1. 'రోమన్ చక్రవర్తి సీజర్ తెలుసుకుని జయించగా, అశో కుడు జయించి తెలుకుసున్నాడు' అని అన్నది ఎవరు?
ఎ) లారెన్స్ బనియన్ బి) హెచ్.జి.హెల్స్
సి) ఆర్.జి. భండార్కర్ డి) ఆర్.ఎస్.త్రిపాఠి
2. అశోకుడి శాసనాల్లో బ్రాహ్మి లిపికి అర్థం చెప్పిన వారెవరు?
ఎ) సర్ఈన్ మార్షల్ బి) జేమ్స్ ప్రిన్సిప్
సి) అలెగ్జాండర్ డఫ్ డి) చార్లెస్ గ్రాంట్
3. ఈ కింది వాటిలో శ్రీకృష్ణ దేవరాయల బిరుదు ఏది?
ఎ) మురురాయగుండ బి) దక్షిణాపద స్వామి
సి) యవనరాజ్య స్థాపనాచార్య డి) పైవన్నీ
4. శ్రీకృష్ణదేవరాయలు, అల్బుకర్క్ మధ్య 'గోవా సంధి'ని కుదిర్చిన వారెవరు?
ఎ) లూయీస్ ప్రేజర్ బి) డామింగోపేస్
సి) బార్భోసా డి) నికోల్డికాంటి
5. 'దివానీ యుద్ధం' ఎవరెవరికి మధ్య జరిగింది?
ఎ) విజయనగర రాజులు - గోల్కొండ రాజులు
బి) బహమనీలు - పోర్చుగీసులు
సి) బహమనీలు - విజయనగర రాజులు
డి)విజయ నగర రాజులు - పోర్చుగీసులు
6. గొబ్బూరు యుద్ధం ఎప్పుడు జరిగింది?
ఎ) క్రీ.శ. 1520 బి) క్రీ.శ. 1530
సి) క్రీ.శ. 1540 డి) క్రీ.శ. 1514
7. అచ్చుతరాయలు ఆస్థానమును సందర్శించిన ప్రముఖ వైష్ణవ భక్తి ఎవరు?
ఎ) ఈశ్వరీ ప్రసాద్ బి) పుండరీకుడు
సి) వెంకటాద్రి డి) వరప్పగౌడ
8. 'తల్లికోట దక్షిణ యుద్ధం భారతదేశంలో హిందూ సామ్రాజ్యానికి మంగళం పలికింది' అని అభిప్రాయపడిన వారు ఎవరు?
ఎ) రాబర్ట్ సుయోల్ బి) ఆచార్య జగదీశ్ ప్రసాద్
సి) ఆచార్య ఈశ్వరీ ప్రసాద్ డి) పి.బి.దేశారు
9. విజయ నగర రాజ్యాన్ని 'సెగ్మెంటరీ రాజ్యం' అని పేర్కొన్నది ఎవరు?
ఎ) బర్టన్ స్టెయినీ
బి) నేలటూరి వెంకట రమణయ్య
సి) నీలకంఠ శాస్త్రి డి) దామెర్ల వెంకటాద్రి
10. విజయనగర కాలంలో గ్రామంలో శాంతి భద్రతలను నిర్వహించే వారు ఎవరు?
ఎ) కరణం బి) రెడ్డి సి) పురోహితుడు డి) తలారి
11. ఈ కింది వారిలో 'తుంగభద్రానది'కి ఆనకట్ట కట్టించిన వారు ఎవరు?
ఎ) బుక్కరాయలు బి) మొదటి దేవరాయలు
సి) రెండో దేవరాయలు డి) శ్రీకృష్ణ దేవరాయలు
12. విజయనగర కాలంలోని విదేశీ వాణిజ్యం గురించి వర్ణించినవారు ఎవరు?
ఎ) సీజర్ ఫ్రెడరిక్ బి) డోమింగోపేస్
సి) బాక్బిసా డి) పైవారందరూ
13. 'కవి తార్కిక సింహ' అని ఎవరిని పిలిచెదరు?
ఎ) వేదాంత దేశికుడు బి) సాయణాచార్యులు
సి) మాధవాచార్యులు డి) గంగాదేవి
14. 'శైవార్క మణిదీపిక' గ్రంథ రచయిత ఎవరు?
ఎ) రాజనాథ డిండిమభట్టు బి) నాచనసోముడు
సి) అయ్యప్పదీక్షితులు డి) తిరుమలాంబ
15. ప్రబంధ రచనకు మార్గదర్శకుడు ఎవరు?
ఎ) అల్లసారి పెద్దన బి) రామరాజు భూషణుడు
సి) తెనాలి రామకృష్ణుడు డి) పింగళిసూరన
16. కింది వారిలో జ్ఞాన్పీఠ్ అవార్డు పొందిన తెలుగు కవి?
ఎ) విశ్వనాథ సత్యనారాయణ బి) సి.నారాయణరెడ్డి
సి) రావూరి భరద్వాజ డి) పైవారందరూ
17. హసన్గంగూకు సమకాలీకుడైన ఢిల్లీసుల్తాన్ ఎవరు?
ఎ) మహ్మద్బిన్ తుగ్లక్ బి) ఫిరోజ్షా తుగ్లక్
సి) అల్లావుద్దీన్ ఖిల్జీ డి) సికిందర్లోఢి
18. మొదటి ఆహమ్మద్షా కాలంలో 'బహ్మన్ నామా' పేరుతో బ్రహ్మనీవంశ చరిత్రను రచించింది ఎవరు?
ఎ) హఫీజ్ బి) అజరీ
సి) సైపుద్దీన్ డి) హసన్ఖాన్
19. మహ్మద్ గవాన్కు 'వర్తకుల రారాజు'గా బిరుదును ప్రదానం చేసినది ఎవరు?
ఎ) నిజాముద్దీన్ ఆహమ్మద్షా
బి) అల్లావుద్దీన్ ఆహమ్మద్షా
సి) అల్లావుద్దీన్ హుమాయున్ డి) జహన్ నర్గీస్ బేగం
20. రాక్షస తంగడి యుద్ధం నాటి బీరార్ పాలకుడు ఎవరు?
ఎ) బుర్హాన్ ఇమాద్షా బి) ఇస్మాయిల్ ఇమాద్షా
సి) ఇమాద్ డల్ముల్క్ డి) ఆదిల్షా బుర్హాన్
21. భారతదేశంలో మొదటిసారిగా గెరిల్లా యుద్ధంను ప్రవేశ పెట్టింది ఎవరు?
ఎ) మహ్మద్షా బి) జహంగీర్
సి) మాలిక్ అంబర్ డి) ముర్తజా
22. రెండవ ఇబ్రహీం ఆదిల్షా బీజాపూర్లో నిర్మించిన కట్టడం?
ఎ) ఆనంద మహల్ బి) మాలిక్ జహన్ మసీదు
సి) మితరమహల్ డి) పైవన్నీ సరైనవే
23. కనౌజ్ త్రిముఖ పోరాటంలో పాల్గొన్న మొదట రాష్ట్ర కూట రాజెవరు?
ఎ) ధ్రువుడు బి) వత్సరాజు
సి) ధర్మపాలుడు డి) మిహిరబేజుడు
24. ముస్లిం దండయాత్రలను ఎదుర్కొనేందుకు 'తురక దండన' పన్నును విధించిన 'గహద్వాల' రాజు ఎవరు?
ఎ) జయచంద్రుడు బి) గోవింద చంద్రుడు
సి) చంద్ర దేవుడు డి) హరిచంద్రుడు
25. 'ధారా నగర్'లో 'సరస్వతి ఆలయం'ను నిర్మించింది ఎవరు?
ఎ) భేజరాజు బి) హరిచంద్రుడు
సి) విద్యాధరుడు డి) ఉపేంద్రుడు
26. ఈ కింది వాటిలో సరైనవి ఏవి?
ఎ) మాలిక్ కపూర్ ఆసలు పేరు - హజర్థినారి
బి) హేమ చంద్రుడి రచన - పరిశిష్ట పర్వన్
సి) విక్రమశిల విశ్వవిద్యాలయ మొదటి కులపతి - దీపాంకరుడు డి) పైవన్నీ సరైనవే
27. దేవపార శాసనం జారీ చేసిన సేనవంశ రాజు ఎవరు?
ఎ) విజయసేనుడు బి) బల్లాలసేనుడు
సి) లక్ష్మణ సేనుడు డి) సామంత సేనుడు
28. ఈ కింది వారిలో అజ్మీర్లో ఒక విద్యాపీఠంను నెలకొల్పి విద్యావ్యాప్తికి కృషి చేసింది ఎవరు?
ఎ) అజయరాజు బి) విశాల దేవుడు
సి) పృద్వీరాజ్చౌహాన్ డి) సింహరాజు
29. 'శ్రీసంస్థనా' అనే బిరుదుతో కాశ్మీర్ సింహాసనం అధిష్టించిన ముస్లీం వీరుడు ఎవరు?
ఎ) షామీర్ బి) సమీర్
సి) అబ్దుల్ తాలీమ్ డి) జావీద్ అస్లాం ఖాన్
30. 'లంఘన్ యుద్ధం'లో హిందూషాహి వంశస్థుడైన జయపాలుడిని ఓడించింది ఎవరు?
ఎ) సభక్తజిన్ బి) క్షేమగుప్తుడు
సి) అవంతీవర్మ డి) శంకరవర్మ
31. రాజపుత్రుల కాలంనాటి సాంఘిక పరిస్థితులకు సంబంధించి సరైన దానిని గుర్తించండి?
ఎ) కులాంతర వివాహాలు లేవు
బి) శూద్రుల పరిస్థితి అధ్వానంగా ఉండేది
సి) బహుభార్యత్వాన్ని రాజులు పాలించారు
డి) పైవన్నీ సరైనవే
32. మహమ్మద్ బీన్ ఖాసీం, దాహిర్ల మధ్య 'రోర్ యుద్ధం' ఎప్పుడు జరిగింది?
ఎ) క్రీ.శ. 702 బి) క్రీ.శ. 712
సి) క్రీ.శ. 709 డి) క్రీ.శ. 717
33. మహ్మద్ ఘజనీ భారతదేశంపై 17సార్లు దండెత్తినట్టు తెలియజేసినది ఎవరు?
ఎ) హెన్రీ ఇలియట్ బి) ఫరూఖీ
సి) ఫతేదావూద్ డి) వి.ఎ.స్మిత్
34. మహ్మద్ఘోరీ భారత దండయాత్రలు ప్రధాన లక్ష్యం ఏది?
ఎ) భారత్లో భూభాగాన్ని సంపాదించడం
బి) భారత్లో మహ్మదీయ రాజ్యస్థాపన
సి) ఇస్లాం మత వ్యాప్తి డి) పైవన్నీ
35. వాస్కోడిగామా కాలికట్ చేరిన సమయంలో ఢిల్లీ సుల్తాన్గా ఉన్నవారెవరు?
ఎ) అక్బర్ బి) సికిందర్షా
సి) ఇబ్రహీం లోఢి డి) రెండో బహదూర్ షా
36. క్రీ.శ. 1579 లో భారతదేశానికి మొదటగా వచ్చిన ఆంగ్లేయుడు ఎవరు?
ఎ) ఫాదర్ థామస్ స్టీవెన్స్ బి) ప్రాన్సిస్డ్రేక్
సి) కెప్టెన్ విలియం హకిన్స్ డి) హెన్రీ మిడిల్టన్
37. బక్సార్ యుద్ధానంతరం బెంగాల్ నవాబు ఎవరు?
ఎ) మీర్ఖాసిం బి) వజీం ఉద్దౌలా
సి) సిరాజుద్దౌలా డి) నసీరుద్దౌలా
38. ఈ కింది వారిలో శృంగేరి పీఠాధిపతి అయిన శంకరా చార్యుల పట్ల భక్తిశ్రద్ధలు కనపరిచింది ఎవరు?
ఎ) హైదరాలీ బి) టిప్పుసుల్తాన్
సి) ఫతేజింగ్ డి) మీర్జాఫర్
39. దేశ రాజకీయాల్లో పాల్గొనడం ప్రారంభించిన మొదటి సిక్కు గురువు?
ఎ) గురు అర్జున్ సింగ్ బి) గురు రాందాస్
సి) గురుహరగోవింద్సింగ్ డి) గురుగోవింద్ సింగ్
40. 1853 చార్టర్ చట్టం ప్రకారం సివిల్ సర్వీసు పరీక్ష లకు హాజరయ్యేందుకు ఉండాల్సిన కనీస వయోపరిమితి?
ఎ) 21 సం||లు బి) 19 సం||లు
సి) 23 సం||లు డి) 26 సం||లు
41. భారతదేశంలో విద్యావిధానాన్ని సమీక్షించుటకు ఏర్పాటు చేసిన మొదటి కమిషన్ ఏది?
ఎ) థామస్ రీలే కమిటీ బి) ఉడ్స్ డిస్వాచ్ కమిటీ
సి) హంటర్ కమిషన్ డి) శ్లాడర్ కమిషన్
42. ఈ కింది వాటిలో సరైనది ఏది?
ఎ) భిల్లుల తిరుగుబాటు - గుజరాత్
బి) కోలి తిరుగుబాటు - మహారాష్ట్ర
సి) తమల్ తిరుగుబాటు - చోటా నాగపూర్
డి) పైవన్నీ సరైనవే
43. ప్లాసీ యుద్ధం శతవార్షికోత్సవం జరిగిన సంవత్సరం?
ఎ) 1857 బి) 1867 సి) 1847 డి) 1877
44. బహదూర్షా మరణానంతరం మొగల్ చక్రవర్తులు రాజు అనే బిరుదును కోల్పోతారని ప్రకటించింది ఎవరు?
ఎ) విలియం బెంటింక్ బి) కానింగ్
సి) వారన్హేస్టింగ్స్ డి) డల్హౌసీ
45. ఈ కింది వారిలో ఝాన్సీలక్ష్మీబాయి అనుచరుడు ఎవరు?
ఎ) తాంతియాతోపే బి) రావుసాహెబ్
సి) బంద్రానవాబు డి) పైవారందరూ
46. 'సిపాయిల తిరుగుబాటు స్వాతంత్య్ర సమరం కాదు' అని అన్నది ఎవరు?
ఎ) ఎన్.ఎస్.సేన్ బి) జవహర్లాల్నెహ్రూ
సి) మజుందార్ డి) అశోక్మెహతా
47. ప్రెసిడెన్సీల నుంచి వెలువడిన తొలి పత్రికలకు సంబంధించి సరైనది ఏది?
ఎ) బెంగాల్ ప్రెసిడెన్సీ - బెంగాల్ గెజిట్
బి) మద్రాస్ ప్రెసిడెన్సీ - మద్రాస్ కొరియర్
సి) బాంబే ప్రెసిడెన్సీ - బాంబే హెరాల్డ్
డి) పైవన్నీ సరైనవే
48. పత్రికా రిజిస్ట్రేషన్ చట్టం ఎప్పుడు చేశారు?
ఎ) 1867 బి) 1887 సి) 1864 డి) 1876
49. క్రిసెంట్ పత్రికను (ఇంగ్లీష్) ప్రారంభించి దాని సంపాదకుడిగా 'హర్లే'ను నియమించింది ఎవరు?
ఎ) జగన్నాథ శంకర్సేఠ్ బి) గాజుల నరసు శెట్టియార్
సి) దేవేంద్రనాథ్ ఠాగూర్ డి) ఆనందమోహన్ బోస్
50. ఈ కింది వారిలో 'బొంబాయి త్రయంగా' ప్రసిద్ధి చెందన వారెవరు?
ఎ) ఫిరోజ్షా మెహతా బి) బద్రుద్దీన్ త్యాబ్జీ
సి) కె.టి.తైలాంగ్ డి) పైవారందరూ
51. భారత జాతీయ కాంగ్రెస్ వార్షిక సమావేశాలకు మూడుసార్లు అధ్యక్షత వహించిన మొదటి వ్యక్తి ఎవరు?
ఎ) అనిబిసెంట్ బి) దాదాబాయి నౌరోజీ
సి) సురేంద్రనాథ్ బెనర్జీ డి) గోపాలకృష్ణ గోఖలే
సమాధానాలు
1.ఎ 2.బి 3.డి 4.ఎ 5.సి
6.ఎ 7.బి 8.సి 9.ఎ 10.డి
11.ఎ 12.డి 13.ఎ 14.సి 15.ఎ
16.డి 17.ఎ 18.బి 19.సి 20.ఎ
21.సి 22.డి 23.ఎ 24.సి 25.ఎ
26.డి 27.ఎ 28.బి 29.ఎ 30.ఎ
31.డి 32.బి 33.ఎ 34.డి 35.బి
36.ఎ 37.బి 38.బి 39.ఎ 40.సి
41.సి 42.డి 43.ఎ 44.బి 45.డి
46.సి 47.సి 48.ఎ 49.బి 50.డి
51.బి
- షేక్ సయ్యద్ మియా
ఉస్మానియా విశ్వవిద్యాలయం
ఫోన్: 9652748580
Authorization