1. స్వతంత్ర భారతదేశ మొదటి విద్యాశాఖ మంత్రి ఎవరు?
ఎ) జవహర్లాల్ నెహ్రు
బి) శ్యాం ప్రసాద్ ముఖర్జీ
సి) మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్
డి) జాన్ మత్తారు
2. ప్రపంచ పుస్తక దినోత్సం ఎప్పుడు నిర్వహిస్తున్నారు?
ఎ) ఏప్రిల్ 23 బి) ఏప్రిల్ 26
సి) మార్చి 4 డి) సెప్టెంబర్ 6
3. గడియారాల తయారీ అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు?
ఎ) ఫినియోలజీ బి) గడియాలజీ
సి) ఎపిగ్రఫి డి) హౌరాలజీ
4) ఆల్ ఇండియా రేడియోలో హైదరాబాద్ విలీనాన్ని 'ఒకే ఒక వార్త నిజాం బేషరతుగా లొంగిపోయాడని' తెలుగు వార్తలు చదివి వినిపించింది ఎవరు?
ఎ) పణ్యాల రంగనాథరావు బి) పడాల రంగనాథ్
సి) అప్పట్ల సత్యనారాయణ డి) పి.జగన్నాథరావు
5. ఇస్లాం ధర్మశాస్త్ర థియోబంద్ అధ్యయన కేంద్రం ఏ సంవత్సరంలో ఏర్పాటైంది?
ఎ) 1866 బి) 1806
సి) 1867 డి) 1864
6. ఎవరి ఆస్థానాన్ని తొలి ఆంగ్లేయుడు రాల్స్ఫిచ్ సందర్మిరచాడు?
ఎ) బాబర్ బి) అక్బర్
సి) జహంగీర్ డి) షాజ హాన్
7. 1946-47 మధ్య కాలంలో హైద్రాబాద్ నిజాం ఎవరు?
ఎ) మీర్ మహబూబ్ ఆలీఖాన్
బి) మీర్ ఉస్మాన్ ఆలీఖాన్
సి) అఫ్జలుద్దౌలా డి) కాశీం రజ్వీ
8. మధ్యయుగాంధ్ర దేశంలో వర్తక శ్రేణి కేంద్రస్థానం ఏది?
ఎ) పేరూరు బి) వినుకొండ
సి) పెనుగొండ డి) బెజవాడ
9. కృష్ణ దేవరాయల భౌతిక అంగతీరును విశదముగా వర్ణించినది ఎవరు?
ఎ) న్యూనిజ్ బి) పెద్దన
సి) తిమ్మన డి) డామింగోపేస్
10. నెల్లూరు జిల్లాలోని బైరవకొండలో ఉన్న గుహల సంఖ్య?
ఎ) 8 బి) 6 సి) 9 10) 11
11. బ్రిటీష్ వారికి - అల్లూరి సీతారామరాజు అనుచరులకు మధ్య ప్రత్యక్ష యుద్ధం ఎక్కడ జరిగింది?
ఎ) చింతపల్లి బి) పంజేరి ఘాట్
సి) రాజవొమ్మంగి డి) అడ్డతీగల
12. రెవిన్యూబోర్డు స్థానంలో కలెక్టర్ల పరిపాలన విధానం అమల్లోకి వచ్చిన సంవత్సరం ఏది?
ఎ) 1794 బి) 1798
సి) 1786 డి) 1801
13. ఏ ప్రావిన్స్లో ముస్లింలు చాలా ముందుగా వాణి జ్యాన్ని, విద్యను చేపట్టారు?
ఎ) మద్రాస్ బి) బాంబే
సి) పంజాబ్ డి) కలకత్తా
14. ఇండియాలో బ్రిటీష్ ప్రభుత్వ సేవను స్థాపించింది ఎవరు?
ఎ) డల్హౌసీ బి) కారన్ వాలీస్
సి) హేస్టింగ్స్ డి) హర్డింజ్
15. దక్షిణ భారత 'మనువు' అని ఎవరిని అంటారు?
ఎ) భద్రబాహుడు బి) అపస్తంభుడు
సి) తిరువళ్ళువార్ డి) ఆగస్త్యుడు
16. లాహౌర్లోని షాలిమర్ గార్డెన్ని నిర్మించినది ఎవరు?
ఎ) బాబర్ బి) హుమాయున్
సి) షాజహాన్ డి) అక్బర్
17. భారత జాతీయోధ్యమంలో అతి తక్కువగా పాల్గొన్న వర్గాలేవి?
ఎ) రైతులు బి) పెట్టుబడిదారులు
సి) సంస్థానాధిపతులు డి) ప్రభుత్వ ఉద్యోగులు
18. ఈ కింది వాటిలో సామ్రాజ్యవాదానికి మూలం ఏది?
ఎ) ఆంగ్లేయ విప్లవం బి) పారిశ్రామిక విప్లవం
సి) ఫ్రెంచ్ విప్లవం డి) చైనా విప్లవం
19. ఖాళీ చేయు సిద్ధాంతాన్ని (డ్రైన్ థీయరీ)ని ప్రతిపాదించినది?
ఎ) నెహ్రు బి) తిలక్
సి) గాంధీ డి) నౌరోజీ
20. జర్మనీ ఐక్యత పూర్తయిన సంవత్సరం ఏది?
ఎ) 1873 బి) 1874
సి) 1861 డి) 1871
21. ఏ సంవత్సరంలో చైనా ఇండియా మీదదాడి చేసింది?
ఎ) 1904 బి) 1961
సి) 1965 డి) 1972
22. మీనాక్షి దేవాలయం ఉన్న చోటు ఏది?
ఎ) తిరుచినాపల్లి బి) త్రివేండ్రం
సి) మధురై డి) కోణార్క్
23. ఆంధ్ర ప్రాంతమంతటా ముగ్గురు ఆంగ్ల అధికారులను గౌరవిస్తారు వారిలో ఇద్దరు - థామస్మన్రో సర్ అర్థర్ కాటన్ మూడవ వారు ఎవరు?
ఎ) చార్లెస్ ప్రిన్సెప్ బి) కారన్ వాలీస్
సి) రిప్పన్ డి) చార్లెస్ ఫిలిప్ బ్రౌన్
24. సూయజ్ కాలువ ఎప్పుడు ప్రారంభమైంది?
ఎ) 1869 బి) 1763
సి) 1879 సి) 1893
25. భారతదేశంపై ఇంగ్లీష్ వలస నియంత్రణను విమర్శించ టానికి కింది వారిలో ఎవరు ''బ్రిటీష్ కానిది'' అన్నమాటను వాడారు?
ఎ) దాదాబాయి నౌరోజి బి) ఫిరోజ్షా మెహతా
సి) బద్రుద్దీన్ త్యాబ్జీ డి) ఆనంద మోహన్ బోస్
26. మొగలుల కాలంలో వ్యవసాయ స్థితిగతులు తెలుసుకోవడానికి ఉపయోగపడే రచన ఏది?
ఎ) అక్బర్ నామా
బి) ముంతకబుల్ - ఉల్-లునాబ్
సి) ఐనీ అక్బర్
డి) తవారిక్- ఇ-జహంగీర్
27. జ్యోతిబాపూలేను ప్రభావితం చేసిన అమెరికా నాయకుడు ఎవరు?
ఎ) థామస్ హమిల్టన్ బి) మార్టిన్ లూథర్
సి) జార్జి వాషింగ్టన్ డి) అబ్రహం లింకన్
26. రుషి ఉద్యమ లక్ష్యాలు ఏవి?
ఎ) హిందూ- ముస్లిం సఖ్యత
బి) ప్రాచీన రుషి సూత్రాలు పెంపొందించుట
సి) కాశ్మీర్లో హిందూ మతాన్ని విస్తరించడం
డి) ఏదీకాదు
29. ఎవరి కాలంలో ''సంపూర్ణ స్వాతంత్య్రం'' తీర్మానం చేశారు?
ఎ) ఛేమ్స్ ఫర్డ్ బి) లార్డ్ లెల్లింగ్టన్
సి) లార్డ్ వేవెల్ డి) లార్డ్ ఇర్వీన్
30. ఇండియాలో రాడికల్ డెమెక్రటిక్ పార్టీ స్థాపకుడు ఎవరు?
ఎ) పి. సుందరయ్య బి) ఎం.ఎన్.రారు
సి) గోపాల కృష్ణ గోఖలే
డి) జయప్రకాశ్ నారాయణ
31. రెండవ ప్రపంచ యుద్ధంలో ఎక్కువగా నష్టపోయింది?
ఎ) జర్మనీ బి) జపాన్
సి) ఇంగ్లాండ్ డి) అమెరికా
32. బెంగాల్ జాతీయ తిరుగుబాటు దళంపై ఎవరి ఆలో చనలు ఎక్కువగా ప్రభావితం చేసాయి?
ఎ) రవీంద్రనాథ్ ఠాగూర్ బి) జయశంకర్ ప్రసాద్
సి) బంకించంద్ర చటర్జీ డి) అరబిందో ఘోష్
33. భారతదేశంలో బడ్జెట్ వ్యవస్థను పరిచయం చేసిన వైస్రారు?
ఎ) లార్డ్ రిప్పన్ బి) డల్హౌసీ
సి) హేస్టింగ్ డి) కానింగ్
34. మహావీరుడు ఏ మహజనపదానికి చెందిన వాడు?
ఎ) వజ్జి బి) ఉజ్జయిని
సి) వైశాలి డి) మగధ
35. మాంటెంగ్-ఛేమ్స్ఫర్డ్ సంస్కరణల ప్రధాన లక్షణం ఏది?
ఎ) ప్రత్యేక మత ఆధార నియోజక వర్గాలు
బి) గవర్నర్లకు వీటో చేసే అధికారం
సి) రాష్ట్రాలకు స్వతంత్ర ప్రతిపత్తి
డి) ద్వంద ప్రభుత్వం
36. ఖగోళం ఆధారంగా బాలగంగాధర్ తిలక్ రుగ్వేదం ఏ కాలానికి చెందినదని భావించాడు?
ఎ) క్రీ.పూ. 3000 బి) క్రీ.పూ. 5000
సి) క్రీ.పూ. 4000 డి) క్రీ.పూ.7000
37. తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన చందుర్తి యుద్ధం ఎవరిని పారద్రోలింది?
ఎ) ఇంగ్లిష్ బి) పోర్చుగీస్
సి) డచ్ డి) ఫ్రెంచ్
38. చెంగీజ్ఖాన్ ఇండియాపైన దాడి చేసినపుడు ఇండియా పాలకుడు ఎవరు?
ఎ)ఇల్టుట్మిష్ బి) బాల్బన్
సి) ఐబక్ డి) అల్లావుద్దీన్ ఖిల్జి
39. బేటన్ అనే ఆంగ్ల వైద్యుడు షాజహాన్కు వైద్య సేవలు అందించి వ్యాపారం చేసుకోవడానికి అనుమతి పొందిన ప్రాంతం ఏది?
ఎ) లాహౌర్ బి) బెంగాల్
సి) లక్నో డి) ఆగ్రా
40. అక్సిలా చాపెల్ సంధి ప్రకారం ఆంగ్లేయులకు తిరిగి లభించిన ప్రాంతం ఏది?
ఎ) బెంగాల్ బి) ముర్షిదాబాద్
సి) మద్రాస్ డి) పుదుచ్చేరి
41. పూసపాటి విజయరామరాజును చంపి ఆత్మహత్య చేసుకున్న బొబ్బిలి వీరుడు?
ఎ) తాండ్రపాపారాయుడు బి) విజయరామరాజు
సి) రంగారావు డి) గజపతిరాజు
42. బక్సార్ యుద్ధంలో పాల్గొన్న భారతీయ పాలకుడు?
ఎ) మొగల్ చక్రవర్తి రెండవ షా ఆలం
బి) అయోద్య నవాబు ఘజాఉద్దౌలా
సి) బెంగాల్ నవాబ్ పదవి కోల్పోయిన మీర్ కాశీం
డి) పైవారందరు
43. నిజాం ఆలీఖాన్ నుండి ఉత్తర సర్కార్ ప్రాంతాలను ఆంగ్లేయులు పొందిన సంవత్సరం?
ఎ) 1766 బి) 1996
సి) 1768 డి) 1792
44. పర్షియా భాషలో గల 'ఫత్వా -ఐ-ఆలంగీర్'ను ఆంగ్లం లోకి అనువదింపజేసినవాడు?
ఎ) విలియం జోన్స్ బి) ఆక్లాండ్
సి) వారెన్ హేస్టింగ్ డి) జార్జ్బార్లో
45. వారెన్ హేస్టింగ్పై వచ్చిన అభియోగం ఏమిటి?
ఎ) కాశీరాజు చైత్యసింగ్ను తొలగించుట
బి) అయోద్య బేగంల ఆస్తులను కొల్లగొట్టుట
సి) బెంగాల్కు చెందిన నందకుమార్కి మరణ శిక్ష విధించుట
డి) పైవన్నీ సరైనవే
46. మంగుళూర్ సంధి కుదుర్చుకున్న మద్రాస్ గవర్నర్ ఎవరు?
ఎ) మెకార్టే బి) హైదర్ఆలీ
సి) అమ్హ్రెస్ట్ డి) ఎలింబరో
47. దుష్టపరిపాలన పేరుతో వెల్లస్లీ ఆక్రమించిన భారతీయ రాజ్యం ఏది?
ఎ) కర్నాటక బి) తంజావూర్
సి) సూరత్ డి) పైవన్నీ
48. ఈ కిందివాటిలో సరైనది ఏది?
ఎ) కృష్ణనదిపై ఆనకట్ట నిర్మించిన సంవత్సరం-1854
బి) గోదావరి నదిపై ఆనకట్ట నిర్మించిన సంవత్సరం -1849
సి) తుంగభద్ర నదిపై నిర్మించిన వ్యవసాయ కాలువ - కె.సి.కెనాల్
డి) పైవన్నీ
49. ఆంధ్రదేశచరిత్రకు సంబంధించిన అంశాలను సేకరించిన వాడు?
ఎ) కల్నల్ మెకంజీ బి) సి.పి. బ్రౌన్
సి) వీనం వీరయ్య డి) విలియం బెంటింక్
50. మొదటి ఆప్ఘన్ యుద్ధంలో ఓటమి కారణంగా రాజీనామా చేసిన గవర్నర్ జనరల్ ఎవరు?
ఎ) చార్లెస్ నేపియర్ బి) ఆక్లాండ్
సి) విలియం స్లీమెన్ డి) సర్జాన్ లారెన్స్
సమాధానాలు
1.సి 2.ఎ 3.డి 4.ఎ 5.ఎ
6.బి 7.బి 8.సి 9.డి 10.ఎ
11.బి 12.ఎ 13.డి 14.బి 15.బి
16.సి 17.సి 18.బి 19.డి 20.డి
21.బి 22.సి 23.డి 24.ఎ 25.ఎ
26.సి 27.ఎ 28.సి 29.డి 30.బి
31.ఎ 32.డి 33.ఎ 34.సి 35.సి
36.ఎ 37.డి 38.ఎ 39.బి 40.సి
41.ఎ 42.డి 43.ఎ 44.సి 45.డి
46.ఎ 47.డి 48.డి 49.ఎ 50.బి
- షేక్ సయ్యద్ మియా
ఉస్మానియా విశ్వవిద్యాలయం
ఫోన్: 9652748580