 8.బి 9.సి 10.ఎ
11.బి 12.డి 13.సి 14.ఎ 15.సి
16.సి 17.ఎ 18.బి 19.డి 20.ఎ
21.బి 22.బి 23.సి 24.ఎ 25.సి
26.సి 27.బి 28.డి 29.ఎ 30.బి
31.డి 32.బి 33.ఎ 34.బి 35.డి
36.డి 37.ఎ 38.సి 39.బి 40.డి
41.బి 42.డి 43.డి 44.ఎ 45.డి
46.ఎ 47.బి 48.ఎ 49.బి 50.డి
51.ఎ
- షేక్ సయ్యద్ మియా
ఉస్మానియా విశ్వవిద్యాలయం
ఫోన్: 9652748580
Authorization