1. 2019 - 20 కేంద్ర బడ్జెట్ ప్రకారం పబ్లిక్ సెక్టార్ బ్యాంకులకు ఎంత రీకాపిటలైజేషన్ కింద ఎంత సొమ్ము ఇవ్వదలిచారు?
ఎ) రూ. 70,000 కోట్లు బి) రూ. 50,000 కోట్లు
సి) రూ. 40,000 కోట్లు డి) రూ. 30,000 కోట్లు
2. 2019 - 20 కేంద్ర బడ్జెట్లో తెలిపిన ప్రకారం, ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్?
ఎ) కొత్త 'జల శక్తి మంత్రాలయం' నీటి వనరులు, నీటి సప్లై మేనేజ్మెంట్ చేస్తుంది
బి) జల శక్తి అభియాన్ కింద 1592 క్రిటికల్, ఓవర్ ఎక్స్ ప్లాయిటెడ్ బ్లాక్లను గుర్తిస్తారు. జల శక్తిఅభియాన్ కింద నీటి కొరతతో సతమతమయ్యే సుమారు 256 జిల్లాల్లో నీటిని పొదుపు చేసే కార్యక్రమాలు కొనసాగు తున్నాయి.
సి) 2024 నాటికి 'జల జీవన మిషన్' కింద అన్ని గ్రామాలలో ఉండే ప్రతి ఇంటికి తాగు నీటిని అందిం చడం, వర్షపు నీరు ఒడిసి పట్టడం, నిల్వ చేయడం, భూగర్భ జలాన్ని రీచార్జ్ చేయడం, గృహంలో వచ్చే వేస్ట్ వాటర్ని మేనేజ్మెంట్ చెయ్యటంపై దృష్టి కేంద్రీకరించడం డి) పైవన్నీ
3. 2019 - 20 కేంద్ర బడ్జెట్లో తెలిపిన ప్రకారం, రైల్వేలకు సంబంధించిన అంశాలు ఏవి?
ఎ) 2018 - 30 మధ్య కాలంలో రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుబడుల కోసం రూ.50 లక్షల కోట్లు ఇవ్వాలి
బి) పాసెంజర్ప్రైజ్ సర్వీసుల డెలివరీ కోసం, రైల్వే ట్రాక్ల అభివృద్ధి చెయ్యడం కోసం, పబ్లిక్ ప్రయివేటు పార్ట్నర్షిప్ పద్ధతిని పాటిస్తున్నారు.
సి) దేశంలో 657 కి.మీ. మేర వేగవంతంగా మెట్రో రైళ్ళు నడుస్తున్నాయి డి) పైవన్నీ
4. 2019 - 20 కేంద్ర బడ్జెట్లో తెలిపిన ప్రకారం, ఎస్ఎఫ్యూఆర్టీఐ వివరాలేవి?
ఎ) స్కీం ఆఫ్ ఫండ్ ఫర్ అప్గ్రేడేషన్ అండ్ రీజనరేషన్ ఆఫ్ ట్రేడిషనల్ ఇండిస్టీస్ (ఎస్ఎఫ్యూఆర్టీఐ)
బి) సాంప్రదాయ పరిశ్రమలలో ఉత్పత్తిని అధికం చేయడం కోసం క్లస్టర్ అధారిత అభివృద్ధి చేయడం
సి) వెదురు, తేనే, ఖాదీ వంటి వాటి కోసం 100 కొత్త క్లస్టర్లు ఎకనామిక్ వేల్యూ చైన్లో చేరేట్టు చేసి లబ్ది చేకూరుస్తారు డి) పైవన్నీ
5. 2019 - 20 కేంద్ర బడ్జెట్ ప్రకారం, మహిళా సాధికారత కోసం 2019లో తెలిపినవి ఏవి?
ఎ) జెండర్ ఈక్వాలిటీ కోసం, పబ్లిక్, ప్రయివేటు స్టేక్ హోల్డర్లతో ఒక కమిటీని ఏర్పాటు చేయడం
బి) జన ధన ఎకౌంటు, బ్యాంకులో ఉన్న ప్రతి ఎస్హెచ్జీ మహిళ కోసం రూ.5000 ఓవర్ డ్రాఫ్ట్ ఇవ్వడం
సి) ప్రతి ఎస్హెచ్జీ స్కీం కింద మహిళా ఎంటర్ ప్రేమ్యార్కు, ముద్ర స్కీం కింద ఒక లక్ష రూపాయల వరకు అప్పు ఇవ్వడం. అన్ని జిల్లాల్లో ఉన్న ఎస్హెచ్జీ లకు ఇంట్రెస్ట్ సబ్వర్షెన్ స్కీం వర్తించడం డి) పైవన్నీ
6. 2019 - 20 కేంద్ర బడ్జెట్ ప్రకారం, ఎంఎస్ఎంఈ రంగానికి ఎలాంటి సదుపాయాలు కల్పించారు?
ఎ) జీఎస్టీలో రిజిస్టర్ అయిన అన్ని ఎంఎస్ఎంఈలు తీసుకునే రుణంపై కట్టే కవ్డీలో 2 శాతం వడ్డీ సబ్వర్షెన్ ఇవ్వడం కోసం రూ.350 కోట్లు కేటాయించారు.
బి) ఎంఎస్ఎంఈల కోసం పేమెంట్ ఫ్లాట్ఫారంను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. పెద్ద ఎత్తున విస్తృతమైన సంస్కరణలు ప్లాన్ చేస్తుంది.
సి) ఎంఎస్ఎంఈలకు '59 నిమిషాలలోనే లోన్' అనే వెబ్ సైట్ కింద రూ. కోటి వరకు రుణాలు వచ్చేటట్లు చూడడం, ఇప్పటికే రూ.350 కోట్ల రుణాలు మంజూరయ్యాయి. డి) పైవన్నీ
7. 2018 - 19 కేంద్ర ఎకనామిక్ సర్వే రిపోర్ట్లో తెలిపిన 'నడ్జ్ థియరీ'ని ప్రతిపాదించింది ఎవరు?
ఎ) రిచర్డ్ థేలర్ బి) ఆడమ్ స్మిత్
సి) రికార్డో డి) మాల్థస్
8. 2019 - 20 కేంద్ర బడ్జెట్ ప్రకారం, రాబోయే దశాబ్దికి తెలిపిన 'విజన్'లో గల అంశాలేవి?
ఎ) భౌతిక, సాంఘిక ఇన్ఫ్రాస్ట్రక్చర, డిజిటల్ ఇండియా, కాలుష్య రహిత భారత్
బి) మేక్ ఇన్ ఇండియా, వాటర్ మేనేజ్మెంట్, పరిశుభ్రమైన నదులు, బ్లూ ఎకనామీ
సి) స్పేస్ ప్రోగ్రాంలు, స్వయం సమృద్ధి, అహార ధాన్యాల ఎగుమతి, ఆరోగ్యవంతమైన సమాజం. జల భగీరథతో టీం ఇండియా డి) పైవన్నీ
9. 2019 - 20 కేంద్ర బడ్జెట్ ప్రకారం, ప్రధాన మంత్రి కరం యోగి మాన్ధన్ యోజన్లో 3 కోట్ల మంది పెన్షన్ పొందుతారు. దీనిలో చేర దల్చుకున్న రీటైల్ వర్తకుల వ్యాపారంలో, వార్షిక టర్నోవర్ ఎంత కన్నా తక్కువ ఉండాలి.
ఎ) రూ. 1.5 కోట్లు బి) రూ. 2.5 కోట్లు
సి) రూ. 5 కోట్లు డి) ఏవీకాదు
10. 2019 - 20 కేంద్ర బడ్జెట్ ప్రకారం, ఒక సంవ త్సరంలో ఎంత కన్నా ఎక్కువ ధనాన్ని, బ్యాంకు నుంచి నగదు రూపంలో విత్డ్రా చేస్తే 2 శాతం టీడీఎస్ విధిస్తారు?
ఎ) రూ. కోటి బి) రూ. 20,000
సి) రూ. 30,000 డి) రూ. 40,000
11. 2019 - 20 కేంద్ర బడ్జెట్ ప్రకారం, 'గాంధీపీడియా' వివరాలేవి?
ఎ) ఇదొక విజ్ఞాన సర్వస్వం
బి) గాంధీజీ తెలిపిన విలువల గురించి, ప్రజలకు తెలియజేయడానికి, దీన్ని అభివృద్ధి చేయదలిచారు
సి) నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్సు మ్యూజియం వారు దీన్ని అభివృద్ధి చేస్తున్నారు డి) పైవన్నీ
12. 2019 - 20 కేంద్ర బడ్జెట్ ప్రకారం, ఆయుష్మాన్ భారత్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం 2022 నాటికి ఎన్ని హెల్త్, వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నది?
ఎ) 1.5 లక్షల కన్నా ఎక్కువ బి) 50,000
సి) 25,000 డి) 10,000
13. బెంగాల్ ఈస్టర్న్ ఫ్రాంటియర్ రెగ్యులేషన్ 1873 లోని సెక్షన్ 2ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం 'ఇన్నర్ లైన్ పర్మిట్' ద్వారా కొంత మంది వ్యక్తులు రావడాన్ని నిషేధించ వచ్చని, ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రయత్నిస్తున్నారు?
ఎ) నాగాలాండ్ బి) హిమాచల్ప్రదేశ్
సి) ఉత్తరాఖండ్ డి) బీహార్
14. 2019 - 20 కేంద్ర బడ్జెట్ ప్రకారం, జీఈటీలో ఉన్న పదాలు ఏవి?
ఎ) గ్యాస్ బి) ఎలక్ట్రిసిటీ
సి) టాయిలెట్స్ డి) పైవన్నీ
15. యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు, కొత్త ప్రెసిడెంట్ పదవికి ఈయూ నాయకులు ఎవరిపేరు ప్రతిపాదించారు?
ఎ) క్రిస్టిన్ లగార్డే బి) స్టేఫాని గ్రిషాం
సి) బోరిస్ జాన్సన్ డి) జెరెమీ హంట్
16. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎన్.ఎస్.విశ్వనాథన్ పదవికాలం మరో ఏడాది పొడిగించారు. ఆర్బీఐలోని ఇతర డిప్యూటీ గవర్నర్లు ఎవరు?
ఎ)డా.విరల్ వి.ఆచార్య బి) బీపీ కనుంగో
సి) మహేష్ కుమార్ జైన్ డి) పైవారందరూ
17. బేస్ ఎరోజన్ అండ్ ప్రఫిట్ షిఫ్టింగ్ని నిరోధించే మల్టీ లేటరల్ ఇన్స్ట్రుమెంట్ ఎప్పటి నుంచి భారత్లో అమలులోకి రానుంది?
ఎ) ఆగస్టు 1, 2019 బి) అక్టోబర్ 1, 2019
సి) ఆగస్టు 15, 2019 డి) జులై 1, 2019
18. 2019 - 20 కేంద్ర బడ్జెట్ ప్రకారం, విద్యుచ్ఛక్తితో నడిచే మోటార్ వాహనాలను ప్రోత్సహించడం కోసం అటువంటి వాహనాల కొనుగోలుపై జీఎస్టీని 12 శాతం నుంచి ఎంతకు తగ్గించారు?
ఎ) 5 శాతం బి) 8 శాతం
సి) 10 శాతం డి) 2 శాతం
19. 2019 - 20 కేంద్ర బడ్జెట్ ప్రకారం, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలపై నియంత్రణ అధికారాన్ని ఎవరికి ఇవ్వదలిచారు?
ఎ) ఆర్బీఐ బి) సీసీఐ
సి) పీఎఫ్ఆర్డీఏ
డి) ఎన్ఏఎస్ఎస్సీఓఎం
20. ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్?
ఎ) దుర్గాపూర్, పశ్చిమబెంగాల్ : అల్లోరు స్టీల్ప్లాంట్ బి) తమిళనాడు : సేలం స్టీల్ ప్లాంట్
సి) భద్రావతి, కర్ణాటక : విశ్వేశ్వరయ్య ఐరన్, స్టీల్ ప్లాంట్ డి) పైవన్నీ
సమాధానాలు
1.ఎ 2.డి 3.డి 4.డి 5.డి 6.డి 7.ఎ 8.డి 9.ఎ 10.ఎ 11.డి 12.ఎ 13.ఎ 14.డి 15.ఎ 16.డి 17.బి 18.ఎ 19.ఎ 20.డి
Authorization