1. అమెరికాలోని బోస్టన్లో నిర్వహించిన అంతర్జాతీయ సైతక శిలకళా ఉత్సవంలో పీపుల్స్ ఛాయిస్ అవార్డ్ను ఎవరు గెలుచుకున్నారు?
1) సుదర్శన్ పట్నాయక్ 2) నితీష్ భారతి
3) మనీషా స్వార్ణకర్ 4) మనస్ కుమార్ సాహౌ
2. కిందివాటిలో సరైనవి ఏవి?
ఎ) భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అధిపతి, రాకెట్మెన్గా పేరొందిన కె. శివన్కు తమిళనాడు ప్రభుత్వం అబ్దుల్ కలాం పురస్కారాన్ని ప్రకటించింది.
బి) 2019 సంవత్సరానికిగానూ సంగీత కాళనిధి పురస్కారానికి ఎస్. సౌమ్య ఎంపికయ్యారు
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏదీకాదు
3. కింది వాటిలో సరికానిది ఏది?
ఎ) కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ రూపొందించిన ఇన్క్రెడిబుల్ ఇండియా-ఫైండ్ ద ఇన్క్రెడిబుల్ యూ' అనే ప్రచార కార్యక్రమం పాటా (పసిఫిక్ ఆసియా ట్రావెల్ అసోసియేషన్) గోల్డ్ అవార్డ్ 2019 కి ఎంనికైంది.
బి) కాలసికల్ తెలుగు విభాగంలో ప్రొఫెసర్ జయశ్రీ ప్రతి ష్టాత్మాక మహర్షి భద్రాయణ్ వ్యాస్ సమ్మాన్ పురాస్కారానికి ఎంపికయ్యారు.
1) బి 2) ఎ 3) ఎ, బి
4) పై రెండూ సరైనవి
4. కింది వాటిని జతపరచండి?
1. జాతీయ ఉత్తమ చిత్రం ఎ) మహానటి
2) ఉత్తమ తెలుగు చిత్రం బి) ప్యాడ్మాన్
3) జాతీయ ఉత్తమ నటి సి) సురేఖా సిక్రి
4) ఉత్తమ సామాజిక చిత్రం డి) హెల్లారో
5) ఉత్తమ సహాయ నటి ఇ) కీర్తి సురేష్
1. 1-ఎ, 2-బి, 3-సి, 4-డి, 5-ఇ
2. 1-బి, 2-ఇ, 3-ఎ, 4-సి, 5-డి
3. 1-ఇ, 2-డి, 3-సి, 4-ఎ, 5-బి
4. 1-డి, 2-ఎ, 3-ఇ, 4-బి, 5-సి
5. కిందివాటిలో సరికానివి ఏవి?
1. 2019వ సంవత్సరానికిగాను 66వ జాతీయ చలనచిత్ర అవార్డులను ఆగస్టు 9న ప్రకటించారు.
2. 2018వ సంవత్సరానికిగాను జాతీయ ఉత్తమ నటులుగా ఆయుష్మాన్ ఖురానా(అంధాధున్), విక్కీ కౌశల్(ఉరీ) ఇద్దరూ ఎంపికయ్యారు.
3. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా మహానటి, ఉత్తమ నటి కీర్తి సురేష్ యేకప్, స్పెషల్ ఎఫెక్ట్లలో 'అ'కు కాస్ట్యూమ్ డిజైనర్ - మహానటి సౌండ్ మిక్సింగ్ - రంగస్థలం , స్క్రీన్ప్లే - చి.ల.సౌ. తెలుగు పరిశ్రమ అవార్డ్స్
4. ఉత్తమ నటి క్రిటిక్స్ స్క్రీన్ప్లే డైరెక్టర్ సుకుమార్ (రంగస్థలం), ఉత్తమ సహాయ నటి అవార్డుకు అనసూయ ఎంపికయ్యారు.
6. ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ రిపోర్ట్ -2018 ప్రకారం పులులు అధికంగా ఉన్న రాష్ట్రాల వరుస క్రమాన్ని గుర్తించండి?
1) తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక
2) మధ్యప్రదేశ్, కర్ణాటక, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర
3) మహారాష్ట్ర, తమిళనాడు, మధ్య ప్రదేశ్, కేరళ
4) కర్ణాటక, ఉత్తరాఖండ్, తమిళనాడు, మధ్య ప్రదేశ్
7. కింది వానిలో సరైన అంశాలు ఏవి?
ఎ) 73వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ దేశ ప్రజలంతా ప్లాస్టిక్ నిషేధానికి సహకరించాలని, 2019 అక్టోబర్ 2 నుండి ప్లాస్టిక్ వాడకం నిషేధించాలన్నారు.
బి) 2024 నాటికి ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరు అందిం చేందుకు 'జల జీవన్' మిషన్ పథకాన్ని ప్రారంభించనున్నారు.
1) ఎ 2) బి సి) ఎ, బి డి) పైవేవీకావు
8. నీతి అయోగ్ సమగ్ర సూచిక 2017-18 లో అగ్ర భాగాన నిలిచిన రాష్ట్రం కేరళ (74, 01) అయితే అట్టడుగున ఉన్న రాష్ట్రం ఏది?
ఎ) బీహార్ ( 30.08) బి) ఉత్తర ప్రదేశ్ (28.61)
సి) నాగాలాండ్ (26.70) డి) ఒడిశా (21.08)
9. ఆరోగ్య సూచీ పనితీరు ర్యాంకులు జతపరచండి?
రాష్ట్రం సాధించిన పాయింట్లు
1. కేరళ ఎ. 63.01
2. ఆంధ్రప్రదేశ్ బి. 63.52
3. మహారాష్ట్ర సి. 63.99
4. గుజరాత్ డి. 65.13
5. పంజాబ్ ఇ) 76.55
10. ఈ కిందివాటిలో సరికానిది ఏది?
1. ల్యాండింగ్క్రాఫ్ట్ యుటిలిటీ (ఎల్సీయు) ఎం.కె. నాలుగో తరగతికి చెందిన ఎల్సీయూ-ఎల్56ను జూలై 29న తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ ఎ.కె.జైన్ ప్రారంభించారు.
2) ఐఎన్ ఎల్సీయూ ఎల్ 56 పూర్తి స్వదేశీ పరిజ్ఞానం తో రూపొందించారు.
3) ఐఎన్ ఎల్సీయూ ఎల్56 పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు.
4) ఐఎన్ ఎల్సీయూఎల్56 హుగ్లీ డక్ అండ్ పోర్ట్ ఇంజినీర్స్ లిమిటెడ్ వారు తయారు చేశారు.
11. ఇటీవల చంద్రుడి వయస్సు 451 కోట్ల సంవత్స రాలుగా ఏదేశానికి చెందిన శాస్త్రవేత్తలు నిర్థారిం చారు?
1) జర్మనీ 2) రష్యా
3) జపాన్ 4) చైనా
12. క్విక్ రెస్పాన్స్ క్షిపణి గురించి ఈ కిందివాటిలో సరి అయినవి ఏవి?
ఎ) ఒడిశాలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి 2019 ఆగస్టు 4న ఈ క్షిపణిని ప్రయోగించారు.
బి) ఈ క్షిపణి 25-30 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదు.
సి) ఈ క్షిపణిని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపోందించారు.
1) ఎ, బి 2) ఎ 3) ఎ, బి, సి 4) ఎ, సి
13. దేశంలోనే తొలిసారిగా ఆటోమేటెడ్ మల్టీమోడల్ బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్(ఎఎంబిఐఎస్) అని పిలిచే డిజిటల్ ఫింగర్ ప్రింట్ మరియు ఐరిష్ స్కానింగ్ వ్యవస్థను ఏ రాష్ట్రం ప్రవేశ పెట్టింది?
1) తెలంగాణ బి) గుజరాత్
3) పంజాబ్ 4) మహారాష్ట్ర
14. కిందివాటిలో సరైనవి ఏవి?
ఎ) కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా యడియారప్ప 2019 జూలై 26న ప్రమాణ స్వీకారం చేశారు.
బి) ప్రస్తుత కర్ణాటక గవర్నర్ ఓం ప్రకాశ్ కోహ్లి
సి) యాడియూరప్ప నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
1) ఎ 2) ఎ, సి 3) ఎ, బి, సి 4) ఎ, బి
15. కింది వాటిలో సరికానిది ఏది?
1) 73వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అభినందన్ వర్థమాన్కు కేంద్ర ప్రభుత్వం వీర్ చక్ర పతకాన్ని బహుకరించింది.
2) కేంద్ర ప్రభుత్వం ప్రకటించే అత్యున్నత పురస్కారాల్లో వీర్చక్ర రెండో స్థానం .
3) అభినందన్ స్వస్థలం తమిళనాడులోని తిరు వణ్ణామలై జిల్లా సెయ్యూరు.
4) అభినందన్ తండ్రి సింహకుట్టి ఎయిర్ఫోర్స్లో యుద్ధ విమానాల పైలట్గా పని చేశారు.
16. కింది వాటిలో సరైన అంశాలను ఎంపిక చేయండి?
ఎ) ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో 32 బిల్లులకు అమోదం లభించింది.
బి) .ఊన్ 17 నుంచి ఆగస్టు 7వరకు జరిగిన 17వ లోక్సభ మొదటి సమావేశాల్లో లోక్సభ 35 బిల్లులకు అమోదం తెలుపగా రాజ్యసభ 32 బిల్లులను అమోదించింది.
1) ఎ 2) ఎ, బి 3) బి డి) ఏదీకాదు
17. కిందివాటిలో సరికాని అంశం ఏది?
1) ముస్లిం మహిళల (వివాహ హక్కుల రక్షణ) బిల్లు 2014 చట్టరూపం దాల్చింది.
2) ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేసినట్లు జూలై 31న ఓ గెజిట్ నోటిఫికేషన్లో వెల్లడించింది.
3) ఈ బిల్లును జూలై 25న లోక్సభ, 30న రాజ్యసభ ఆమోదించింది.
4) రాజ్యసభలో ఓటింగ్ నిర్వహించగా 104 అనుకూలంగా 92 ఓట్లు వ్యతిరేకంగా పడ్డాయి.
18. చట్టవ్యతిరేఖ కార్యకలపాల నిరోధక చట్టం (సవరణ బిల్లు)-2019కు సంబంధించి కిందివారిలో సరైన వ్యాఖ్యానాలు గుర్తించండి?
ఎ) ఈ బిల్లును జూలై 25న లోక్సభ, ఆగస్ట్ 1న రాజ్యసభ ఆమోదం తెలిపాయి
బి) ఉగ్రవాద వినాశక కార్యకలపాల నిరోధక చట్టం, ఉగ్రవాద నిరోధక చట్టం(పోటా) లకు మార్పులు చేస్తు బిల్లులను కేంద్రం తెచ్చింది.
1) ఎ 2) ఎ, బి 3) బి 4) ఏదీకాదు
19. కిందివాటిలో సరికాని అంశం ఏది?
1. భూగ్రహ చరిత్రలోనే 2019 జూలై నెల అత్యంత వేడి మాసంగా నమోదైంది.
2) 20వ శతాబ్దంలో ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 16.5 డిగ్రీ సెల్సియస్
3) తాజాగా ఈ జూలైలో ప్రపంచ ఉష్ణోగ్రత 16.75 డిగ్రీ సెల్సియస్
4) ఈ వేడిమి కారణంగా ఆర్కిటిక్, అంటార్కిటిక్ సముద్రాలలోని మంచు కరిగిందనా ఎన్ఓఎఎ తెలిపింది.
20. ఎగరగలిగే పెద్ద పక్షి జాతుల్లో ఒకటైన బట్టమేక నేడు అంతరించిపోయే స్థితిలో ఉందని కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ వెల్లడించింది ఇవి ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఉన్నాయి.
1) రాజస్థాన్ 2) బీహార్
3) ఆంధ్రప్రదేశ్ 4) పశ్చిమ బెంగాల్
21. ప్రపంచ వ్యాప్తంగా 17 దేశాల్లో జల సంక్షోభం తీవ్ర స్థాయిలో ఉందని డబ్ల్యూఆర్ఐ విడుదలచేసిన నివేదికలో భారత్ ఎన్నోస్థానంలో ఉంది?
1) 12వ 2) 13 3) 14 4) 15వ
22. కింది ఇచ్చిన వాటని సరిగా జతపరచండి?
1. కర్ణాటక ఎ) భూపేష్ బాఘేల్
2) మధ్యప్రదేశ్ బి) యడ్యురప్ప
3) గోవా సి) కమల్నాథ్
4) ఛత్తీస్గఢ్ డి) ప్రయోద్ సావంత్
1. 1-బి, 2-డి, 3-సి, 4-ఎ
2. 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
3. 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
4. 1-బి, 2-సి, 3-ఎ, 4-డి
23. పులుల గణన 2018కి సంబంధించి కిందివాటిలో సరికానిది ఏది?
1. 2006 దేశంలో 1,411 పులులు మాత్రమే ఉండగా 2018కి వాటి సంఖ్య 2,967కు పెరిగాయి.
2. దేశంలోనే అత్యధికంగా పులులు మధ్యప్రదేశ్ (526)లో ఉన్నాయి.
3. దేశ వ్యాప్తంగా పులుల పెరుగుదలలో ఛత్తీస్గఢ్ (56)లో పెరుగుదల ఎక్కువగా ఉంది
4) తాజా నివేదిక ప్రకారం ఏపీ(48), తెలంగాణ (26)తో కలిపి తెలుగురాష్ట్రాల్లో మొత్తం 74 పులులున్నాయి.
24. కింది ఇచ్చిన వాటిలో సరికాని జత ఏది?
1) పశ్చిమబెంగాల్ - గజదీప్ ధనకర్
2) ఆంధ్రప్రదేశ్ - విశ్వభూషణ్ హరిచందన్
3) బీహార్ - ఫగూ చౌహాన్
4) గుజరాత్ - ఓం ప్రకాష్ కోహ్లీ
25. ఆర్టికల్ 35ఎ కి సంబందించిన అంశాలలో కింది వాటిలో సరైనది ఏది?
1) కాశ్మీర్లో శాశ్వత నివాసి ఎవరు అన్న దానిని జమ్ముకాశ్మీర్ రాజ్యాంగం నిర్వచిస్తుంది
2) ఈ ఆర్టికల్ ప్రకారం కాశ్మీర్ మహిళ కశ్మీరేతరుణ్ణి పెళ్ళి చేసుకుంటే అమె జమ్ము కాశ్మీర్లో స్థిరాస్థుల్ని కలిగి ఉండటానికి వీల్లేదు
3) కశ్మీరేతరుడు రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నిక కావడానికి వీల్లేదు
1) ఎ, బి 2) ఎ, సి
3) ఎ 4) ఎ, బి, సి
26. మెకాంగ్- గంగా సహకార సంస్థ ఎంజీసీ మంత్రుల స్థాయి 10వ సమావేశం ఆగస్టు 2న ఎక్కడ జరిగింది?
1) రష్యా(మాస్కో) 2) థాయిలాండ్(బ్యాంకాక్)
3) జపాన్(టోక్యో) 4) మయన్మార్ (నేపిడా)
27. ప్రచ్ఛన్న యుద్ధ కాలంనాటి మధ్యశ్రేణి క్షిపణేల ఒప్పం దాన్ని రద్దు చేసుకున్నట్లు ఏ దేశాలు ప్రకటించాయి.
1. అమెరికా-జపాన్ 2. అమెరికా-రష్యా
3. రష్యా-చైనా 4. చైనా-జపాన్
28. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను నివారించేందుకు వీలుగా మీడియా ఫ్రీడమ్ కోయలియేషన్ అనే వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ఏ దేశం ప్రకటించింది?
1. అమెరికా 2. నార్వే
3. ఇంగ్లాండ్ 4. ఫిన్లాండ్
సమాధానాలు
1.1 2.3 3.1 4.4 5.4
6.2 7.3 8.2 9.1 10.4
11.1 12.3 13.4 14.2 15.2
16.2 17.4 18.3 19.2 20.1
21.2 22.3 23.3 24.4 25.3
26.2 27.2 28.3
Authorization