1. ఈ కిందివాటిలో సరైనది ఏది?
ఎ) బెంగాల్ విభజన ప్రకటన- జూలై 20, 1905
బి) వందేమాతర ఉద్యమ ప్రాంరంభం ఆగస్టు 07, 1905
సి) ఆల్ ఇండియా ఖిలాఫత్ డే- అక్టోబర్ 1919
డి) పైవన్నీ
2. 365 రోజుల క్యాలెండర్ను మొదట తయారు చేసినది ఎవరు?
ఎ) గ్రీక్లు బి) బాబిలోనియన్లు
సి) ఈజిప్షియన్లు డి) రోమన్లు
3. ''వైశ్రాయ్'' అంటే చక్రవర్తి వ్యక్తిగత...?
ఎ) సహయకుడు బి) పాలకుడు
సి) ప్రతినిధి డి) సేవకుడు
4. షింటోయిజం అనగా నేమి?
ఎ) పురాతన మతం
బి) టిబెట్లో జరిగిన విప్లవం
సి) ఒక తరహ శిక్ష డి) మానవసేవ
5. తీవ్ర జాతీయ వాదానికి చెందిన విశిష్ట ప్రతినిధి ఎవరు?
ఎ) బిపిన్ చంద్రపాల్ బి) రాజనారాయణ బోస్
సి) లాలాలజపతిరారు డి) బాలగంగాధర్ తిలక్
6. బ్రాహ్మణులపై జిజియా పన్ను విధించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు?
ఎ) ఫిరోజ్షా తుగ్లక్ బి) మహ్మద్ బీన్ తుగ్లక్
సి) గియాజుద్దీన్ తుగ్లక్ డి) అల్లావుద్దీన్ ఖిల్జీ
7. అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమంలో ప్రధానపాత్ర వహించిన భారత కమ్యూనిస్టు ఎవరు?
ఎ) ఎస్.ఎ.డాంగే బి) ఎం.ఎన్.రారు
సి) ఇ.ఎం.ఎస్. నంబుద్రిపాద్ డి) ఎ.కె.గోపాలన్
8. లలిత కళలకు సంబంధించి చాళుక్యులు అధికంగా ఆదరించినది?
ఎ) భవన నిర్మాణ శాస్త్రం బి) చిత్రలేఖనం
సి) సంగీతం డి) శిల్పకళ
9. బ్రిటీష్వారి పాలనలో జాతీయ విమర్శ ఏ అంశంపై వచ్చినది?
ఎ) న్యాయవివక్ష బి) పేదరికం
సి) జాతివివక్ష డి) మేథోవలస
10. సిద్దాంత పరంగా నెహ్రు సోషలిజానికి సరైన రూపం ఏ కాంగ్రెస్ సభలో ఇచ్చారు?
ఎ) కలకత్తా బి) బొంబాయి
సి) నాగపూర్ డి) అవడి
11. గౌతమబుద్ధ విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది?
ఎ) ఉత్తరప్రదేశ్ బి) ఆంధ్రప్రదేశ్
సి) బీహార్ డి) మధ్యప్రదేశ్
12. సామాన్య సైనికుడిగా జీవితాన్ని ప్రారంభించిప హైదరాలీ వడయార్ వంశస్థుల నుండి మైసూర్ను ఆక్రమించిన సంవత్సరం ఏది?
ఎ) క్రీ.శ. 1761 బి) క్రీ.శ. 1771
సి) క్రీ.శ. 1781 డి) క్రీ.శ. 1791
13. లాహౌర్ సంది ద్వారా హర్డింజ్ పొందిన ప్రాంతం ఏది?
ఎ) పంజాబ్ బి) ముల్తాన్
సి)కాశ్మీర్ డి) రావల్పిండి
14. కలకత్తాలో తొలి మెడికల్ కాలేజీని స్థాపించిన సంవత్సరం ఏది?
ఎ) 1829 బి) 1831 సి) 1827 డి) 1835
15. రాజ్య సంక్రమణ సిద్ధాంతం పేరుతో డల్హౌసీ ఆక్రమిం చిన తొలి రాజ్యం?
ఎ) నాగపూర్ బి) సంబల్పూర్
సి) సతారా డి) జైపూర్
16. ఆధునిక భారతదేశ నిర్మాతగా పిలువబడిన గవర్నర్ జనరల్ ఎవరు?
ఎ) డల్హౌసీ బి) జాన్ లారెన్స్
సి) కానింగ్ డి) విలియం బెంటింక్
17. బానిసత్వం నుండి విముక్తులను చేయడమే పాశ్చాత్య విద్య లక్ష్యమని ప్రకటించినది ఎవరు?
ఎ) రాబర్ట్ నోబుల్ బి) లార్డ్ రిప్పన్
సి) ట్రివెలియన్ డి) మెకాలే
18. సన్యాసుల తిరుగుబాటు ప్రారంభమైన సంవత్సరం ఏది?
ఎ) 1794 బి) 1763 సి) 1794 డి) 1882
19. ''ఆంగ్లేయుల కన్నా ముస్లింలే బాగా పరిపాలించారని'' పేర్కొన్న బ్రిటిష్ దేశస్థుడు ఎవరు?
ఎ) బిషప్ హేబర్ బి) డల్హౌసి
సి) ఫ్రెడరిక్ షోర్ డి) లార్డ్మేయో
20. ''రైతులను సైన్యంలో చేర్చుకోవడానికే కంపెనీ పాల కులు భూమిశిస్తు పెంచారు'' అని పేర్కొన్న రష్యన్ ఎవరు?
ఎ) క్రిస్మన్ బి) క్రిస్లిన్
సి) బెంజిమన్ డి) నికిటిన్
21. ఈ కింది వాటిలో సరైనది ఏది?
ఎ) నానాసాహెబ్ అసలు పేరు - దొండేపంత్
బి) నానాసాహెబ్ ప్రధాన అనుచరుడు- తాంతియాతోపే
సి) తాంతియాతోపే అసలు పేరు- రామచంద్ర పాండురంగ డి) పైవన్నీ
22. తొలి తెలుగు పదం ''నాగబు'' అనే పదాన్ని కనుగొన్న పండితుడు ఎవరు?
ఎ) వేటూరి సుందరరాంమూర్తి
బి) నేలటూరి వెంకటరమణ
సి) వేటూరి ప్రభాకర శాస్త్రి
డి) కల్నల్ మెకంజీ
23. బృహత్ జాతక రత్నావళి గ్రంథ రచయిత ఎవరు?
ఎ) వరాహమిహిరుడు బి) భాస్కరుడు
సి) ఆర్యభట్టు డి) వసుబంధు
24. హర్షుడిని పంచరాజ్యాలకు ప్రభవు అని పేర్కొంటున్న ఆధారం?
ఎ) రత్నావళి బి) సి-యూ-కీ
సి) నాగానందం డి) ప్రియదర్శిని
25. ఈ కింది వాటిలో దేవాలయ నగరంగా ప్రసిద్ధి గాంచినది ఏది?
ఎ) పట్టడక్కల్ బి) బాదామి
సి) ఐహౌల్ డి) ఆలంపూర్
26. పుదుచ్చేరి సమీపంలో త్రిభవనం వద్ద విద్యా సంస్థను ఏర్పరిచిన చక్రవర్తి?
ఎ) మొదటి రాజేంద్రుడు
బి) మొదటి రాజరాజు
సి) విజయాలయచోళ డి) దంతిదుర్గుడు
27. ''మకర ధ్వజుడు'' అను బిరుదుగల రాజు ఎవరు?
ఎ) అమోఘవర్షుడు బి) కుబ్జవిష్ణువర్థనుడు
సి) రెండోపులకేశి డి) చాళుక్యభీమ
28. పుదుచ్చేరి సమీపంలో త్రిభువనం వద్ద విద్యా సంస్థను ఏర్పరిచిన చక్రవర్తి?
ఎ) మొదటి రాజేంద్రుడు
బి) మొదటి రాజరాజు
సి) విజయాలయచోళ డి) దంతి దుర్గుడు
29. 1900 సంవత్సరంలో కర్జన్ చేసిన ప్లేగు నివారణా చర్యలను నిరసిస్తూ ఎక్కడ తిరుగుబాటు జరిగింది?
ఎ) పూనె బి) కాన్పూర్
సి) పాట్నా డి) హుగ్లే
30. ఈ కిందివాటిలో కర్జన్ జారీచేసిన ప్రజావ్యతిరేక చట్టం ఏది?
ఎ) కలకత్తా కార్పోరేషన్ చట్టం-1900
బి) విశ్వవిద్యాలయాల చట్టం - 1904
సి) బెంగాల్ విభజన - 1905 డి) పైవన్నీ
31. మూడో ఆప్ఘన్ యుద్ధం ఎప్పుడు జరిగింది?
ఎ) 1919 బి) 1921 సి) 1914 డి) 1927
30. సహయ నిరాకరణోద్యమ కాలం నాటి వైస్రాయ్ ఎవరు?
ఎ) ఛేమ్స్ఫర్డ్ బి) రీజింగ్
సి) హర్డింజ్ డి) నార్త్బ్రూక్
31. జూడాయిజం క్రైస్తవ మత సిద్దాంతాలను అవగాహన చేసుకోవడానికి రామ్మోహన్రాయ్ నేర్చుకున్న భాష ఏది?
ఎ) లాటిన్ బి) ఉర్దూ
సి) హిబ్రూ డి) సంస్కృతం
32. రాజారామ్మోహన్ రాయ్ ఎప్పుడు మరణించారు?
ఎ) 1833 బి) 1822 సి) 1827 డి) 1837
33. బ్రహ్మసమాజ ప్రామాణిక గ్రంధం బ్రహ్మ ధర్మాన్ని తెలుగు తమిళ భాషల్లోకి అనువదించిన వాడు ఎవరు?
ఎ) కేశం చంద్రసేన్ బి) రవిచంద్రసేన్
సి) శ్రీధరుల నాయుడు
డి) కాండ్రేగుల జోగిపంతులు
34. తెలుగులో మొట్టమొదటి మహిళ పత్రిక ఏది?
ఎ) హస్యసంజీవిని బి) సతీహితబోధిని
సి) సత్యసంవర్థిని డి) సత్యవాదిని
35. రాజమండ్రిలో ప్రార్ధనా సమాజాన్ని స్థాపించింది ఎవరు?
ఎ) కందుకూరి బి) రఘపతి వెంకటరత్నం
సి) మట్నూరి కృష్ణారావు
డి) కొపల్లె హనుమంతరావు
36. ఆంధ్రవిశ్వవిద్యాలయం స్థాపించిన తొలి ప్రాంతం ఏది?
ఎ) విశాఖపట్నం బి) విజయవాడ
సి) అనంతపురం డి) నెల్లూరు
37. ప్రజల నైతిక ప్రవర్తనను మార్చడానికి రఘపతి వెంకటరత్నం స్థాపించిన సంస్థ ఏది?
ఎ) సాంఘిక శుద్ధి సంఘం బి) శుద్ధి సంఘం
సి) ఆంధ్రాసంఘం
డి) జాతీయశుద్ధిసంఘం
38. దేశంలోనే తొలి వితంతు శరణాలయాన్ని స్థాపించి నది ఎవరు?
ఎ) హెన్రి వివియన్ డిరోజియో
బి) ఈశ్వర చంద్ర విద్యాసాగర్
సి) శశిపాద బెనర్జీ
డి) దేశీరాజు పెదబాపయ్య
39. వితంతు వివాహాలను సమర్థిస్తూ ఈశ్వర చంద్ర విద్యాసాగర్ రచించిన గ్రంథం ఏది?
ఎ) వితంతు సహేతుకము
బి) వితంతు వివేకము
సి) వితంతు వర్థిని డి) వితంతు బోధిని
40. పూనా సార్వజనీక సభ అనే రాజకీయ సంస్థతో సంబంధం ఉన్నవారు?
ఎ) గణేష్వాసుదేవ జోషి
బి) ఎన్.హెచ్.చిప్లూకర్
సి) మహదేవ గోవిందరనడే డి) పైవారందరూ
41. బ్రాహ్మణ కులానికి చెందిన పండిట్ రమాబాయి స్వీకరించిన మతం ఏది?
ఎ) ఇస్లాం బి) పార్శీ
సి) క్రైస్తవం డి) యూదు
42. జ్యోతిరావు పూలే ''గులాంగిరిని'' ఎప్పుడు రచించెను?
ఎ) 1872 బి) 1873 సి) 1874 డి) 1875
43. మెకాలే విద్యావిధానాన్ని విమర్శించి ప్రభుత్వ ఉద్యోగంలో చేరని సంఘసంస్కర్త ఎవరు?
ఎ) గాంధీ బి) బిపిన్ చంద్రపాల్
సి) జ్యోతిబాపూలే డి) ఎం.జి.రనడే
44. ''జ్యోతిరావు నాకు స్పూర్తి ప్రధాత అని ప్రకటించిన మేదావి ఎవరు?
ఎ) అంబేద్కర్ బి) గురుదత్త
సి) లాలాలజపతిరారు డి) శ్రద్దానంద
45. స్వామి దయానంద సరస్వతి తొలి సందేశాన్ని వినిపించిన ప్రాంతం ఏది?
ఎ) మహారాష్ట్ర బి) గంగోత్రి
సి) హరిద్వార్ డి) బేలూరు
46. ఈ కింది వార పత్రికలను వాటిని స్థాపించిన వారితో జతపరచండి?
ఎ) న్యూ ఇండియా 1. మౌలానా మహ్మద్ ఆలీ
బి) కామ్రేడ్ 2. కె.కె.మిత్ర
సి) సంజీవిని 3. ఎమ్.ఎన్.రారు
డి) వాన్గార్డ్ ఆఫ్
ఇండియన్ ఇండిపెండెన్స్ 4. అనిబీసెంట్
A B C D
ఎ) 4 2 3 1
బి) 4 1 2 3
సి) 2 3 4 1
డి) 1 2 3 4
47.1857 తిరుగుబాటు సమయంలో బొల్లారం రెసిడెన్సీ పై దాడికి బాధ్యుడు ఎవరు?
ఎ) బిదాఖాన్ బి) షేక్ పీర్ సాహెబ్
సి) ఖాసీంరజ్వీ డి) తుర్రెబాజ్ఖాన్
48. బిల్ సేవా సదనం స్థాపించిన సంవత్సరం ఏది?
ఎ) 1922 బి) 1924
సి) 1926 డి) 1928
49. బిల్లులు, గోండులు మొదలగు కొండజాతుల వారికి '' ఆదివాసులు'' అని పేరుపెట్టినవారు ఎవరు?
ఎ) గాంధీజీ
బి) అమృత లాల్ విఠల్ దాస్ ఠక్కర్
సి) కల్నల్ ఆల్కాట్ డి) ఆహ్మద్ గంగాహి
50. ఈ కింది వాటిలో సరైనది ఏది?
ఎ) దేని నామాన్ని బిగ్గరగా ఉచ్చరించే సిక్కుమత ఉద్యమం- కుకా ఉద్యమం
బి) ఇస్లాం మత స్వచ్ఛతను కాపాడటానికి ప్రారంభిం చిన ఉద్యమం - వహబీ ఉద్యమం
సి) గోవధ నిషేదానికి పాటుపడిన సిక్కు మత ఉద్యమం - కుకాఉద్యమం
డి) పైవనీన సరైనవే
సమాధానాలు
1.డి 2.సి 3.సి 4.ఎ 5.బి
6.ఎ 7.బి 8.ఎ 9.సి 10.డి
11.సి 12.ఎ 13.సి 14.ఎ 15.సి
16.ఎ 17.సి 18.బి 19.సి 20.ఎ
21.డి 22.ఎ 23.ఎ 24.డి 25.బి
26.డి 27.బి 28.డి 29.ఎ 30.బి
31.సి 32.ఎ 33.సి 34.బి 35.ఎ
36.బి 37.ఎ 38.సి 39.బి 40.డి
41.సి 42.ఎ 43.సి 44.ఎ 45.సి
46.బి 47.డి 48.ఎ 49.బి 50.డి
- షేక్ సయ్యద్ మియా
ఉస్మానియా విశ్వవిద్యాలయం
ఫోన్: 9652748580