1. పట్టణ పేదరిక నిర్మూలనకు ఉద్దేశించిన పధకం?
ఎ) నెహ్రు రోజ్గార్ యోజన
బి) స్వర్ణ జయంతి సహరి రోజ్గార్ యోజన
సి) ఎస్ఈఈయూవై డి) పైవన్నీ
2. కల్పనా చావ్లా మెమోరియల్ ప్లానిటోరియం ఎక్కడ ఉన్నది?
ఎ) పంజాబ్ బి) హర్యానా
సి) గుజరాత్ డి) రాజస్థాన్
3. విజయనగర సామ్రాజ్యంలో పూర్తిగా వివాహపన్నును రద్దు చేసిన పాలకుడు ?
ఎ) రెండోదేవరాయలు బి) మొదటి దేవరాయలు
సి) శ్రీకృష్ణదేవరాయలు డి) అచ్చుత దేవరాయలు
4. వాయువేగాన్ని కొలిచే పరికరం?
ఎ) బారో మీటర్ బి) ఎనిమోమీటర్
సి) హైగ్రోమీటర్ డి) అల్డిమీటర్
5. భారత దేశంలో తొలి ప్రెసిడెన్సి బ్యాంకు?
ఎ) బ్యాంకు ఆఫ్ హిందూస్థాన్ బి) బ్యాంకు ఆఫ్ బెంగాల్
సి) బ్యాంకు ఆఫ్ మద్రాస్ డి) బ్యాంకు ఆఫ్ బరోడా
6. ఏ వ్యాధి గ్రస్తులు ప్రపంచంలో కెల్లా భారత్లో అధికంగా ఉన్నారు?
ఎ) టైఫాయిడ్ బి) మలేరియా
సి) క్షయ డి) ఎయిడ్స్
7. రాజ్యాంగంలోని ఏ అధికరణం ప్రకారం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు గ్రాంట్లను జారీ చేస్తుంది?
ఎ) 261 బి) 275 సి) 282 డి) 371
8. ఏ ఓడరేవును అరేబియా సముద్రపు రాణి అని అంటారు?
ఎ) పారాదీప్ బి) కొచ్చిన్
సి) గోవా డి) ముంబయి
9. ఇండియాలో మొదటి సార్వత్రిక విశ్వ విద్యాలయం స్థాపిత మైన రోజు?
ఎ) 1983 బి) 1984 సి) 1985 డి) 1986
10. కన్నీటిని స్రవించే గ్రంధులు ఏవి?
ఎ) థైరాయిడ్ బి) అవటు
సి) పెరిన్ని సియాల్ డి) లాక్రిమల్
11. మనదేశంలో తొలి టెలిగ్రాఫ్లైన్ ఏ ఏ ప్రాంతాల మధ్య వేసారు?
ఎ) ఢిల్లీ - బొంబాయి బి) కలకత్తా -గోవా
సి) కలకత్తా - ఆగ్రా డి) న్యూఢిల్లీ - బెంగళూరు
12. నీటిలో ఆక్సిజన్ శాతం ఎంత ఉంటుంది?
ఎ) 0.23 బి) 0.36 సి) 0.89 డి) 0.78
13. ముష్ రూమ్స్ అనేవి ....?
ఎ) వైరస్ బి) బ్యాక్టీరియా
సి) ఫంగస్ డి) ఆల్గే
14. నీతి శాస్త్ర ముక్తావళిని ఎవరు రచించారు?
ఎ) వేమన బి) బద్దెన సి) తిక్కన డి) నన్నయ
15. జై ఆంధ్ర ఉద్యమానికి నాయకత్వం వహించినదెవరు?
ఎ) బలుసు సాంబమూర్తి
బి) కాకాని వెంకట రత్నం
సి) జోగావరపు భాస్కర నాయుడు
డి) గిడుగు రామమూర్తి
16. లేసర్ను కనుగొన్న శాస్త్రవేత్త?
ఎ) చార్లెస్ హెచ్.టౌన్స్ బి) మేడం క్యూరీ
సి) రూథర్ఫర్డ్ డి) నీల్స్బోర్
17. కిందివాటిలో విశ్వద్రావణి ఏది?
ఎ) ఆల్కహాల్ బి) బెంజిన్
సి) నీరు డి) సల్ప్యూరిక్ ఆమ్లం
18. ఫెర్నిసియస్ ఎనీమియా ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది?
ఎ) విటమిన్ బి 12 బి) విటమిన్ బి 6
సి) విటమిన్ బి3 డి) విటమిన్ బి1
19. జోనల్ కౌన్సిల్లు రాజ్యాంగంలోని ఏ భాగంలో ఉన్నాయి?
ఎ) 8 బి) 9 సి) 10
డి) ఏ భాగంలోను లేవు
20. రెండవ లోక్సభ స్పీకర్గా పని చేసినవారు ఎవరు?
ఎ) ఎం. ఏ అయ్యంగార్ బి) జి.వి. మౌలాంకర్
సి) జి.ఎస్. తిల్లన్ డి) ఏదీకాదు
21. బాహ్యఫలదీకరణం జరిగే జీవులకు ఉదాహరణ?
ఎ) కప్ప, ఎలుక బి) కప్ప, చేప
సి) పాము, చేప డి) కాకి, చేప
22. మొదటి పానిపట్టు యుద్ధం ఎప్పుడు జరిగింది?
ఎ) 1435 బి) 1526
సి) 1628 డి) 1757
23. కాంతి తరంగం ఏదైనా అవరోధాన్ని తాకి దాని అంచుల వెంబడి వంగి ప్రయాణించడాన్ని ఏమంటారు?
ఎ) వక్రీభవనం బి) వ్యతికరణం
సి) వివర్తనం డి) పరావర్తనం
24. వెసువియాస్ అగ్ని పర్వతం ఎక్కడ ఉన్నది?
ఎ) ఇటలీ బి) రోమ్
సి) ఆస్ట్రేలియా డి) న్యూజిలాండ్
25. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మొదటి మహిళా ప్రెసిడెంట్ ఎవరు?
ఎ) సరోజిని నాయుడు బి) ఇందిరాగాంధీ
సి) అనీబిసెంట్ డి) విజయలక్ష్మి పండిట్
26) నీటిని 0 డిగ్రీ సెంటిగ్రేడ్ నుండి 10 డిగ్రీల సెంటి గ్రేడ్ వరకు వేడి చేసే ఏమవుతుంది?
ఎ) సంకోచిస్తుంది బి) వ్యాకోచిస్తుంది
సి) వ్యాకోచించి సంకోచిస్తుంది
డి) సంకోచించి వ్యాకోచిస్తుంది
27. ''ఫిలాసపర్స్ ఊల్'' అని దేనిని అంటారు?
ఎ) జింక్క్లోరైడ్ బి) జింక్ బ్రోమైడ్
సి) జింక్ ఆక్సైడ్ డి) జింక్ నైట్రేట్
28. భూమికి అత్యంత చేరువలో ఉన్న గ్రహం ఏది?
ఎ) బుధుడు బి) శుక్రుడు
సి) బృహస్పతి డి) ఫ్లూటో
29. జంషెడ్పూర్ పట్టణం ఏ నది ఒడ్డున ఉన్నది?
ఎ) మహానది బి) సరయు
సి) సువర్ణలేఖ డి) గోమతి
30. భారతదేశంలో ఎంత విస్తీర్ణంలో భూకంపాలు సంభవించే అవకాశం ఉంది?
ఎ) 0.72 బి) 0.62
సి) 0.586 డి) 0.686
31. జీర్ణ రసాలలో ఏ ఆమ్లం ఉంటుంది?
ఎ) హైడ్రోక్లోరిక్ ఆమ్లం బి) లాక్టిక్ ఆమ్లం
సి) ఎమినో ఆమ్లం డి) అసిటిక్ ఆమ్లం
32. 2011 జనాభా లెక్కల ప్రకారం అధిక జనాభా ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం?
ఎ) కేరళ బి) అండమాన్ నికోబార్ దీవులు
సి) లక్షద్వీప్ డి) ఢిల్లీ
33. రాజ్యాంగంలోని 12 వ షెడ్యూల్ను ఏ సంవత్సరంలో ప్రవేశ పెట్టారు?
ఎ) 1996 బి) 2010 సి) 1994 డి) 1993
34. కేంద్ర ప్రభుత్వంలో ఎన్ని రకాల మంత్రులు ఉంటారు?
ఎ) 3 బి) 5 సి) 2 డి) 4
35. కవివత్సలుడు అనే బిరుదున్న రాజు ఎవరు?
ఎ) మొదటి శాతకర్ణి బి) యజ్ఞశ్రీ శాతకర్ణి
సి) హాలుడు డి) గౌతమీశాతకర్ణి
36. మన జాతీయ గీతంలో ఎన్ని పద్యాలున్నాయి?
ఎ) మూడు బి) రెండు
సి) నాలుగు డి) ఐదు
37. ప్రపంచంలో ఇంటర్నెట్ ఎక్కువగా వాడుతున్న దేశాలలో భారత్ స్థానం ఎంత?
ఎ) 1 బి) 2 సి) 3 డి) 4
38. కింది వాటిలో ఏ ప్రాంతంలో మానవ శరీర బరువు ఎక్కువగా ఉంటుంది?
ఎ) భూమధ్య రేఖ వద్ద బి) ద్రువాల వద్ద
సి) ఉపరితలానికి 10 కి.మీ. దూరంలో
డి) సముద్రపు ఒడ్డున
39. మాల్వా పీఠభూమిని ఉత్తర భారతదేశం నుండి వేరు చేస్తున్న నది ఏది?
ఎ) తపతి బి) నర్మదా
సి) జీలం డి) మహానది
40. నీటి లోతు ఎక్కువైతే నీటి తరంగాల వేగం ...?
ఎ) తగ్గిపోతుంది
బి) పెరుగుతుంది
సి) తరంగాల వేగం నీటి లోతుపై ఆధారపడదు
డి) సగం దూరం వరకు పెరిగి తరువాత తగ్గిపోతుంది
41. అక్బర్ నామా రచించినది ఎవరు?
ఎ) అమీర్ఖుస్రూ బి) అబుల్ ఫజల్
సి) అక్బర్ డి) హుమాయూన్
42. విద్యుత్ అయస్కాంతాలు చేయడానికి ఉపయోగించే పదార్థం?
ఎ) దుక్క ఇనుము బి) మెత్తని ఇనుము
సి) అల్యూమినియం డి) స్టెయిన్లెస్ స్టీల్
43. 2011 ప్రకారం దేశంలో అత్యధిక గ్రామీణ జనాభా ఉన్న రాష్ట్రం ఏది?
ఎ) పంజాబ్ బి) హిమాచల్ ప్రదేశ్
సి) జార్ఖండ్ డి) నాగాలాండ్
44. రసాయనాల రారాజు అని దేనిని పిలుస్తారు?
ఎ) సల్ప్యూరిక్ యాసిడ్ బి) హైడ్రోక్లోరిక్ యాసిడి
సి) సిట్రిక్ యాసిడ్ డి) నైట్రిక్ యాసిడ్
45. భారత రాజ్యాంగ ప్రవేశిక ఇప్పటికి ఎన్ని సార్లు సవరించారు?
ఎ) సవరించ లేదు బి) ఒకసారి
సి) రెండుసార్లు డి) ప్రతి ఆరునెలల కొకసారి
46. ఇరవై మూడవ జైన తీర్థంకరుడు ఎవరు?
ఎ) రుషభనాధుడు బి) పార్శ్వనాదుడు
సి) అర్జున్సింగ్ డి) గురుగోవింద్ సింగ్
47. కాకతీయుల రాజ్యంలో ముఖ్యమైన ఓడరేవు పట్టణం?
ఎ) మోటుపల్లి బి) మచిలీపట్నం
సి) నెల్లూరు డి) కళింగపట్నం
48. రెండవ మైసూర్ యుద్ధం ఏ సంధితో ముగిసింది?
ఎ) శ్రీరంగపట్నం సంధి
బి) మంగుళూరు సంధి
సి) చాపెల్ సంధి
డి) ఎటువంటి సంధి చేసుకోలేదు
49. రెండు దర్పనాలను 72 డిగ్రీల కోణంలో అమర్చితే ఏర్పడే ప్రతిబింబాల సంఖ్య ?
ఎ) 5 బి) 6 సి) 7 డి) 4
50. అక్బరు అస్థానంలో ప్రసిద్ధ గాయకుడు ఎవరు?
ఎ) భీంసేన్ జోషి బి) తాన్సేన్
సి) రవిశంకర్ డి) త్యాగరాజు
51. సివిల్ సర్వీస్ ఉద్యోగాల్లో అవినీతిని, అలసత్వాన్ని తొలగించడానికి ఏర్పాటైన కమిటీ ?
ఎ) హౌతా కమిటీ బి) కొటారి కమిషన్
సి) సర్కారియా కమిషన్ డి) మల్హోత్రా కమిటీ
52. చర్మం బాహ్యపొరను ఏమని పిలుస్తారు?
ఎ) ఎపిడెర్మిస్ బి) కణత్వచం
సి) ఎండోడెర్మ్ డి) ఏదీకాదు
53. ఏ దర్పనాన్ని డాక్టర్ మిర్రర్ అంటారు?
ఎ) సూక్ష్మదర్శిని బి) కుంబాకార
సి) సమతల డి) పుటాకార
54. ఏసీ విద్యుత్ను డీసీ విద్యుత్గా మార్చడానికి దేనిని ఉపయోగిస్తారు?
ఎ) రెక్టిఫయర్ బి) ట్రాన్స్ఫార్మర్
సి) జనరేటర్ డి) డైనమా
55. ఇండియాలో కేంద్రప్రభుత్వ అత్యున్నత న్యాయఅధికారి?
ఎ) అటార్నీ జనరల్
బి) సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి
సి) రాష్ట్రపతి
డి) కంప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా
56. భారతదేశ రైన్ నదిగా దేనికి పేరు?
ఎ) గంగ బి) గోదావరి
సి) నర్మదా డి) కృష్ణ
57. మహమ్మద్ బీన్ తుగ్లక్ రాజధానిని ఢిల్లీ నుండి దేవగిరికి ఎందుకు మార్చాడు?
ఎ) ఢిల్లీ అందరికి నచ్చక పోవడం వలన
బి) దేవగిరి దేశానికి మధ్యలో ఉండడం వలన
సి) ఢిల్లీలో కరువు ఏర్పడడం వలన
డి) దేవగిరి నచ్చడం వలన|
సమాధానాలు
1.డి 2.బి 3.సి 4.బి 5.బి
6.సి 7.బి 8.బి 9.ఎ 10.డి
11.సి 12.సి 13.బి 14.బి 15.బి
16.ఎ 17.సి 18.ఎ 19.డి 20.ఎ
21.బి 22.బి 23.సి 24.ఎ 25.సి
26.డి 27.సి 28.బి 29.సి 30.సి
31.ఎ 32.డి 33.డి 34.సి 35.సి
36.డి 37.సి 38.బి 39.బి 40.బి
41.బి 42.బి 43.బి 44.ఎ 45.బి
46.బి 47.ఎ 48.బి 49.ఎ 50.బి
51.ఎ 52.ఎ 53.డి 54.ఎ 55.ఎ
56.బి 57.బి
Authorization